Devotional News

భక్తి వార్తలు, పూజా విధానాలు, రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలు. - Devotional News

గృహ ప్రవేశం రోజు తప్పకుండా పాలు పొంగించాలా? లేకపోతే ఏమౌతుందో తెలుసా?

ఇంటి నిర్మాణం పూర్తయ్యాక చేసే మొదటి శుభకార్యం గృహ ప్రవేశం. ఈ రోజును అత్యంత పవిత్రంగా భావించి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాటిలో ముఖ్యమైనది పాలు...

Read moreDetails

జపం చేసే సరైన పద్ధతి ఇదే – అప్పుడే మంచి ఫలితాలు

జపం ప్రాముఖ్యత మరియు సరైన విధానం – సనాతన సంప్రదాయ దృష్టిలో విశ్లేషణ భారతీయ సనాతన సంప్రదాయంలో జపం (మంత్రోచ్చారణ) అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనంగా భావించబడుతుంది....

Read moreDetails

బెల్లంకొండలోని గౌతమేశ్వర నాగేశ్వర ఆలయం మహిమలు తెలుసా?

గౌతమేశ్వర నాగేశ్వర ఆలయ మహిమలు గురించి మరిన్ని వివరాలు బెల్లంకొండలో వెలసిన ఈ పవిత్ర శైవక్షేత్రం కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా చారిత్రకంగా కూడా ఎంతో ప్రత్యేకతను...

Read moreDetails

శనివారం పూజా విధానాలు, శని బీజ మంత్రం ప్రాముఖ్యతపై ఆధ్యాత్మిక వివరణ

శని దేవుని ఆధ్యాత్మిక ప్రాధాన్యత జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మఫలదాతగా, న్యాయాధిపతిగా అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. మనిషి చేసే ప్రతి మంచి, చెడు కర్మలకు...

Read moreDetails

తిరుమల శ్రీవారి అభిషేకంలో పునుగుపిల్లి తైలం ప్రాధాన్యతపై విశేష కథనం

తిరుమల ఆలయ సంప్రదాయాల్లో ఆగమ శాస్త్ర ప్రాముఖ్యతతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రతి సేవ, ప్రతి ఆచారం శ్రీవైఖానస ఆగమ శాస్త్రం ఆధారంగా నిర్వహించబడుతుంది....

Read moreDetails

SV అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షల విరాళం… ప్రాణదాన ట్రస్టుకు మరో రూ.10 లక్షలు అందజేత

తిరుమలలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.20 లక్షల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన దాతలు సంజయ్ బాబు రూ.10 లక్షలు, హోమిపెట్స్ అధినేత హర్షవర్ధన్ బాబు...

Read moreDetails

సన్యాసి చెప్పిన బోధ… మంచి చేస్తే మంచి ఫలితమే లభిస్తుంది!

ఒకప్పుడు ఒక మహిళ ఒంటరిగా జీవించేది. ఆమె ప్రతిరోజూ తనకోసం రొట్టెలు చేసుకుని తినేది. కొంతకాలానికి ఆమెకు ఒక ఆలోచన వచ్చింది—తాను ఒంటరిగా తినడం కాకుండా ఎవరికైనా...

Read moreDetails

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పీఆర్వో కార్యాలయంపై అవినీతి ఆరోపణలు… దళారీ వ్యవస్థపై విమర్శలు

శ్రీకాళహస్తీశ్వరాలయ పీఆర్వో కార్యాలయ వ్యవస్థ అక్రమార్కులకు అడ్డాగా మారిందన్న అభియోగాలు వెలువడుతున్నాయి. రెండేళ్ల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయంలోని పలు విభాగాల్లో దశలవారీగా ప్రక్షాళన...

Read moreDetails

తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు సుమారు 10 గంటలపాటు వేచి ఉండాల్సి వస్తోందని సమాచారం. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న వివరాల ప్రకారం వైకుంఠం...

Read moreDetails

దేవాలయాల్లో అరటిపండు, కొబ్బరికాయ నైవేద్యంగా ఎందుకు పెడతారు?

ఇది మరింత విస్తృతంగా ఆధ్యాత్మిక, సంప్రదాయ పరమైన దృష్టికోణంలో ఇలా అర్థం చేసుకోవచ్చు. హిందూ పూజా విధానంలో భగవంతుడికి నైవేద్యం సమర్పించడం అనేది కేవలం ఆహారం ఇచ్చే...

Read moreDetails

మీ కులదేవత మీ కోసం ఎదురుచూస్తున్నారు… ఈ పిలుపును విస్మరించవద్దు!

కులదేవత పిలుపు వచ్చినప్పుడు ఆలస్యం చేయకండి...! మన జీవితంలో కొన్ని సందర్భాలు యాదృచ్ఛికంగా జరిగినట్లుగా కనిపించినా, వాటి వెనుక దైవ సంకల్పం ఉంటుందని పెద్దలు చెబుతారు. అకస్మాత్తుగా...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల నిరీక్షణ!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, సర్వదర్శనం కోసం...

