Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి: హరీశ్‌రావుపై స్పీకర్‌ ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు కూడా నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్‌...

Read moreDetails

22ఏ భూములపై భారీ ఆరోపణలు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. భూభారతి, 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. భూముల...

Read moreDetails

కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: పొన్నం

కేసీఆర్‌ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

Read moreDetails

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు బర్తరఫ్‌ చేసే రోజులు దగ్గర్లోనే: కేటీఆర్‌

కరీంనగర్‌లోని డా. బి.ఆర్. అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహించిన యువ సమరభేరీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకంగా పోరాడిన మాజీ సీఎం కేసీఆర్‌...

Read moreDetails

హైవేలపై.. ప్రయాణం ప్రాణాంతకం!

తెలంగాణలో జాతీయ రహదారులపై మౌలిక వసతుల పనులు నత్తనడకన సాగుతుండటం వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. వంద కిలోమీటర్లకు పైగా వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మించిన హైవేలపై...

Read moreDetails

కొడంగల్‌ ఎత్తిపోతల పనులకు జోష్‌

నియోజకవర్గానికి తాగు, సాగునీటిని అందించేందుకు చేపట్టిన నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫేజ్‌-2 పనులకు త్వరగా టెండర్లు పిలిచి, ప్రాజెక్టును నిర్దేశిత...

Read moreDetails

హైకమాండ్‌ను రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేశారు: కొండా సురేఖ

తనను మంత్రివర్గం నుంచి తొలగించే విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారని మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తన వివరణ తీసుకోకుండానే బర్తరఫ్‌కు...

Read moreDetails

ప్రజ్ఞాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. కిందపడిన భారీ గణేశ్‌ విగ్రహం

వినాయక ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించేందుకు భారీ విగ్రహాన్ని లారీలో తరలిస్తుండగా ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఫ్లైఓవర్‌పై లారీని ఆపిన సమయంలో వెనుక...

Read moreDetails

మంత్రి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయండి.. గవర్నర్‌కు సీఎం రేవంత్‌ లేఖ

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాకు సిఫార్సు చేశారు. ఈ మేరకు...

Read moreDetails

రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యం

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్‌ శ్రేణుల బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జీవితకాలంలో పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి...

Read moreDetails

బొల్లారం ఆర్మీ క్యాంపు వద్ద డిటోనేటర్లు కలకలం!

హైదరాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ క్యాంపు సమీపంలో డిటోనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. ఇప్పటికే ఇదే క్యాంపులో ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న...

Read moreDetails

సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారిపై ఏసీబీ గురి

టౌన్‌ ప్లానింగ్‌ అధికారి సోమయ్య నివాసంలో గురువారం ఉదయం నుంచి అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు, అందిన...

Read moreDetails

హామీల అమలులో కాంగ్రెస్‌ ఘోర వైఫల్యం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కదానికీ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ...

Read moreDetails

మద్రాస్‌ రెజిమెంట్‌లో మాయమైన ఆయుధాలు.. వీడని మిస్టరీ!

సికింద్రాబాద్‌ బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు అధికారులకు సవాల్‌గా మారింది. కేసు నమోదై 48 గంటలు దాటినా కీలక ఆధారాలు లభించకపోవడం...

Read moreDetails

సురేఖపై అధిష్ఠానం కొరడా!

మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్‌ అధిష్ఠానం సానుకూలంగా స్పందించినట్లు పార్టీ...

Read moreDetails

టెక్‌ రంగంలో లేఆఫ్‌ల కలకలం.. 8 నెలల్లోనే 1.23 లక్షల ఉద్యోగాలు ఔట్‌!

కృత్రిమ మేధ (ఏఐ) విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఐ ఆధారిత సాంకేతికతను వేగంగా స్వీకరిస్తున్న కంపెనీలు ఒకవైపు కొత్త విభాగాల్లో పెట్టుబడులు...

Read moreDetails

కేటీఆర్‌ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు: పొంగులేటి

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలనకు పెద్దపీట వేస్తూ సామాన్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ...

Read moreDetails

బీసీనైన నాకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?: కొండా సురేఖ

తన విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు తెలంగాణ మంత్రి కొండా సురేఖ తెలిపారు. దిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా ఆమె తనపై వస్తున్న...

Read moreDetails

సీపీఎస్‌ రద్దు చేయాలి.. ఓపీఎస్‌ అమలు చేయాలి

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగాయి. సెప్టెంబరు 1ని ‘పెన్షన్‌ విద్రోహ దినం’గా పాటించిన ఉద్యోగులు...

