Politics News

జాతీయ , రాష్ట్ర వార్తలు, పార్టీ నిర్ణయాలు, నేతల వ్యాఖ్యలు మరియు తెలుగు రాజకీయ విశ్లేషణలను చదవండి. - Politics

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన - సాంగ్టో సెంట్రల్ పార్కును సందర్శించిన మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు - సాంగ్టో స్మార్ట్ సినీ...

Read moreDetails

బాధితులకు చంద్రబాబు భరోసా

విజయనగరం: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన పొట్నూరు అప్పలరాజు 2014 నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఆయన...

Read moreDetails

రాజమహేంద్రవరం-తిరుపతి విమాన సర్వీసు

వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ పురందేశ్వరి రాజమహేంద్రవరం: సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నుంచి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి దసరా పర్వదినాల్లో విమాన సర్వీసును ప్రారంభించడం ఆనందంగా...

Read moreDetails

బాలయోగి చిత్రపటానికి తెదేపా నేతల నివాళులు

దిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా తెదేపా నేతలు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, ఎంపీ సానాసతీష్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌లు ఇక్కడి...

Read moreDetails

వనరులే ఏపీ బలం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి, మానవ వనరుల బలం ఉంది. ఒకవైపు సుదీర్ఘ సముద్ర తీరం, మరోవైపు విస్తృతమైన జలవనరులు, ఇంకోవైపు నైపుణ్యవంతమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. ఏ...

Read moreDetails

చేస్తున్న మంచి చెబితే ప్రజలు మన వెంటే

వచ్చే ఎన్నికల్లో కూటమి మరింత ఘన విజయం సాధించాలి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌  ఈనాడు, అమరావతి: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే...

Read moreDetails

లబ్ధి పొందనున్న ఆటో డ్రైవర్లు 2.90 లక్షలు

ఈనాడు, అమరావతి: అక్టోబరు 4న సుమారు 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున కూటమి ప్రభుత్వం అందించబోతోందని తెదేపా ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌...

Read moreDetails

ఏపీలో ఎయిర్‌బస్‌ కేంద్రం నెలకొల్పండి

వాణిజ్య విమానాలు, డిఫెన్స్, స్పేస్, హెలికాప్టర్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎయిర్‌బస్‌ను మంత్రి నారా లోకేశ్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించారు. రాష్ట్రంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు....

Read moreDetails

పూర్వోదయ నిధులు మంజూరు చేయండి

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో ప్రకటించిన పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...

Read moreDetails

రాజమహేంద్రవరం-తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం

దిల్లీ: రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమాన సర్వీసును పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu) ప్రారంభించారు. దిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్‌ నుంచి ఎంపీ పురందేశ్వరితో కలిసి...

Read moreDetails

రాష్ట్రంలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు.. ప్రధానికి కృతజ్ఞతలు: సీఎం చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనుండటం శుభ పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన...

Read moreDetails

15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చాం: సీఎం చంద్రబాబు

దత్తి: ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో...

Read moreDetails

 విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు భూసేకరణ.. ఆటంకం కలిగిస్తే ఉపేక్షించం: సీఎం చంద్రబాబు

విశాఖపట్నం: గూగుల్ డేటా సెంటర్ కోసం భూ సేకరణలో రైతులకు తెలీకుండా కోర్టులో తప్పుడు కేసులు ఫైల్ చేసిన ఉదంతంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...

Read moreDetails
Page 6 of 6 1 5 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News