Crime News

క్రైమ్ న్యూస్, నేర సంఘటనలు, పోలీస్ దర్యాప్తులు మరియు బ్రేకింగ్ క్రైమ్ వార్తలను చదవండి.

స్పోర్ట్స్ బైక్–కారు ఢీ.. బైపాస్ రోడ్డులో విషాదం

మహబూబ్‌నగర్ జిల్లా బైపాస్ రోడ్డులోని పాలకొండ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. స్పోర్ట్స్ బైక్, కారు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ విషాద...

Read moreDetails

కాకినాడలో దారుణం.. ఏపీఎస్పీ కానిస్టేబుల్ హత్య కలకలం

కాకినాడ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాంధీనగర్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో Nageswara Rao అనే ఏపీఎస్పీ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం...

Read moreDetails

గల్ఫ్‌ జలాల్లో భారతీయుడు మృతి

గల్ఫ్ జలాల్లో చోటుచేసుకున్న దురదృష్టకర ఘటనలో ఓ భారతీయ నౌకా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించినట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్...

Read moreDetails

కుమారుడిపై పోక్సో కేసు నమోదు: తల్లిదండ్రుల ఆత్మహత్యాయత్నం

కొల్లూరులో శుక్రవారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడంతో మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా...

Read moreDetails

వ్యాయామానికి వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదానికి గురైన డాక్టర్ విజయ్ కుమార్

కల్వకుర్తి మండల పరిధిలోని సీబీఎం కళాశాల సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయచూర్–కోదాడ జాతీయ రహదారిపై కారు, ప్రైవేట్ పాఠశాల బస్సు ఎదురెదురుగా...

Read moreDetails

బీటెక్ విద్యార్థి హత్యతో చిలకలగూడలో కలకలం.. వెంటాడి హత్య చేసిన ఘటన

చిలకలగూడలోని ఇందిరానగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో జరిగిన ఈ దాడి ఒక్కసారిగా హింసాత్మక రూపం దాల్చినట్లు పోలీసులు...

Read moreDetails

కేసు నుంచి బయటపడేందుకు భారీ డిమాండ్‌.. రూ.10 లక్షలు అడిగిన వైనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో లంచం కేసును బయటపెట్టారు. భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్‌ ఎస్‌. సుజాత, చర్ల ఇన్‌ఛార్జి...

Read moreDetails

భర్తను చంపించేందుకు సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించిన భార్య

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహేతర సంబంధం కారణంగా భర్తను అడ్డుగా భావించిన భార్యే హత్యకు కుట్ర...

Read moreDetails

రాజధానిలో సైబర్ నేరాల విపరీత పెరుగుదల.. ఆందోళనలో ప్రజలు

దేశంలోని ప్రధాన మహానగరాలతో పోటీపడుతూ హైదరాబాద్‌లో నేరాల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) 2024 నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా బాల...

Read moreDetails

ప్రేమ వ్యవహారం నేపథ్యమా?.. యువకుడి హత్య కేసులో కొత్త కోణం

సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో చోటుచేసుకున్న యువకుడి హత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపుతోంది. జవహర్‌నగర్‌కు చెందిన...

Read moreDetails
Page 1 of 49 1 2 49

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist