Crime News

క్రైమ్ న్యూస్, నేర సంఘటనలు, పోలీస్ దర్యాప్తులు మరియు బ్రేకింగ్ క్రైమ్ వార్తలను చదవండి.

రాంచీలో కలకలం: లాయర్ కుటుంబ ఆత్మహత్యాయత్నం

రాంచీ – ఝార్ఖండ్ రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఘటనలో, ఝార్ఖండ్ హైకోర్టుకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో ఆత్మహత్యాయత్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కుమారుడు మృతి...

Read moreDetails

కమలాపూర్ జూనియర్ కళాశాలలో విషాదం.. అధ్యాపకుడు కుప్పకూలి మృతి

కమలాపూర్‌లో సోమవారం ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కమలాపూర్‌లోని మహాత్మా జ్యోతిభా ఫులే బీసీ సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న...

Read moreDetails

ఒంటరితనం రాసిన మరణశాసనం | హైదరాబాద్‌లో తల్లీబిడ్డల బలవన్మరణం

హైదరాబాద్ – చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై చోటుచేసుకున్న తల్లీబిడ్డల బలవన్మరణం ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మానసిక కుంగుబాటు, ఒంటరితనం కారణంగానే తల్లి తన ఇద్దరు...

Read moreDetails

రాజాం లో భారీ చోరీ | రెండిళ్లలో కేజీన్నర బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

విజయనగరం జిల్లా, రాజాం – రాజాం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దాదాపు కేజీన్నర బంగారం, కిలో వెండి దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది....

Read moreDetails

కామారెడ్డిలో దారుణ హత్య | చెత్తకుప్పలో ముక్కలుగా మృతదేహం లభ్యం

కామారెడ్డిలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి సంచిలో పెట్టి చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన...

Read moreDetails

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టులో హాజరైన సందర్భంగా తనను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారని అంబటి రాంబాబు న్యాయమూర్తి...

Read moreDetails

బంగ్లా చెర నుంచి విముక్తి.. విశాఖకు చేరుకున్న 9 మంది ఏపీ మత్స్యకారులు

గత ఆరు నెలలుగా బంగ్లాదేశ్‌లో నిర్బంధంలో ఉన్న తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ పర్యవేక్షణలో వీరు సురక్షితంగా...

Read moreDetails

విదేశాల్లో విషాదం: అమెరికాలో గొల్లపూడి వాసి కన్నుమూత

గొల్లపూడి – ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన సూరపనేని గిరిధర్ వంశీ కృష్ణ (36) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం అతడి సన్నిహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో...

Read moreDetails

తప్పుడు ప్రచారాలతో ప్రజలను వైకాపా మభ్యపెడుతోంది: మంత్రి నారా లోకేశ్

అమరావతి – తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,...

Read moreDetails

తిరువణ్ణామలై కొండ ఎక్కిన బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్‌కు జరిమానా

తిరువణ్ణామలై – తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న అన్నామలై గిరి ఎక్కిన ఘటనపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 2,668 అడుగుల ఎత్తైన ఈ కొండను ఎక్కడం...

Read moreDetails
Page 18 of 29 1 17 18 19 29

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist