Devotional News

భక్తి వార్తలు, పూజా విధానాలు, రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలు. - Devotional News

మే 12 వేడుకలకు ఇంద్రకీలాద్రి సర్వసిద్ధం

Indrakeeladriపై మే 12న Hanuman Jayanti వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దుర్గగుడి అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టారు....

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయం

దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం పరిస్థితి ఈ...

Read moreDetails

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో మూడు రోజుల్లో 400కు పైగా వివాహాలు

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో రానున్న మూడు రోజుల్లో 400కు పైగా వివాహాలు జరగనున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం, రాత్రి పలు ముహూర్తాలు ఉండటంతో ఆలయ పరిసరాలు...

Read moreDetails

పెన్నహోబిళంలో వైభవంగా నరసింహస్వామి రథోత్సవం

అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా బుధవారం సాయంత్రం స్వామివారు రథంపై భక్తులకు...

Read moreDetails

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతున్నట్లు తితిదే వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం వైకుంఠం...

Read moreDetails

తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.2.50 కోట్ల విరాళం

కోల్‌కతాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్‌ తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది. బుధవారం తిరుమలలోని తితిదే ఛైర్మన్‌ క్యాంపు కార్యాలయంలో ఈ విరాళం...

Read moreDetails

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పయ్యావుల

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం సమీపంలోని పెన్నహోబిళం ప్రాంతంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో...

Read moreDetails

పల్నాడు జిల్లాలోని ఇనుమెళ్లలో పురాతన ఆలయంలో 7 విగ్రహాలు వెలుగులోకి

పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలోని పురాతన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయంలో బయటపడిన విగ్రహాల ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆలయ పునర్నిర్మాణ పనుల...

Read moreDetails

తితిదేకు కోటి రూపాయల విరాళం అందజేసిన అజ్ఞాత భక్తుడు

శ్రీవారి సేవలో భాగంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు విశేష దాతృత్వాన్ని చూపించారు. ఆయన మొత్తం రూ.1,00,10,116 విరాళంగా సమర్పించారు. సోమవారం...

Read moreDetails
Page 1 of 33 1 2 33

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist