Crime News

క్రైమ్ న్యూస్, నేర సంఘటనలు, పోలీస్ దర్యాప్తులు మరియు బ్రేకింగ్ క్రైమ్ వార్తలను చదవండి.

అనుకూల నివేదిక కోసం రూ.50 వేలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన డీఐఈవో

కళాశాలకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్‌ చేసిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి (డీఐఈవో) గోవిందరామ్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. సంగారెడ్డి...

Read moreDetails

హెచ్‌టీ లైన్‌కు తీగ తగిలించి ఆత్మహత్య

వైఎస్సార్‌ కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్తు తీగలను ఒంటికి చుట్టుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నందలూరు మండలం మదనమోహనపురం పంచాయతీ పరిధిలోని వెంకటరాజంపేట...

Read moreDetails

గణేశ్‌ విగ్రహం తరలిస్తుండగా విషాదం.. డ్రైవర్‌ మృతి

స్సై ఎ. శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ మండలం ఘనపూర్‌లోని విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి అల్వాల్‌కు భారీ వినాయక విగ్రహాన్ని తరలించేందుకు నిర్వాహకుడు శరత్‌యాదవ్‌...

Read moreDetails

సినీఫక్కీలో హ్యాష్‌ ఆయిల్‌ రవాణా.. హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్టు

హ్యాష్‌ ఆయిల్‌ను పోలీసుల కంటపడకుండా హైదరాబాద్‌కు తరలించేందుకు ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు వేసిన పక్కా పథకాన్ని పోలీసులు భగ్నం చేశారు. సాధారణ ప్రయాణికుల్లా లారీల్లో ప్రయాణిస్తూ,...

Read moreDetails

బాపట్లలో బీభత్సం.. ఈదురుగాలులకు భారీ సూచిక బోర్డు ధ్వంసం

బాపట్లలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా గాలుల తీవ్రత పెరగడంతో పట్టణ శివారులోని 216ఏ జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐకు చెందిన భారీ...

Read moreDetails

దివాన్‌ చెరువులో కెమికల్‌ డ్రమ్ముల కలకలం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌ చెరువు సమీపంలో కెమికల్‌ డ్రమ్ములు కలకలం సృష్టించాయి. రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్స్‌, యాసిడ్‌తో నింపిన డ్రమ్ములను పడేసి...

Read moreDetails

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. యూట్యూబర్‌ నందన అరెస్ట్‌

సోమవారం లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఆమెను శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు....

Read moreDetails

వ్యక్తిని హత్య చేసి.. పెట్టెలో దాచిన మృతదేహం

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని కవర్లలో చుట్టి పెట్టెలో దాచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్రాబాద్‌కు చెందిన ఎం.డి.బుర్హానుద్దీన్‌...

Read moreDetails

కారులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం

దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. బౌరంపేట ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుకు సమీపంలోని ఓ విల్లా గేటెడ్‌ కమ్యూనిటీ వద్ద కారులో ఒక్కసారిగా...

Read moreDetails

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగిని మృతి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ట్యాక్సీ ఢీకొట్టడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం...

Read moreDetails

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. గోదావరిలోకి దూకిన నలుగురు

అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది....

Read moreDetails

ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ...

Read moreDetails

యూకేలో ఎంబీఏ.. స్వగ్రామానికి వచ్చిన యువకుడి విషాదాంతం

నిర్మల్‌ జిల్లా బాసరలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు నదిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా...

Read moreDetails

పట్టా లేకుండానే ప్రజలకు వైద్యం.. 10 మంది నకిలీ వైద్యుల అరెస్టు

హైదరాబాద్‌ పరిసరాల్లో అర్హతలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తూ ప్రజలకు వైద్యం చేస్తున్న 10 మంది నకిలీ వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ వైద్యులపై అందిన ఫిర్యాదుల...

Read moreDetails

బావిని ఢీకొని.. అంచున ఆగిన ఆర్టీసీ బస్సు

కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. 54 మంది ప్రయాణికులతో హుస్నాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న బస్సు అదుపుతప్పి...

Read moreDetails

మత్తు కోసం ట్రెమడాల్‌.. యువతకు అడ్డగోలు విక్రయాలు!

వైద్యుల సూచనల మేరకు మాత్రమే వినియోగించాల్సిన ట్రెమడాల్‌ ఇంజెక్షన్లు మత్తు పదార్థాలుగా మారుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొందరు యువత, విద్యార్థులు వీటిని మత్తు కోసం వినియోగిస్తున్నట్లు...

Read moreDetails

అమ్మవారి మంగళసూత్రం చోరీ.. అర్చకుడి ఇంట్లో లభ్యం

ఆలయంలోని భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం ఇటీవల కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న...

