News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

ఇరాన్ నౌకలకు అడ్డుకట్ట.. అమెరికా కఠిన చర్యలు

హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్ పోర్టుల నుంచి నౌకల రాకపోకలపై అమెరికా కొనసాగిస్తున్న దిగ్బంధనం నేపథ్యంలో పరిస్థితి...

Read moreDetails

నూతిలోని నీళ్ళు

అనగనగా ఒక జమిందారు రైతుకి ఒక నుయ్యి అమ్మాడు. ఆ రైతు మన్నాడు నూతిలోంచి నీళ్ళు తీసుకోవడానికి వెళ్తే జమిందారు ఆపేసాడు. “నేను నీకు నుయ్యి అమ్మాను...

Read moreDetails

కర్ణాటకలో సంచలనం.. ఎమ్మెల్యేకు జీవితఖైదు శిక్ష

కర్ణాటకలో సంచలనం రేపిన హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి సహా మొత్తం 16 మందికి చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం...

Read moreDetails

పెళ్లి వేడుకలో ఘోరం.. బాలుడిపై అమానుష చర్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుక విషాదంగా మారింది. ఛావనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 15న జరిగిన ఈ ఘటనలో కేటరింగ్ గుత్తేదారి...

Read moreDetails

బిల్లు ఓటమిపై సంబరాలు సరికాదు: అమిత్ షా హెచ్చరిక

మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన పరిణామాల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బిల్లు ఓడిపోవడాన్ని సంబరంగా జరుపుకోవడం...

Read moreDetails

పాదాల మంటను తగ్గించే సులభ మార్గాలు

రోజంతా కష్టపడి పని చేసి, రాత్రి హాయిగా నిద్రపోదామని మంచం ఎక్కగానే చాలా మందిని వేధించే ప్రధాన సమస్య పాదాల మంటలు. పాదాల అడుగు భాగంలో సెగలు...

Read moreDetails

ఈడబ్ల్యూఎస్‌కు వయోసడలింపులు అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా బలహీన వర్గాలు) అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల తరహాలో వయోపరిమితి మినహాయింపులు లేదా అదనపు ప్రయత్నాల...

Read moreDetails

మధ్యప్రదేశ్‌లో దుండగుల దాడి.. బ్యాంక్‌లో భారీ దోపిడి

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో సంచలన బ్యాంక్ దోపిడి చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు సాయుధ దుండగులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖను టార్గెట్...

Read moreDetails

అత్తాపూర్‌లో జీహెచ్‌ఎంసీ యాక్షన్.. ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేత

నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. అత్తాపూర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. శనివారం ఉదయం నుంచే జేసీబీల సహాయంతో ఈ...

Read moreDetails

యాసంగి బియ్యం సేకరణపై కేంద్రంతో సీఎం కీలక భేటీ

యాసంగి పంటకు సంబంధించిన ఉప్పుడు బియ్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్ర...

Read moreDetails
Page 1 of 294 1 2 294

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist