Business News

Business News - Latest Market Insights and Financial Headlines
బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్, ఆర్థిక విధానాలు, పరిశ్రమలు మరియు వ్యాపార విశ్లేషణలు.

కొత్త ఐఫోన్ల రాకతో పాత మోడళ్ల ధరలకు రెక్కలు

యాపిల్‌ కొత్త ఐఫోన్‌ 18 సిరీస్‌తో పాటు తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘ఐఫోన్‌ డ్యూయో’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా కొత్త ఐఫోన్లు విడుదలైన తర్వాత పాత మోడళ్ల...

Read moreDetails

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి నెలకొంది. ఒకే రోజు ఏకంగా ఆరు మెయిన్‌బోర్డు ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌ కోసం అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్‌ 9న ప్రారంభమైన ఈ పబ్లిక్‌...

Read moreDetails

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!

మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూకు అనుమతి లభించిన నేపథ్యంలో.. దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఐపీఓలో తాజాగా కీలక...

Read moreDetails

ముడి చమురు సెగ.. స్టాక్‌ మార్కెట్‌ ఢమాల్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం భారత ఈక్విటీ...

Read moreDetails

ఐఫోన్‌ అంటే ఇంత క్రేజా?.. ఈ ఫీచర్లే అసలు కారణం

ఐఫోన్‌ కొనాలనే ఆసక్తి టెక్‌ ప్రియుల్లో ఎప్పటినుంచో కనిపిస్తోంది. కొత్త సిరీస్‌ విడుదల అవుతుందంటే చాలు.. ఫీచర్లు, ధర, డిజైన్‌, కెమెరా, పనితీరుపై భారీగా చర్చ జరుగుతుంది....

Read moreDetails

ఉబర్‌ ఉద్యోగులకు మరో షాక్‌.. WFHపై కఠిన ఆంక్షలు

అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్‌ ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సంస్థలో ఉద్యోగాల కోత చేపట్టిన ఉబర్‌.....

Read moreDetails

బీఎఫ్‌ఎస్‌ఐ రంగానికి ‘అరోరా’ ఏఐ మోడల్‌

బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో కస్టమర్లతో జరిగే సంభాషణలను మరింత కచ్చితంగా అర్థం చేసుకునేలా ‘అరోరా’ను రూపొందించినట్లు బ్లూ మెషీన్స్‌ ఏఐ తెలిపింది. ప్రాంతీయ భాషలు,...

Read moreDetails

ఎయిరిండియాకు పూర్వ వైభవం తెస్తాం

టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా కొత్త నాయకత్వంలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. సంస్థను తిరిగి పటిష్ఠమైన స్థితికి తీసుకురావడంతో పాటు ప్రయాణికుల విశ్వాసాన్ని మరింత...

Read moreDetails

యువతే టార్గెట్‌.. కొత్త లుక్‌లో మారుతీ బాలెనో

డేర్‌ టు గో గ్లామ్‌’ అనే భావనతో రూపొందించిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను పండుగ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ.6.09 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధరతో విడుదల...

Read moreDetails

బంగారం, వెండికి మళ్లీ రెక్కలు.. పసిడి రూ.1.60 లక్షల దిశగా

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, డాలర్‌ విలువలో క్షీణత, చమురు ధరల పెరుగుదల...

Read moreDetails

శాంసంగ్‌ ఇండియాలో భారీ లేఆఫ్స్‌.. 100 మంది ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన

టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ ఇండియాలో ఉద్యోగుల కోత మొదలైనట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. టెలివిజన్‌, హోమ్‌ అప్లయన్సెస్‌ విభాగాల్లో సుమారు 80-100 మంది ఎగ్జిక్యూటివ్‌లను దశలవారీగా...

Read moreDetails

అడోబ్‌ సీఈఓగా మరో భారతీయుడు.. అనిల్‌ చక్రవర్తికి కీలక బాధ్యతలు

ప్రస్తుత సీఈఓ శంతను నారాయణ్‌ పదవి నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో భారతీయుడైన అనిల్‌ చక్రవర్తిని సంస్థ తదుపరి సీఈఓగా నియమించింది. డిసెంబరు 1 నుంచి...

