Devotional News

భక్తి వార్తలు, పూజా విధానాలు, రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలు. - Devotional News

500 డ్రోన్లు.. 15 నిమిషాల అద్భుత ప్రదర్శన.. మథురలో కనువిందు చేసిన కృష్ణలీలలు

శ్రీకృష్ణ జన్మభూమి మథురలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి బ్రజ్‌ తీర్థ్‌ వికాస్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రత్యేక డ్రోన్‌ షో...

Read moreDetails

పూరీ జగన్నాథుడి ఆస్తుల వివరాలు వెల్లడి.. బ్యాంకుల్లో రూ.1,912 కోట్లు

పూరీ జగన్నాథుడి ఆలయానికి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు శ్రీ జగన్నాథ ఆలయ పాలనావిభాగం (ఎస్‌జేటీఏ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో ఆలయం...

Read moreDetails

రౌతులపూడిలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు

తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు, గ్రామస్థులు వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రౌతులపూడి మండల కేంద్రంలో గురువారం వానలు కురవాలని ఆకాంక్షిస్తూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు...

Read moreDetails

ఆరు దశాబ్దాలుగా కొనసాగిన సంప్రదాయానికి ముగింపు.. జన్మాష్టమి కమిటీ పునర్వ్యవస్థీకరణ

కోల్‌కతాలోని మోమిన్‌పుర్‌ ప్రాంతంలో ఏటా నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈసారి కొత్త విధానంలో జరగనున్నాయి. గత ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న హిందూ-ముస్లిం భాగస్వామ్య సంప్రదాయానికి ఈ...

Read moreDetails

అయోధ్య రామాలయ తొలి సీఈవోగా జితేంద్ర మిశ్ర

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయానికి తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్‌మార్షల్‌ జితేంద్ర మిశ్ర ఎంపికయ్యారు. భారత వాయుసేనలో సుదీర్ఘంగా సేవలందించిన ఆయనకు ఇప్పుడు రామాలయ నిర్వహణలో కీలక బాధ్యతలు...

Read moreDetails

అయోధ్య రామాలయ నిర్వహణలో కీలక మార్పులు.. నేడు కొత్త సీఈవో పేరు వెల్లడి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయానికి తొలి సీఈవో ఎవరనేది బుధవారం తేలనుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌ నివాసంలో మధ్యాహ్నం నుంచి జరిగే సమావేశంలో...

Read moreDetails

వందేళ్ల పురాతన ఆలయానికి పాకిస్థాన్‌లో ముగింపు.. కూల్చివేతపై తీవ్ర దుమారం

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఓ హిందూ ఆలయం కూల్చివేత వివాదాస్పదంగా మారింది. మదరసా విస్తరణ కోసం ఆలయాన్ని కూల్చివేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తగా.....

Read moreDetails

యాదగిరిగుట్టలో భక్తులకు దళారుల ‘వీఐపీ’ ప్యాకేజీలు

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తుల దర్శనాలను అడ్డుపెట్టుకుని దళారులు గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక దర్శనం, కొండపైకి వాహన ప్రవేశం, వేదాశీర్వచనం, అన్నప్రసాదం, భోజనం,...

Read moreDetails

భక్తుల కోసం ఏర్పాట్లంటూ కోట్ల ఖర్చు.. దుర్గగుడికి నగరపాలిక బిల్లులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా, భవానీదీక్ష విరమణ వేడుకలకు ఏటా భారీగా భక్తులు తరలివస్తుంటారు. వారికి అవసరమైన సౌకర్యాల కల్పనలో భాగంగా మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు తదితరాలను...

Read moreDetails

ఉగ్రరూపంలో కాళికాదేవి.. చంద్రగిరి కోనేరులో పురాతన విగ్రహం వెలికితీత

తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ పురాతన విగ్రహం వెలుగుచూడటం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పురాతన కాళికాదేవి విగ్రహం బయటపడింది....

Read moreDetails

చీరపై తెలుగు అక్షరాల అందం.. బాసర అమ్మవారికి అంకితం

తెలుగు భాషపై ఉన్న అభిమానాన్ని ఓ నేతన్న తన కళతో చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు నల్ల జగదీశ్‌ చేనేత...

Read moreDetails

12 లక్షల గాజులు.. భక్తులను ఆకట్టుకున్న అమ్మవారి అలంకరణ

శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని బలగలో ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి కాలభైరవ పీఠం భక్తి శోభతో కళకళలాడింది. అమ్మవారి ఆలయాన్ని ఏకంగా 12 లక్షల...

Read moreDetails

పాతూరు ఆలయంలో వైభవంగా అష్టలక్ష్మీ పూజలు

అనంతపురం నగరంలోని పాతూరు శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అష్టలక్ష్మీ పూజోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు...