Read moreDetails

బొల్లారం రెజిమెంట్‌లో భారీ ఆయుధ చోరీ.. రంగంలోకి మిలటరీ ఇంటెలిజెన్స్‌

బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైన ఘటనతో అక్కడి భద్రతా వ్యవస్థపైనా అధికారులు దృష్టి సారించారు. ఆయుధాల గది వద్ద విధుల్లో ఉన్న...

Read moreDetails

తెలంగాణలో వానాకాలం వెలవెల.. ఆగస్టులోనూ వర్షాభావమే

తెలంగాణలో వానాకాలం సీజన్‌ రైతులకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. వరుసగా మూడో నెలా వర్షాభావ పరిస్థితులు కొనసాగాయి. ఆగస్టులో సాధారణంగా 215.8 మి.మీ. వర్షపాతం నమోదవ్వాల్సి...

Read moreDetails

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలన కాదు.. పీడన: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్‌ రూపొందించిన ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ...

Read moreDetails

డీఆర్‌డీఎల్‌ ప్రాజెక్టుకు ఉచితంగా భూమి ఇవ్వాలి: రేవంత్‌రెడ్డి

దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ముఖ్యంగా...

Read moreDetails

ఉద్యోగులకు గ్రాట్యుటీ తప్ప సర్కారు ఇచ్చేదేముంది?

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. పీఆర్‌టీయూటీఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరాపార్కులోని ధర్నాచౌక్‌లో మంగళవారం భారీ మహాధర్నా...

Read moreDetails

ఈవీఎంలకు టోటలైజర్‌.. చట్ట సవరణ తప్పనిసరి

నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంల ఓట్లను కలిపి ఒకేసారి లెక్కించే విధానాన్ని అమలు చేయాలంటే ప్రస్తుత ఎన్నికల నిర్వహణ నిబంధనలను సవరించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ...

Read moreDetails

బండను చీల్చిన గుండెరా!

అన్న మాటను గుర్తు చేస్తోంది రాచకొండ గుట్టల్లో కనిపిస్తున్న ఈ అద్భుత దృశ్యం. చుట్టూ భారీ బండరాళ్లు.. మధ్యలో చిన్నపాటి ఖాళీ.. అందులో వేర్లు పాతుకుని రాయిని...

Read moreDetails

సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై అధిష్ఠానంతో రేవంత్‌ చర్చలు

మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిల వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి...

Read moreDetails

తెలంగాణ కేబినెట్‌లో మార్పులపై ఉత్కంఠ

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ మార్పుల అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నేతలు వరుసగా దిల్లీకి చేరుకోవడంతో కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది....

Read moreDetails

వాహనానికి ఇవి బిగిస్తే.. చిక్కులు తప్పవు!

రూ.లక్షలు వెచ్చించి వాహనం కొనుగోలు చేసిన తర్వాత దానికి మరింత అందం, సౌకర్యం, రక్షణ ఉంటుందని భావించి అదనపు ఉపకరణాలు బిగించుకోవడం సాధారణంగా మారింది. షోరూం సిబ్బంది...

Read moreDetails

పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో వెలుగుచూస్తున్న గణాంకాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా మలక్‌పేట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో...

Read moreDetails

ఆర్మీ కంచుకోటలో ఆయుధాల చోరీ.. 12 గన్స్‌ మాయం

హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో చోటుచేసుకున్న ఆయుధాల చోరీ ఘటన భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఆయుధాల...

Read moreDetails

సీసీ కెమెరా ఫుటేజ్‌తో మృగాడి ఆటకట్టింపు.. నర్సుపై హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో 21 ఏళ్ల నర్సుపై జరిగిన దారుణ హత్యాచారం కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. బిహార్‌కు చెందిన బైక్‌ మెకానిక్‌ మహ్మద్‌ సనా...

Read moreDetails

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

ఈ రెండు సంక్షేమ పథకాల అమలుపై సింగిల్‌ బెంచ్‌ విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు సీజే ధర్మాసనం రద్దు చేసింది. దీంతో పథకాల అమలుకు మార్గం సుగమమైంది....

Read moreDetails

హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

హైడ్రా కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌ హైకోర్టును ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌...

Read moreDetails

మంత్రి కొండా సురేఖపై వేటు తప్పదా?

తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ...

Read moreDetails

భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు హౌస్‌ అరెస్టు

హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి నివాసానికి వెళ్లనున్నట్లు రామచందర్‌రావు ప్రకటించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా...

