News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

ఐదో రోజూ నష్టాల్లో మార్కెట్లు.. 5 రోజుల్లో సెన్సెక్స్‌కు 2,092 పాయింట్ల నష్టం

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పెరిగిన ముడిచమురు ధరలు, అమెరికా తాజా వాణిజ్య సుంకాలపై నెలకొన్న ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను...

Read moreDetails

15 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘దూకుడు’.. మహేశ్‌ ఫ్యాన్స్‌లో జోష్‌

2011లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించిన మహేశ్‌ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లోని ‘దూకుడు’ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. మహేశ్‌ బాబు...

Read moreDetails

భారత్‌కు స్వల్ప ఊరట.. 12.5% బదులు 10% సుంకం

భారత ఉత్పత్తులపై అమెరికా 10% టారిఫ్‌ విధించింది. వెట్టిచాకిరీ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా ఈ...

Read moreDetails

కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న యువకుడు.. చివరికి దారుణ హత్య

నిర్మల్‌ జిల్లాలో వెలుగుచూసిన యువకుడి హత్య కేసు సంచలనంగా మారింది. కుటుంబ సంబంధాల హద్దులను దాటి ఏర్పడిన అనైతిక బంధం చివరకు దారుణ హత్యకు దారితీసినట్లు పోలీసులు...

Read moreDetails

హెచ్‌-1బీ వీసా ఫీజుపై ట్రంప్‌కు మరో షాక్‌

విదేశీ నిపుణులకు మంజూరు చేసే హెచ్‌-1బీ వీసాలపై భారీగా పెంచిన ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లక్ష డాలర్ల...

Read moreDetails

30 కోట్ల వ్యూస్‌తో మోదీ వీడియో సరికొత్త రికార్డు

నీట్‌ 2026 ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జెన్‌-జీ శైలిలో యువతతో...

Read moreDetails

పని ప్రదేశాలకు దగ్గర్లోనే ఇందిరమ్మ ఇళ్లు: సీఎం రేవంత్‌రెడ్డి

పేదలకు ఇళ్లు కల్పించడంతో పాటు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జనావాసాలకు, పని ప్రదేశాలకు దూరంగా ఇళ్లను...

Read moreDetails

భవిష్యత్తు అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కీలకం: మంత్రి కొండపల్లి

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘భూమి నుంచి భవిష్యత్తు వరకు’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ...

Read moreDetails

పంచాంగం: 25 జులై 2026 (శనివారం)

సంవత్సరం: పరాభవ నామ సంవత్సరంఅయనం: దక్షిణాయణంఋతువు: గ్రీష్మ ఋతువుమాసం: ఆషాఢ మాసం (శుక్ల పక్షం - ఏకాదశి)వారం: శనివారం (స్థిరవాసరము)ప్రత్యేకత: తొలి ఏకాదశి (శయన ఏకాదశి /...

Read moreDetails

ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌.. ఈఎస్‌ఐసీలో 40 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పలు సంస్థలు కొత్త అవకాశాలను అందిస్తున్నాయి. ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) గ్వాలియర్‌లో స్పెషలిస్ట్‌, సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి...

Read moreDetails

పూరీలో జగన్నాథుడి బహుడా యాత్ర.. భక్తజన సంద్రంగా మారిన పూరీ

పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథస్వామి రథోత్సవం భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం బహుడా యాత్ర వైభవోపేతంగా జరిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ, సుదర్శన చక్రాల తిరుగు...

Read moreDetails

హోండా బిగ్‌ బొనాంజా.. ఒకేసారి 10 కొత్త టూవీలర్ల ఆవిష్కరణ

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా తన టూవీలర్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. దేశీయ మార్కెట్‌లోకి ఒకేసారి 10...

Read moreDetails

పేలాల పిండి.. పండుగ ప్రసాదమే కాదు, ఆరోగ్యానికి వరం!

ఆషాఢ శుద్ధ ఏకాదశిని తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశిగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించి ఉపవాసం ఉండటం ఆనవాయితీ. అదే సమయంలో జొన్న, మొక్కజొన్న...

Read moreDetails

ఆసియా క్రీడల కోసం శక్తిని దాచుకుంటా.. మీరాబాయి చాను

భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో తన పూర్తి సామర్థ్యంతో పోటీపడబోనని స్పష్టం చేసింది. సెప్టెంబరు 19 నుంచి జరగనున్న ఆసియా క్రీడలపైనే...

Read moreDetails

నిఫ్టీ 23,800 దిగువకు.. సెన్సెక్స్‌ 331 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల నష్టాల పరంపర కొనసాగింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. చమురు...

Read moreDetails

రామాయణ ట్రైలర్‌ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే!