Read moreDetails

గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

గంజాయి అక్రమ దందాకు సంబంధించిన మనీలాండరింగ్‌ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దృష్టి సారించారు. గంజాయి డాన్‌గా పేర్కొంటున్న నీతూబాయికి సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో...

Read moreDetails

కాసులిస్తే చాలు.. లేని ఆస్తులకూ రిజిస్ట్రేషన్‌!

లేని ఆస్తులను ఉన్నట్లుగా సృష్టించి, వాటిని రిజిస్ట్రేషన్‌ చేయించి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు కొట్టేసిన ముఠా వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో...

Read moreDetails

చోరీల నుంచి దోపిడీల వైపు నేరస్థులు

నేరాల నియంత్రణలో పోలీసులకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో నేరాలకు పాల్పడే వారిలో చాలామందికి ఏదో ఒక నేరచరిత్ర ఉండేది. వారి కదలికలు, పాత కేసులు, పరిచయాలు,...

Read moreDetails

మద్రాస్‌ రెజిమెంట్‌లో మాయమైన ఆయుధాలు.. వీడని మిస్టరీ!

సికింద్రాబాద్‌ బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు అధికారులకు సవాల్‌గా మారింది. కేసు నమోదై 48 గంటలు దాటినా కీలక ఆధారాలు లభించకపోవడం...

Read moreDetails

బావిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

కరీంనగర్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. హుస్నాబాద్‌ వైపు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు...

Read moreDetails

రిసార్టులో బర్త్‌డే పార్టీ.. మద్యం మత్తులో యువతీయువకుల వీరంగం

విశాఖలో బర్త్‌డే పార్టీ సందర్భంగా జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం పంచాయతీ పరిధిలోని ఓ రిసార్టులో సోమవారం రాత్రి యువతీయువకులు పుట్టినరోజు...

Read moreDetails

టోల్‌ప్లాజా వద్ద టాటా ఏస్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

రహదారి మరమ్మతు పనులకు కూలీలను తీసుకెళ్తుండగా వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేశాడు. అందులో ఉన్న కూలీలను ఒక్కొక్కరినీ...

Read moreDetails

డీజే సౌండ్‌కు డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన ఇంటర్‌ విద్యార్థి.. మృతి

నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకకు వెళ్లిన ఓ ఇంటర్‌ విద్యార్థి డీజే పాటలకు డ్యాన్స్‌ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి...

Read moreDetails

పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడి కాలిపై సీఐ కాల్పులు

దేవరపల్లి ఘటనలో పోలీసులపై దాడి చేసి పరారైన గంజాయి స్మగ్లింగ్‌ నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా.. వారిలో ఒకడైన అక్కిదాసరి అవినాథ్‌ కంకిపాడు పరిధిలో పోలీసులకు...

Read moreDetails

క్లోరోక్విన్‌ మాత్రలు వికటించి చిన్నారి మృతి

మలేరియా నివారణ కోసం పంపిణీ చేసిన క్లోరోక్విన్‌ మాత్రలు వికటించాయన్న అనుమానంతో పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాత్రలు తీసుకున్న ఓ...

Read moreDetails

‘మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్‌ రా.. కూల్‌డ్రింక్‌ ఇప్పిస్తా!’

‘మీ నాన్న నాకు బాగా తెలుసు.. ఆయన నాకు మంచి స్నేహితుడు. బజారుకు వెళ్దాం రా.. నీకు కూల్‌డ్రింక్‌ ఇప్పిస్తా’ అంటూ ఓ బాలుడిని నమ్మించిన ఓ...

Read moreDetails

కాలం కాటేసింది.. కన్నవారికి తీరని శోకం

బెంగళూరు (గ్రామీణం), హిందూపురం, న్యూస్‌టుడే: ఒక కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడాయి. ఏడాది వ్యవధిలో ముగ్గురు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. శ్రీసత్యసాయి జిల్లా...

Read moreDetails

మహారాష్ట్రలో జీపు బోల్తా.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతిచెందారు. నిర్మల్‌ జిల్లా కుబీర్‌ మండల సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామం తొటాంబ సమీపంలో జీపు అదుపుతప్పి...

Read moreDetails

వెలిగొండ ప్రవాహంలో బొలెరో కొట్టుకుపోయి ఒకరు గల్లంతు

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమలసాగర్‌లోకి విడుదలవుతున్న కృష్ణా జలాల ప్రవాహంలో బొలెరో వాహనం కొట్టుకుపోయిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి...

Read moreDetails

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారి వంతెన వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై నలుగురు యువకులు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది....