Read moreDetails

కనుల పండువగా సీతారాముల కల్యాణం.. ఆధ్యాత్మిక శోభలో ఒంటిమిట్ట

వైఎస్సార్‌ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రావణ మాసం, రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేద...

Read moreDetails

కీసరగుట్టకు బాలీవుడ్‌ నటి కాజోల్‌ కుమార్తె.. ప్రత్యేక పూజలు

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామివారిని బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగన్‌, కాజోల్‌ దంపతుల కుమార్తె న్యాస దేవగన్‌ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి...

Read moreDetails

శ్రావణ శుక్రవారం వేళ.. ఫలాలతో కనకమహాలక్ష్మి అమ్మవారి అలంకరణ

చీపురుపల్లి: శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రాంత ఆరాధ్య దైవంగా కొలిచే చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారికి వైభవంగా ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. భక్తులు సమర్పించిన సుమారు 500...

Read moreDetails

శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు

శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలు భక్తిశ్రద్ధలతో కళకళలాడాయి. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు....

Read moreDetails

రాఖీ పండుగ ఎప్పుడు? 2026 రక్షాబంధన్‌ తేదీ, శుభ సమయం ఇదే

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ రక్షాబంధన్‌. శ్రావణ పౌర్ణమి సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి వారి సుఖసంతోషాలను కోరుకుంటారు....

Read moreDetails

పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

ఆగస్టు 28, శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇదే రోజున రక్షాబంధన్‌ పండుగ కూడా రావడంతో రాఖీ కట్టే విషయంలో చాలామందికి...

Read moreDetails

తమన్‌ కోసం శ్రీవారిని వేడుకున్నా.. తిరుమలలో డ్రమ్స్‌ శివమణి

ప్రముఖ డ్రమ్స్‌ కళాకారుడు శివమణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తన తల్లితో కలిసి వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం...

Read moreDetails

పూరీ జగన్నాథుడికి రాఖీ.. ఆకట్టుకుంటున్న భారీ అలంకరణ

మనుషులకే కాదు.. దేవుళ్లకూ రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ఈ వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గమ్హా పూర్ణిమ సందర్భంగా...

Read moreDetails

సంజీవరాయనికొండపై వెలసిన హనుమంతుడు.. భక్తులకు కొండంత నమ్మకం

600 అడుగుల ఎత్తులో ఆంజనేయుడి కొలువు.. భక్తుల కొంగుబంగారం: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామ సమీపంలోని సంజీవరాయనికొండ ఆధ్యాత్మికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. సముద్రమట్టానికి కాకుండా...

Read moreDetails

మిలాదున్నబీ శుభాకాంక్షలు

ప్రవక్త హజ్రత్‌ మహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మదినాన్ని స్మరించుకునే పవిత్ర సందర్భమే మిలాదున్నబీ. ప్రేమ, శాంతి, కరుణ, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ఆచరించాలనే సందేశాన్ని...

Read moreDetails

ఓణం పండుగ శుభాకాంక్షలు

కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో ఓణం ఒకటి. మహాబలి చక్రవర్తిని స్మరించుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి ఆనందంగా వేడుకలు నిర్వహిస్తారు....

Read moreDetails

రక్తసంబంధం కంటే ధర్మమే గొప్పదన్న కౌరవుడు.. యుయుత్సుడి కథ

మహాభారతం అనగానే కౌరవులు వందమంది సోదరులనే చాలామంది గుర్తు చేసుకుంటారు. అయితే ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా జన్మించిన వందమంది కుమారులతో పాటు యుయుత్సుడు అనే మరో కుమారుడు...

Read moreDetails

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

విజయనగరం కంటోన్మెంట్‌: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం ప్రజల కొంగుబంగారంగా కొలిచే శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆలయ...

Read moreDetails

భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు

ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని...

Read moreDetails

టీటీడీ తరహా వ్యవస్థ శబరిమలలోనూ ఉండాలి: పీవీఎన్‌ మాధవ్‌

శబరిమల క్షేత్ర విశిష్టతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు. శబరిమల యాత్రలో ఏపీ అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న...

Read moreDetails

తిరుమలలో పవిత్రోత్సవాల సందడి.. వైదిక కార్యక్రమాలతో ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని...

Read moreDetails

ఇంద్రకీలాద్రిపై గోవా ముఖ్యమంత్రి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న...

Read moreDetails

రాష్ట్ర సౌభాగ్యం కోసం మంత్రి సవిత ఆధ్వర్యంలో హోమాలు

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. తన నివాసంలో రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మహాగణపతి హోమాలు, వరుణ...