Read moreDetails

హుస్నాబాద్‌ను విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే...

Read moreDetails

తెలంగాణ నీటి వాటాను ఏపీ తరలిస్తోంది.. రేవంత్ ప్రభుత్వం ఎందుకు మౌనం: హరీశ్‌రావు

నీటి కేటాయింపులు లేకపోయినా, వరద జలాలు రాకపోయినా ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను బేసిన్‌ దాటి తరలిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ...

Read moreDetails

కులగణనలో ప్రతి కులానికీ ప్రత్యేక కోడ్‌

దేశంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే జనగణనలో కులగణనను తప్పనిసరిగా చేపట్టాలని ఓబీసీ నేతలు డిమాండ్‌ చేశారు. కులగణన సందర్భంగా ప్రతి కులాన్ని ప్రత్యేకంగా...

Read moreDetails

వేల అడుగులు ఒక్కటై.. హైదరాబాద్‌లో పరుగుల పండగ

హైదరాబాద్‌ నగరం ఆదివారం పరుగుల పండగను తలపించింది. దేశంలోనే రెండో అతిపెద్ద మారథాన్‌గా గుర్తింపు పొందిన ఎన్‌ఎండీసీ మారథాన్‌ 15వ ఎడిషన్‌కు రికార్డుస్థాయిలో స్పందన లభించింది. ఈసారి...

Read moreDetails

1,000 రోజుల ప్రజాపాలన.. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రభుత్వం తన ప్రగతి నివేదికను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సాగిన పాలనలో...

Read moreDetails

గొర్రెలకు మేతగా మారిన వరిపైరు

వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని.. కాల్వలకు సకాలంలో నీరు వస్తుందని ఆశించిన అన్నదాతలకు వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో...

Read moreDetails

సీడ్ గణేశుడిని పూజించండి.. మొక్కగా పెంచండి: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా సీడ్ గణేశుడిని పూజించాలని సూచించారు....

Read moreDetails

రాష్ట్రంలో నేరాల జోరు.. ఏడాదిలో 7.15% పెరుగుదల!

రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరిగినా.. తీవ్రమైన నేరాలు, సైబర్‌, ఆర్థిక నేరాల్లో మాత్రం తగ్గుదల నమోదైంది. గత మూడేళ్ల నేరాల సరళిని పోలీస్‌ శాఖ సమీక్షించింది. ఈ...

Read moreDetails

చెరువులు వెలవెల.. పంటలకు నీటి కరువు

చెరువులు నిండితేనే గ్రామీణ ప్రాంతాల్లో సాగు కళకళలాడుతుంది. పంటలకు నీరందించడంతోపాటు పశువులు, పక్షులకు నీటి వనరుగా, భూగర్భ జలాల పెంపునకు చెరువులు కీలకంగా ఉంటాయి. అలాంటి చెరువులే...

Read moreDetails

హైదరాబాద్‌ మెట్రో ఆన్‌లైన్‌ సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల అవస్థలు

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఆన్‌లైన్‌ సేవల్లో శనివారం ఉదయం సాంకేతిక అంతరాయం ఏర్పడింది. సెన్సార్లు సరిగా పనిచేయకపోవడంతో ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్రో...

Read moreDetails

బంగారు భవిష్యత్‌కు సింగరేణి అడుగులు.. హట్టి గోల్డ్‌మైన్స్‌తో జాయింట్‌ వెంచర్‌ యోచన

బంగారం గనుల రంగంలో సింగరేణి కొత్త అడుగులు వేయనుంది. కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ హట్టి గోల్డ్‌మైన్స్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని...

Read moreDetails

రాయదుర్గం భూముల దూకుడు.. ఎకరం రూ.269 కోట్లకు రికార్డు ధర

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం భూములు మరోసారి రికార్డు సృష్టించాయి. టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో 5.38 ఎకరాల ప్లాట్‌ పీ2 ఎకరాకు రూ.269 కోట్ల ధర పలికింది....

Read moreDetails

రాష్ట్ర సుభిక్షం కోసం భీమేశ్వరుడిని వేడుకున్న మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు...

Read moreDetails

సింగరేణి–కేపీసీఎల్‌ జాయింట్‌ వెంచర్‌కు భట్టి ప్రతిపాదన

సింగరేణి విస్తరణకు మరో కీలక అడుగు పడింది. కర్ణాటక విద్యుత్‌ సంస్థ (కేపీసీఎల్‌)తో కలిసి జాయింట్‌ వెంచర్‌గా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. బెంగళూరులో...

Read moreDetails
Page 1 of 24 1 2 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News