Read moreDetails

ఎగుమతుల కోసమే ఇన్వెంటరీ.. ఇ-కామర్స్‌కు కేంద్రం కొత్త నిబంధనలు

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్న ఇ-కామర్స్‌ సంస్థల ఇన్వెంటరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఎగుమతుల కోసం మాత్రమే తమ సొంత సరుకును నిల్వ...

Read moreDetails

దశాబ్దం తర్వాత తెరుచుకున్న దారి.. సెప్టెంబరు 15న ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ!

మార్కెట్‌ వర్గాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (NSE) పబ్లిక్‌ ఇష్యూకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. దాదాపు పదేళ్ల నిరీక్షణ అనంతరం ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ...

Read moreDetails

40 ఏళ్లకే ఉద్యోగం మానేశారా? EPFపై వడ్డీ కొనసాగుతుందా?

ఉద్యోగం మానేసిన వెంటనే ఈపీఎఫ్‌ ఖాతాలోని డబ్బులను ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదని భవిష్య నిధి సంస్థ స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి వైదొలిగినా, ఖాతా నిబంధనల ప్రకారం...

Read moreDetails

ఏఐతో కుబేరులకు కాసుల వర్షం.. 15 ట్రిలియన్‌ డాలర్లకు సంపద

కృత్రిమ మేధ (AI) రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని మరింత పెంచుకుంటోంది. ఓవైపు ఏఐ ఆధారిత సాంకేతికతల కారణంగా కొన్ని ఉద్యోగాలపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు...

Read moreDetails

పాత కంప్యూటర్‌ ఇక కొత్తలా.. జియో తీసుకొచ్చిన JioPC సేవలు!

పాత కంప్యూటర్‌ పనితీరు మందగించిందా? స్టోరేజీ తక్కువగా ఉండటంతో కొత్త సాఫ్ట్‌వేర్‌లు, ఏఐ టూల్స్‌ను వినియోగించలేకపోతున్నారా? అలాంటి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రిలయన్స్‌ జియో తన JioPC...

Read moreDetails

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 600 మంది ఉద్యోగులకు షాక్‌

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌లో ఉద్యోగుల తొలగింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులపై లేఆఫ్‌ల...

Read moreDetails

ఎన్‌సీఎల్‌టీకి అయిదుగురు సభ్యుల బెంచ్‌ ఏర్పాటు అధికారం లేదు: సుభాశ్‌ చంద్ర

ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాశ్‌ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఏర్పాటు చేసిన అయిదుగురు సభ్యుల ధర్మాసనంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి....

Read moreDetails

ఇటానగర్‌ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానాలు

అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన కనెక్టివిటీ మరింత విస్తరించనుంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అక్టోబరు 10 నుంచి ఇటానగర్‌...

Read moreDetails

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 220 మందికి ఉద్వాసన

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌ భారత్‌లో ఉద్యోగుల కోత చేపట్టింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న 220 మంది ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ ప్రతినిధి...

Read moreDetails

వాట్సప్‌లో ఇక కరెంటు బిల్లు.. క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ కూడా!

మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తన పేమెంట్స్‌ సేవలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటివరకు యూపీఐ చెల్లింపులు, మొబైల్‌ రీఛార్జులు, మెట్రో టికెట్‌ బుకింగ్‌ వంటి...

Read moreDetails

SBI ఖాతాదారులకు షాక్‌.. ATM ఉచిత లావాదేవీలు ఇక 5 మాత్రమే

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు కీలక మార్పు చేసింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలు, డిపాజిట్‌ కమ్‌ విత్‌డ్రా మెషిన్ల (ADWM)లో డెబిట్‌...