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై...

Read moreDetails

జులై 29 నుంచి మణిపాల్‌ హెల్త్‌ ఐపీఓ.. షేరు ధర రూ.560-590

ప్రముఖ హాస్పిటల్‌ చైన్‌ మణిపాల్‌ హెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమైంది. కంపెనీ రూ.9,275 కోట్ల సమీకరణ లక్ష్యంతో జులై 29 నుంచి ఐపీఓ...

Read moreDetails

పార్శిల్‌ పేరుతో సైబర్‌ మోసం.. రూ.22 చెల్లిస్తే ఖాతా ఖాళీ!

పార్శిల్‌ డెలివరీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇండియా పోస్ట్‌ పేరుతో మొబైల్‌ ఫోన్లకు నకిలీ మెసేజ్‌లు పంపి.. చిన్న మొత్తంలో డబ్బు...

Read moreDetails

భారత్‌ సహా 60 దేశాల దిగుమతులపై కొత్త సుంకాలు

వెట్టిచాకిరీ ద్వారా తయారైన వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌...

Read moreDetails

విద్యార్థులను హెచ్చరించడంపై యూనివర్సిటీలపై రాహుల్‌ ఆగ్రహం

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించిన పలు యూనివర్సిటీల తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర ఆగ్రహం...

Read moreDetails

నీట్‌ పేపర్‌ లీక్‌పై నిరసన.. తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం, దిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జి, విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌...

Read moreDetails

పిల్లలే భవిష్యత్తు ఆస్తి.. భారం కాదు: సీఎం చంద్రబాబు

పిల్లలే భవిష్యత్తు ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పిల్లలు పుడితే భారం కాదని, వారిని ఆదాయంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రంపచోడవరంలో నిర్వహించిన...

Read moreDetails

అర్ధరాత్రి వృద్ధ దంపతుల ఇంట్లోకి దుండగులు.. రూ.25 లక్షల నగదు, భారీగా బంగారం దోపిడీ

కరీంనగర్‌ భగత్‌నగర్‌లో అర్ధరాత్రి దుండగులు వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. తుపాకులు, కత్తులతో బెదిరించి వృద్ధ దంపతులతో పాటు ఇద్దరు కుమార్తెలను కాళ్లు,...

Read moreDetails

బ్యాటరీ ఛార్జర్‌తో ఆడుకుంటూ.. 13 ఏళ్ల బాలుడి మృతి

కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బ్యాటరీ ఛార్జర్‌తో ఆడుకుంటున్న 13 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గూడెం గ్రామానికి చెందిన నికాడి...

Read moreDetails

చీరలు కొనలేదని భర్తను కుక్కర్‌ మూతతో కొట్టి చంపింది

మహారాష్ట్రలోని ఠాణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కోసం చీరలు కొనలేదన్న కోపంతో ఓ మహిళ భర్తను కుక్కర్‌ మూతతో కొట్టి, అనంతరం గొంతు నులిమి హత్య...

Read moreDetails

హనీమూన్‌ హత్య కేసు.. సోనమ్‌కు సుప్రీంకోర్టులో షాక్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో నిందితురాలు సోనమ్‌ రఘువంశీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు మంజూరైన బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది....

Read moreDetails

ఐరాస వేదికగా పాక్‌ ఆరోపణలకు గట్టి కౌంటర్‌.. జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ మరోసారి గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా ఉపయోగించుకుంటున్న పాకిస్థాన్‌.. అసత్య ప్రచారంతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం...

Read moreDetails

30 ఏళ్ల ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్‌.. హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌ దాడులపై ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక

పౌర అవసరాల కోసం సౌదీ అరేబియాకు యురేనియం అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని సమకూర్చుకునేందుకు వీలు కల్పించే 30...

Read moreDetails

హిట్లర్‌ పుట్టిన భవనం ఇక పోలీస్‌ స్టేషన్‌.. చరిత్రకు కొత్త రూపు

జర్మన్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ జన్మించిన చారిత్రక భవనం ఇప్పుడు పోలీస్‌ స్టేషన్‌గా మారింది. సుదీర్ఘ సంప్రదింపులు, చర్చల అనంతరం ఆస్ట్రియా ప్రభుత్వం భవనాన్ని పునరుద్ధరించి పోలీస్‌...

Read moreDetails

హర్మూజ్‌ జలసంధిపై ఉద్రిక్తతలు.. ఇరాన్‌ హెచ్చరికలతో పశ్చిమాసియాలో మరింత పెరిగిన ఆందోళన

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌ ఏదైనా నౌకపై దాడి చేస్తే.. ఆ దేశంలోని వంతెనలు లేదా విద్యుత్‌ కేంద్రాలపై...

