- ఉచిత దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
- సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది
- 300 రూ..శీఘ్రదర్శనంకు 3 గంటల సమయం పడుతుంది
- సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది
- నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,345
- నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,292
- నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.43 కోట్లు




