Read moreDetails

అమెజాన్‌లో 1.6 లక్షల పండగ కొలువులు

పండగ సీజన్‌ నేపథ్యంలో అమెజాన్‌ ఇండియా భారీ స్థాయిలో తాత్కాలిక ఉద్యోగాలను కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా 1.6 లక్షలకు పైగా సీజనల్‌ అసోసియేట్‌లను నియమిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. పెరుగుతున్న...

Read moreDetails

ఒక్క ఛార్జింగ్‌తో 243 కి.మీ.

ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల మార్కెట్లో సింపుల్‌ ఎనర్జీ కొత్త కుటుంబ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే గరిష్ఠంగా 243 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉన్న మోడల్‌ను...

Read moreDetails

మూడో రోజూ సూచీలకు నష్టాలే

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ముడిచమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆందోళనలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో...

Read moreDetails

టెక్‌ రంగంలో భారీ లేఆఫ్స్‌.. 1.75 లక్షల ఉద్యోగాలు గల్లంతు!

టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తుండటంతో ఉద్యోగ మార్కెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంస్థలు సంప్రదాయ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ.. ఏఐ, ఆటోమేషన్‌, క్లౌడ్‌...

Read moreDetails

బ్యాంకింగ్‌లో భారీగా మిగులు నిధులు

దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు లభ్యత అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం బ్యాంకుల వద్ద సుమారు రూ.7.77 లక్షల కోట్ల మేర మిగులు నిధులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి....

Read moreDetails

వాట్సప్‌లో ‘ముద్రా లోన్‌ అప్రూవ్‌’ మెసేజ్‌ వచ్చిందా? బీ కేర్‌ఫుల్‌!

మీ ముద్రా లోన్‌ దరఖాస్తు మంజూరైంది.. రుణం పొందేందుకు ఆధార్‌, పాన్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా వివరాలు పంపండి’ అంటూ వాట్సప్‌లో సందేశం వస్తోందా? అయితే అప్రమత్తంగా...

Read moreDetails

చక్కెర నిల్వలపై కేంద్రం కఠిన ఆంక్షలు

దేశంలో చక్కెర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర నిల్వల గరిష్ఠ పరిమితిని 4 వేల క్వింటాళ్ల నుంచి 2 వేల...

Read moreDetails

‘బీమా’కు డిజిటల్‌ బలం.. పీఐఆర్‌కు ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలు

పబ్లిక్‌ ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రీ అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా బీమా సేవల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వివిధ బీమా సంస్థల్లో ఉన్న పాలసీల వివరాలను...

Read moreDetails

ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఏర్పాటుపై సుభాష్‌ చంద్ర అభ్యంతరం

ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియ మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఐదుగురు సభ్యులతో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు...

Read moreDetails

యాపిల్‌ కొత్త సీఈఓకు కళ్లు చెదిరే ప్యాకేజీ.. రూ.551 కోట్లు

యాపిల్‌ సంస్థకు కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన జాన్‌ టెర్నస్‌కు భారీ వేతన ప్యాకేజీ లభించనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆయనకు జీతం, షేర్‌ అవార్డులు, ఇతర...

Read moreDetails

ఫిలిప్స్‌ నుంచి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ధర రూ.20,499

ఫిలిప్స్‌ S7221 5Gలో 6.67 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో యూనిసాక్‌ T765 ప్రాసెసర్‌ను...

Read moreDetails

ఆగస్టులో వాహన విక్రయాలు అదుర్స్‌

మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా వంటి ప్రముఖ సంస్థలు నమోదు చేసిన బలమైన అమ్మకాల వృద్ధి ఇందుకు ప్రధాన...

Read moreDetails

ఆగస్టులో జీఎస్‌టీ జోరు.. రూ.1.99 లక్షల కోట్ల వసూళ్లు

దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు మరోసారి భారీ వృద్ధిని నమోదు చేశాయి. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా రూ.1,99,853 కోట్ల జీఎస్‌టీ ఆదాయం సమకూరింది. గతేడాది...