Read moreDetails

పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఆధ్యాత్మిక వైభవం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గరుడసేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామి గరుత్మంతుడిపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ వేలాది...

Read moreDetails

కాళేశ్వర క్షేత్రంలో భారీ మార్పులు.. రూ.198 కోట్లతో పునర్నిర్మాణ పనులు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం మరోసారి భారీ అభివృద్ధి పనులకు వేదిక కానుంది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.198 కోట్లతో ఆలయ...

Read moreDetails

మహాకాళేశ్వరుడికి 320 కిలోల మల్లెపూలతో విశేష అలంకరణ

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ పవిత్ర క్షేత్రంలో స్వామివారికి...

Read moreDetails

శిర్డీ సాయిబాబాకు రూ.92 లక్షల విలువైన స్వర్ణ కిరీటం విరాళం

శిర్డీ సాయిబాబాపై ఉన్న అపార భక్తిని చాటుతూ ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన గోవింద్ గోయల్ రూ.92 లక్షల విలువైన 782 గ్రాముల స్వర్ణ కిరీటాన్ని శిర్డీ సంస్థాన్‌కు...

Read moreDetails

తమిళనాడులోని షోలింగర్‌ యోగ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నారా లోకేశ్

విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తమిళనాడులోని షోలింగర్ పట్టణంలో ఉన్న ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ లక్ష్మీనరసింహస్వామి ఆలయంను శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం షోలింగర్‌కు చేరుకున్న...

Read moreDetails

మూడేళ్లకోసారి వచ్చే అరుదైన పద్మిని ఏకాదశి- ఇలా పూజిస్తే శ్రీమహావిష్ణువు కటాక్షం ఖాయం!

పద్మిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటిగా భావిస్తారు. ఇది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే అధిక మాసంలో జరగడం వల్ల...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు కిలోమీటర్ల మేర విస్తరించాయి. మంగళవారం సాయంత్రం 4 గంటల...

Read moreDetails

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు సుమారు 16 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం తిరుమలలో...

Read moreDetails

జూన్‌ 26 నుంచి శ్రీవారి జ్యేష్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే వార్షిక ఉత్సవాల్లో ఒకటైన సాలకట్ల జ్యేష్టాభిషేకం జూన్‌ 26 నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. ఈ మూడు...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ రికార్డు స్థాయికి.. ఒక్కరోజే 98,058 మంది శ్రీవారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతూ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. టీటీడీ చరిత్రలోనే హెడ్‌కౌంట్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధికంగా ఆదివారం ఒక్కరోజే 98,058...

Read moreDetails

చేసుకున్న వారికి చేసుకున్నంత

కంసుని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ–వసుదేవులను విడిపించేందుకు కారాగారానికి వెళ్లాడు. అక్కడ ఎన్నో సంవత్సరాల తర్వాత తల్లి దేవకీదేవిని కలుసుకున్న కృష్ణుడు భావోద్వేగంగా ఆమెను...

Read moreDetails

తిరుమలలో భక్తుల ప్రభంజనం.. రికార్డు స్థాయిలో 98 వేల మందికి దర్శనం

వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమల తిరుపతి లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో పాఠశాలలు ప్రారంభం కానుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి శ్రీవారిని...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24...

Read moreDetails

నల్లమల అడవిలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయక స్వామి- ఒక్కసారి దర్శిస్తే వివాహం ఖాయం!

దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మికానుభూతిని కలిగించే విశిష్ట క్షేత్రంగా పేరుగాంచింది. స్వయంభువుగా వెలసిన శ్రీరంగనాథ...

Read moreDetails

తిరుపతి గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు- ఏ రోజు ఏ వాహన సేవ జరగనుంది?

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎత్తైన గోపురాలతో, అబ్బురపరిచే శిల్పకళా వైభవంతో...

Read moreDetails

సర్వదర్శనానికి 24 గంటలు: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుదల

తిరుమలలో భక్తుల రద్దీ ఇవాళ కూడా కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శ్రీవారి సేవ సదన్ భవనం వరకు...

Read moreDetails

గురు గ్రహ దోష నివారణకు శక్తివంతమైన దత్తాత్రేయ తిలకం

దత్తాత్రేయ తిలకం ద్వారా గురు దోష నివారణ: సంపూర్ణ వివరణ నవగ్రహాలలో గురు గ్రహం అత్యంత శుభఫలాలను ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది. గురు గ్రహం అనుకూలంగా ఉంటే...

Read moreDetails

గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం

గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం కేరళ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. భగవాన్ శ్రీకృష్ణుడి భక్తి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయాన్ని “భూలోక వైకుంఠం”గా...

Read moreDetails

తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా పెరిగిన భక్తులు

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం...

Read moreDetails

రాగి పాత్రతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వెనుక ఉన్న పద్ధతి

ఒక రాగి పాత్రను తీసుకుని అందులో స్వచ్ఛమైన నీరు పోయాలి. ఆ నీటిలో ఎర్రటి పువ్వులు (మందారం లేదా ఎర్ర కలువ), కుంకుమ, అక్షతలు, రక్త చందనం,...