Read moreDetails

తిరుమల అన్నప్రసాదానికి భక్తి విరాళం.. రూ.10 లక్షలు

శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించే పవిత్ర సేవకు హైదరాబాద్‌కు చెందిన బండి సత్యనారాయణ తన వంతు సహకారం అందించారు. శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల...

Read moreDetails

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నందమూరి కుటుంబసభ్యులు

తిరుమల శ్రీవారిని దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ కుటుంబసభ్యులు స్వామివారి...

Read moreDetails

శ్రావణ శోభతో కళకళలాడిన తెలుగు రాష్ట్రాలు.. వరలక్ష్మీ వ్రతానికి వెల్లువెత్తిన భక్తులు

శ్రావణ మాసం చివరి శుక్రవారం, వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పలు జిల్లాల్లోని ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా మారాయి....

Read moreDetails

వీఐపీ బ్రేక్‌ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న సుధామూర్తి దంపతులు

తిరుమల శ్రీవారిని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి దంపతులు దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో...

Read moreDetails

శ్రీవారి సేవలో బండ్ల గణేశ్‌.. కుమార్తె, అల్లుడితో కలిసి దర్శనం

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ తన కుమార్తె, నూతన అల్లుడితో కలిసి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో...

Read moreDetails

గౌతమ మహర్షి తపస్సుతో భూమిపైకి గంగ.. గౌతమీ నది ఆవిర్భావ కథ

గౌతమీ నది ఎలా ఉద్భవించింది? దీనికి సంబంధించి పురాణాల్లో ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. గౌతమ మహర్షి తపోబలం, శివభక్తి, గంగను భూమిపైకి తీసుకువచ్చిన విధానాన్ని...

Read moreDetails

అహోబిల లక్ష్మీ నరసింహుడికి పంచామృతాభిషేకం.. ఘనంగా స్వాతి వేడుకలు

ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఆలయంలో...

Read moreDetails

ముంబయి సిద్ధివినాయకుడిని దర్శించుకున్న కంగనా రనౌత్‌

ప్రముఖ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ ముంబయిలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి చేరుకున్న ఆమె గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంగనా...

Read moreDetails

‘బోల్‌ భం’ నినాదాలతో మార్మోగిన గుప్తేశ్వరం.. పోటెత్తిన భక్తులు

ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని ప్రముఖ శైవ క్షేత్రం గుప్తేశ్వరంలో ‘బోల్‌ భం’ యాత్ర సందడి నెలకొంది. శ్రావణ మాసం సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో శివభక్తులు...

Read moreDetails

శ్రీవారి సన్నిధిలో సినీ నటుడు సాయిదుర్గా తేజ్‌, క్రికెటర్‌ తిలక్‌ వర్మ

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున క్రికెటర్‌ తిలక్‌ వర్మ శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సినీ నటుడు సాయిదుర్గా తేజ్‌...

Read moreDetails

నాగుల పంచమి సందర్భంగా కేస్లాపూర్‌లో ఆధ్యాత్మిక సందడి

నాగుల పంచమిని పురస్కరించుకొని సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నాగోబాను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ...

Read moreDetails

యాదగిరి క్షేత్రానికి కొత్త స్వాగత తోరణం

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఘన స్వాగతం పలికేలా రాయగిరి వద్ద కొత్త స్వాగత తోరణం నిర్మించనున్నారు. ఈ మేరకు ఆలయ పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్లు...

Read moreDetails

నాగుల పంచమి శుభాకాంక్షలు!

నాగ దేవతలను భక్తిశ్రద్ధలతో పూజించే పవిత్రమైన రోజు నాగుల పంచమి. ఈ శుభదినాన నాగ దేవతల అనుగ్రహం ప్రతి ఇంటిపై ఉండాలని కోరుకుందాం. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు,...

Read moreDetails

శ్రావణ శుక్రవారం వేళ మహాలక్ష్మి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి

శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు...

Read moreDetails

వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక యాగం.. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుణయాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక...

Read moreDetails

రైతుల కష్టాలు తీరాలని ప్రార్థన.. శివాలయంలో జలాభిషేకం

గట్టుప్పల్‌: నల్గొండ జిల్లా గట్టుప్పల్‌ మండల కేంద్రంలోని ప్రాచీన శివాలయంలో శివునికి జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుతూ...

Read moreDetails

టోకెన్లు లేకున్నా సర్వదర్శనం.. తితిదే ప్రయోగాత్మక విధానం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తితిదే కీలక సమాచారం వెల్లడించింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద బుధవారం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని...

Read moreDetails
Page 1 of 10 1 2 10

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News