Read moreDetails

ఒడుదొడుకుల మధ్య సూచీలకు స్వల్ప నష్టాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. అధిక ముడిచమురు ధరలు, అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ల సెంటిమెంట్‌పై ప్రభావం...

Read moreDetails

పశ్చిమాసియా సెగ.. స్టాక్‌ మార్కెట్‌కు భారీ షాక్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమై ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరగడం మార్కెట్లపై...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. దిగొస్తున్న బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడుతోంది. ముడిచమురు ధరలు పెరుగుతుండగా.. మరోవైపు విలువైన లోహాలైన బంగారం, వెండిపై డిమాండ్‌ తగ్గుతోంది. దీంతో...

Read moreDetails

నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు.. బ్యాంకింగ్‌, ఆటో షేర్లపై అమ్మకాల ఒత్తిడి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ముడిచమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, బ్యాంకింగ్‌, ఆటో రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి...

Read moreDetails

అయిష్టంగానే అడుగుపెట్టి.. యాపిల్‌కు టాప్‌ గేర్‌ ఇచ్చిన టిమ్‌ కుక్‌

యాపిల్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తొచ్చే పేరు స్టీవ్‌ జాబ్స్‌ది. కానీ.. ఆయన తర్వాత సంస్థను అదే స్థాయిలో ముందుకు నడిపించిన సారథిగా టిమ్‌ కుక్‌ నిలిచారు. వ్యాపార...

Read moreDetails

మారుతీ సుజుకీ భారీ పెట్టుబడులు.. రూ.77,500 కోట్ల మూలధన వ్యయాలు

కార్ల తయారీలో దేశంలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ ఇండియా భవిష్యత్‌ విస్తరణకు భారీగా నిధులు కేటాయిస్తోంది. వచ్చే అయిదేళ్లలో కంపెనీ మొత్తం రూ.77,500 కోట్ల మూలధన...

Read moreDetails

పశ్చిమాసియా సెగ.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రం కావడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరగడం మదుపర్లలో ఆందోళనకు దారితీసింది. దీంతో సోమవారం...

Read moreDetails

ఆగస్టులోనూ జీఎస్టీ జోరు.. యూపీఐ దూకుడు!

దేశ ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి రూ.2 లక్షల కోట్ల మార్కును దాటగా.. డిజిటల్‌ చెల్లింపుల...

Read moreDetails

రూ.1.27 లక్షల కోట్లతో సెమీకాన్‌ 2.0.. కేంద్రం నోటిఫికేషన్‌

కృత్రిమ మేధ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో అధునాతన చిప్‌లు, మెమొరీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది. అదే సమయంలో సరఫరా గొలుసులో అంతరాయాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు దేశాలు...

Read moreDetails

సుభాష్‌చంద్రకు భారీ షాక్‌.. రూ.6.25 కోట్ల చెల్లింపుపై స్టే

స్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌చంద్రపై దాఖలైన వ్యక్తిగత దివాలా కేసులో రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) తాజాగా...

Read moreDetails

భారత్‌ వృద్ధి భళా.. 7.8%

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ఇంధన సరఫరా అవరోధాలు వంటి సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27...

Read moreDetails

మూడేళ్లకోసారి రూ.లక్ష కోట్ల వ్యాపారం పెంపే లక్ష్యం

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ వ్యాపార విస్తరణకు భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రతి మూడేళ్లకు బ్యాంక్‌ వ్యాపారాన్ని మరో రూ.లక్ష కోట్ల మేర పెంచాలని యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం...

Read moreDetails

ఇంధన ధరల షాక్‌.. ప్రయాణ ఖర్చులు ఇక మరింత భారం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హర్మూజ్‌ జలసంధి వద్ద అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండటంతో ధరలపై...

Read moreDetails

క్యూ1లో భారత జీడీపీ 7.8% వృద్ధి.. కేంద్రం వెల్లడి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్‌-జూన్‌ కాలంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.8 శాతం...

Read moreDetails
Page 1 of 19 1 2 19

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News