Read moreDetails

శని ప్రభావం నుంచి విముక్తికి పిప్పలాదుడు కథ — పురాణ గాథ వివరణ

శని బాధ తగ్గాలి అంటే ఏమి చేయాలి అన్న విషయాన్ని పిప్పలాదుని పురాణ కథ ఆధారంగా ఇలా చెబుతారు. పురాణాల ప్రకారం మహర్షి దధీచి కుమారుడైన పిప్పలాదుడు...

Read moreDetails

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రస్తుతం సుమారు 12 గంటల సమయం పడుతోందని సమాచారం. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న వివరాల ప్రకారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని...

Read moreDetails

ఆగస్ట్ నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసిన టీటీడీ

తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) ఆగస్టు నెల కోటాను టీటీడీ సోమవారం ఉదయం 10.00 గంటలకు ఆన్‌లైన్‌లో...

Read moreDetails

తిరుమలలో 90,011 మంది భక్తుల శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శనివారం మొత్తం 90,011 మంది భక్తులు దర్శించుకున్నారు. వారాంతపు రద్దీ కారణంగా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోవడంతో ఆలయ పరిసరాలు భక్తులతో...

Read moreDetails

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి...

Read moreDetails

తిరుమలలో తితిదేకు రూ.10,00,116 విరాళం అందించిన భక్తుడు

నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీ తిరుమలశెట్టి భవిష్ కృష్ణ అనే భక్తుడు శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కి భారీ విరాళం అందజేశారు. ఆయన తిరుమల...

Read moreDetails

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు

తిరుమల తరహాలో బెజవాడ దుర్గగుడి హైటెక్ సేవలకు రెడీ అవుతోంది. దేవస్థానం ఇప్పటివరకు టెక్నాలజీ అంటే బ్యాంకులు… ఆఫీసులు… కార్పొరేట్ కంపెనీలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు...

Read moreDetails

ఇంట్లో ఎటువంటి శివలింగం ఉంచాలి? – శాస్త్రాలు ఏం చెబుతున్నాయి!

పరమేశ్వరుడు, ప్రళయకాల రుద్రుడు, శివయ్య, భోళా శంకరుడు, అర్ధనారీశ్వరుడు.. కోరిన వెంటనే వరాలిచ్చే ఆ ముక్కింటికి ఎన్నో పేర్లు. ఏ పేరుతో పిలిచినా పలికే దైవం. అందుకే...

Read moreDetails

గంగమ్మ జాతర విజయవంతంగా ముగిసింది: అధికారులు, భక్తుల సహకారానికి ధన్యవాదాలు

తాతయ్యగుంట గంగమ్మ జాతర అట్టహాసంగా ముగిసింది. ఈనెల 5వ తేదీన చాటింపుతో ప్రారంభమైన వేడుకలు ప్రధాన ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం, ప్రతిమ చెంప నరికే కార్యక్రమంతో...

Read moreDetails

శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రిలయన్స్ అధికారి రూ.1.51 కోట్ల విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ట్రస్టులకు భారీ విరాళం అందింది. రిలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ గురువారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.51...

Read moreDetails

శ్రీవాణి దర్శన టికెట్లపై అపోహలు నమ్మవద్దు: తితిదే

శ్రీవాణి దర్శన టికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను భక్తులు నమ్మవద్దని తితిదే (TTD) స్పష్టం చేసింది. ఈ మేరకు తితిదే ఓ అధికారిక ప్రకటన విడుదల...

Read moreDetails

80 వేల మంది భక్తులున్నా 8 గంటల్లో దర్శనం పూర్తి

వేసవి సెలవుల కారణంగా తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోతోంది. అయితే గతంలో మాదిరిగా కిలోమీటర్ల పొడవైన క్యూలైన్లు కనిపించడం లేదు. ఇందుకు కారణం తితిదే అమలు చేస్తున్న...

Read moreDetails

తిరుమలలో టీటీడీకి రూ.1.03 కోట్లు డొనేషన్ అందజేసిన భక్తుడు

ముంబైకి చెందిన విజయ్ రమేష్ చంద్ర అనే భక్తుడు టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు (Pranadana Trust) రూ.1.03 కోట్లు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుదల – దర్శనానికి 14 గంటల సమయం

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శన టోకెన్లు...

Read moreDetails

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గడం, సాధారణ భక్తులకు సులభ దర్శనం లభించడం వల్ల ఊరట లభిస్తోంది తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వారాంతాల్లో...

Read moreDetails

రైతుల కోసం దిగివచ్చిన “లక్ష్మీనృసింహుడు” – తొలి పంటంతా ఆ స్వామికే!

దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకత కలిగిన క్షేత్రం వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి...

Read moreDetails

హనుమజ్జయంతి రోజు ఇలా చేస్తే..

హనుమజ్జయంతి పర్వదినం భక్తిశ్రద్ధలతో జరుపుకునే అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతుంది. ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించడం శుభప్రదం. అనంతరం హనుమంతుని చిత్రపటం...

Read moreDetails
Page 1 of 8 1 2 8

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News