Read moreDetails

నీట్‌ పేపర్‌ లీకేజీపై సమగ్ర చర్చకు సిద్ధం.. పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేస్తోంది. లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని, విద్యార్థులపై పోలీసుల చర్యలకు...

Read moreDetails

‘కాక్రోచ్‌’ పోస్ట్‌తో వివాదంలో సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ సోనియా..

దిల్లీలో పేపర్‌ లీక్‌ నిరసనల సందర్భంగా భద్రతా విధులు నిర్వహించిన సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ సోనియా సెహ్రావత్‌ సోషల్‌మీడియా పోస్ట్‌ వివాదానికి దారితీసింది. ఆందోళనల సమయంలో ఆమె విధులు...

Read moreDetails

పేపర్‌ లీక్‌లపై కఠిన చర్యలు.. విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు: ప్రధాని మోదీ

పరీక్ష పత్రాల లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పేపర్‌ లీక్‌ కేసుల విచారణను వేగవంతం చేసి, బాధ్యులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్‌...

Read moreDetails

నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో...

Read moreDetails

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారు.. 16 నియోజకవర్గాల్లో ‘ఇందిరమ్మ టవర్స్‌’

గత భారాస ప్రభుత్వ హయాంలో పేదల సమస్యలను పట్టించుకునే వారే కరవయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పేదలను...

Read moreDetails

పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడంపై హైకోర్టు ఆగ్రహం..

జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీని ఆదేశించింది....

Read moreDetails

తగ్గుతున్న గ్రామీణ కుటుంబాల ఆదాయాలు.. ప్రైవేటు అప్పులపై పెరుగుతున్న ఆధారం

దేశంలో గ్రామీణ కుటుంబాల ఆదాయ వృద్ధి క్రమంగా మందగిస్తోందని నాబార్డు తాజా సర్వే వెల్లడించింది. ఆదాయాలు తగ్గడంతో గ్రామీణ కుటుంబాలు ప్రైవేటు అప్పులపై ఆధారపడుతున్న ధోరణి పెరుగుతోందని...

Read moreDetails

మంగళగిరిలో 1,303 మందికి ఇళ్ల పట్టాలు, అనుభవ పత్రాలు పంపిణీ

దశాబ్దాలుగా రైల్వే భూముల్లో నివసిస్తున్న పేదలకు కూడా ఇళ్ల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈ అంశంపై...

Read moreDetails

ఏపీ కేబినెట్‌ భేటీ.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో 25కు పైగా అజెండా అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. రెండో దశలో 3,168...

Read moreDetails

ఒకే ఇంట్లో ఆరుగురికి ‘తల్లికి వందనం’.. రూ.78 వేలు జమ

అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన వడ్డే రాము, పద్మావతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద...

Read moreDetails

30 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన కుమారుడు.. తల్లీబిడ్డల్ని ఒక్కటి చేసిన ‘సర్‌’

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 30 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న ఓ వ్యక్తిని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌) తల్లితో మళ్లీ కలిపింది....

Read moreDetails

సీఎంఈఆర్‌ఐలో 27 టెక్నీషియన్‌ పోస్టులు.. 10వ తరగతి, ఐటీఐతో దరఖాస్తు

సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఈఆర్‌ఐ)లో 27 టెక్నీషియన్‌-1 (గ్రూప్‌-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్న...

Read moreDetails

తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడో మైలు వద్ద ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు అందుకుంటున్న హనుమంతుడి చిన్న విగ్రహం చోరీకి గురైంది. గోవిందమాల ధరించి ఆలయం వద్దకు...

Read moreDetails

అత్యాధునిక ఏఐ ఏజెంట్‌తో సైబర్‌ దాడి..

కృత్రిమ మేధ రంగంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. తమ ఏఐ వ్యవస్థ మరో ఏఐ కంపెనీకి చెందిన మోడల్‌ను హ్యాక్‌ చేసిందని చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్‌ఏఐ వెల్లడించింది....

Read moreDetails

మహిళలు బరువులు ఎత్తితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో ………..

ఈరోజుల్లో జిమ్‌కు వెళ్లే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా బరువులు ఎత్తడం, స్ట్రెంథ్‌ ట్రైనింగ్‌ వంటి వ్యాయామాలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి...

Read moreDetails

6 వేల పరుగుల మైలురాయికి చేరువలో అభిషేక్‌ శర్మ

జింబాబ్వేతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్‌లో వరుసగా రెండు సిరీస్‌లను కోల్పోయిన భారత్‌.. ఈసారి విజయంతో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ...

Read moreDetails
Page 1 of 132 1 2 132

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News