Andhra Pradesh

పెద్దల కష్టానికి.. చిన్న ఉపశమనం..!

డైపర్స్‌ అనగానే ఠక్కున పిల్లలు గుర్తుకొస్తారు. అయితే, పెద్దలకూ అడల్ట్‌ డైపర్లున్నాయి. ఆరోగ్య సమస్యలున్నవారు, కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇవి చాలా అవసరం. అయితే వాటి ఎంపిక,...

Read moreDetails

తిరుమల బ్రహ్మోత్సవాలు.. వైభవంగా రథోత్సవం

తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. మహోన్నత రథంపై శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు...

Read moreDetails

కాకినాడ జిల్లాలో దారుణం: బాలిక గొంతుకోసి.. యువకుడి ఆత్మహత్య

సామర్లకోట: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక (17)ను హతమార్చి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక,...

Read moreDetails

జీఎస్టీ సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన: ప్రజలతో మమేకం అవ్వండి.. నేతలకు సీఎం దిశానిర్దేశం

గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని.. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. పీక్...

Read moreDetails

59 లక్షల ప్యాకేజీ

గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి గూగుల్‌లో జాక్‌పాట్‌ కొట్టింది. ఏలూరు జిల్లాకు చెందిన దేవకోటి రేణుకా గంగ ఆ దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఏడాదికి రూ....

Read moreDetails

7 కిలోల బంగారం.. 5 కోట్లతో అలంకరణ

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశాఖ వన్‌టౌన్‌ని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారిని మంగళవారం ఏడు కిలోల బంగారు... శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశాఖ వన్‌టౌన్‌ని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారిని మంగళవారం ఏడు...

Read moreDetails

ఏపీలో సుస్థిర పట్టణాభివృద్ధికి సిటీ నెట్ సహకారం

ఫ్యూచర్ సిటీస్‌లో AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) థీమ్‌తో ఎక్స్ పో జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాల నుంచి 300 ప్రముఖ కంపెనీలు, 60000 వేల మంది...

Read moreDetails

ఇంద్రకీలాద్రిపై పదవ రోజుకు నవరాత్రి ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు

అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో...

Read moreDetails

రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అక్టోబర్...

Read moreDetails

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో అన్ని బస్‌స్టేషన్లు ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రోజురోజుకు పెరుగుతోన్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుపతిలో...

Read moreDetails
Page 43 of 44 1 42 43 44

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News