Read moreDetails

హత్యాయత్నం కేసులో బెంగళూరు వైద్యుడి అరెస్ట్‌

వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు మండలం ఉప్పుగుంటపల్లెలో జులై 22న చాగనబోయిన మురళీమోహన్‌పై కత్తులతో దాడి జరిగిన విషయం తెలిసిందే. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ వ్యాపార...

Read moreDetails

పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడిపై కాల్పులు

పోలీసులపై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన కంకిపాడు మండలంలో చోటుచేసుకుంది. కోమటికుంటలాకుల డొంకరోడ్డులో నిందితుడు అవినాద్‌ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై అతడు...

Read moreDetails

తునిలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

మంగళవారం ఉదయం కాకినాడ జిల్లా తునిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తునిలోని డీమార్ట్‌ సమీపంలో ఒడిశా నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టింది....

Read moreDetails

తుక్కుగూడలో నర్సుపై దారుణం.. గొంతు నులిమి హత్య

ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై సమీపంలో నివాసం ఉంటున్న వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడి, అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు ఒంటరిగా ఉన్న...

Read moreDetails

మత్తు మాయలో విద్యార్థులు.. ‘ఫ్రెండ్‌’తోనే తొలి అడుగు!

స్నేహం పేరుతో మొదలైన పరిచయం.. సరదా పేరుతో తీసుకున్న తొలి మోతాదు.. ఆ తర్వాత అదే వ్యసనంగా మారుతోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన...

Read moreDetails

నర్సు శిరీష మృతి కేసులో మిస్టరీ వీడింది

పహాడీషరీఫ్‌లో నర్సు శిరీష అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెపై లైంగిక దాడికి యత్నించి, అనంతరం హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్‌కు చెందిన సైనా...

Read moreDetails

కర్ణాటకలో విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు ఏపీ వాసుల మృతి

కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి చెందారు. బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబళ్లపుర రైల్వే స్టేషన్‌లో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది....

Read moreDetails

చెట్టును ఢీకొన్న బైక్‌.. ముగ్గురు యువకులు మృతి

శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి వద్ద ఆదివారం రాత్రి...

Read moreDetails

లారీని ఢీకొన్న కారు.. క్షణాల్లో దగ్ధం

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం-అనకాపల్లి 16వ నంబరు జాతీయ రహదారిలోని ఆనందపురం-పెందుర్తి సర్వీస్‌ రోడ్డుపై కారు దగ్ధమై డ్రైవర్‌ సజీవ దహనమయ్యాడు. గండిగుండం...

Read moreDetails

20 ఏళ్ల పగ.. చివరికి పంజా విసిరింది!

గుంటూరులో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న పగకు ఓ వ్యక్తి దారుణ హత్యతో ముగింపు పలికిన ఘటన కలకలం రేపుతోంది. ప్రత్యర్థుల...

Read moreDetails

కుమార్తెను నడుముకు కట్టుకొని బావిలో దూకిన తల్లి.. విషాద ఘటన

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల కుమార్తెను నడుముకు కట్టుకొని ఓ తల్లి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న...

Read moreDetails

ఇంట్లో పార్క్ చేసిన 5 బైక్‌లు దగ్ధం.. రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాయినగర్‌ కాలనీలో ఓ ఇంట్లో పార్క్‌ చేసి ఉంచిన ఐదు ద్విచక్ర వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి....

Read moreDetails

వేప చెట్టు వివాదం.. ఇద్దరి ప్రాణాలు బలి

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య కొంతకాలంగా వివాదం...

Read moreDetails

కొత్త కారు పూజలో విషాదం.. మామను బలిగొన్న కారు

కొత్త కారు పూజ కోసం జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయానికి వెళ్లిన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పూజ సమయంలో కారును ముందుకు కదపాలని పూజారి సూచించడంతో డ్రైవర్‌ పొరపాటున...

Read moreDetails

రాఖీ పండుగ వేళ విషాదం.. విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కొత్తవలసకు...

Read moreDetails

విశాఖలో కలకలం.. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక కిడ్నాప్

విశాఖపట్నంలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. అయితే పోలీసులు...

Read moreDetails

గోదావరి వంతెనపై చిన్నారిని వదిలి.. దంపతుల బలవన్మరణం

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిని గోదావరి వంతెనపై వదిలేసి ఓ దంపతులు నదిలోకి దూకి ఆత్మహత్యకు...

Read moreDetails

వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు.. వృద్ధురాలి మృతి

భీమదేవరపల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడటంతో ఓ వృద్ధురాలు మృతిచెందగా.. మరో ముగ్గురు...

Read moreDetails
Page 1 of 18 1 2 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News