India News

భారతదేశం తాజా వార్తలు | India Breaking News – ShivaSakthi భారతదేశం తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, జాతీయ రాజకీయాలు మరియు ఇండియా బ్రేకింగ్ న్యూస్‌ను చదవండి.

పేపర్‌ లీక్‌లపై కఠిన చర్యలు.. విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు: ప్రధాని మోదీ

పరీక్ష పత్రాల లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పేపర్‌ లీక్‌ కేసుల విచారణను వేగవంతం చేసి, బాధ్యులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్‌...

Read moreDetails

భారత్-అమెరికా ఎఫ్‌టీఏకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన

అమెరికాతో ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా అనుబంధ రైతులు పంజాబ్‌లోని పలు టోల్‌ప్లాజాల వద్ద నిరసనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు...

Read moreDetails

లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు మెరుగైన వైద్యం.. దిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్స కోసం...

Read moreDetails

భారత ప్రైవేటు రాకెట్‌ ‘విక్రమ్‌-1’ ప్రయోగానికి సన్నద్ధం

భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి మరో కీలక మైలురాయి ఏర్పడనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి ప్రైవేటు ఆర్బిటాల్‌ క్లాస్‌ రాకెట్‌ ‘విక్రమ్‌-1’ ప్రయోగానికి...

Read moreDetails

ఉచిత పథకాల హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ప్రకటించే ‘ఉచిత పథకాల’ హామీల అంశం మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా అనుచిత...

Read moreDetails

ఐదుగురు ఉగ్ర అనుమానితుల అరెస్ట్‌.. జులై 24 వరకు పోలీసు కస్టడీకి అప్పగింత

ఉగ్రవాద అణచివేత చర్యల్లో భాగంగా గుజరాత్‌ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు సంబంధించిన టెర్రర్‌ మాడ్యూల్‌ను ఛేదించినట్లు...

Read moreDetails

అమెరికా వీసా నిబంధనల మార్పులపై భారత్‌ స్పందన

విదేశీ విద్యార్థులు, సందర్శకులు అమెరికాలో గడిపే కాల పరిమితిని తగ్గించేలా వీసా నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు వచ్చిన వార్తలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. కొత్త...

Read moreDetails

సోనం వాంగ్‌చుక్‌ ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు.. నిరంతర వైద్య పర్యవేక్షణకు సూచన

జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పౌరుడి ప్రాణం...

Read moreDetails

రుణ బకాయిలపై కీలక నిర్ణయం.. స్వాధీనం ఆస్తులను రుణగ్రహీతలకే విక్రయించొద్దు

రుణ బకాయిల వసూళ్ల ప్రక్రియలో భాగంగా బ్యాంకులు స్వాధీనం చేసుకున్న స్థిరాస్తుల నిర్వహణపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. స్వాధీనం చేసుకున్న...

Read moreDetails

భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా తుమ్మల శ్రీనివాస్‌కుమార్ నియామకం

కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ (Ministry of Earth Sciences) కార్యదర్శిగా తుమ్మల శ్రీనివాస్‌కుమార్‌ నియమితులయ్యారు. నియామక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (ఏసీసీ) ఆమోదంతో ఈ నియామకం...

Read moreDetails

టీఎంసీకి మరో షాక్.. రాజ్యసభ సభ్యత్వానికి రుక్మిణీ మల్లిక్ రాజీనామా

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బెంగాలీ సినీ నటి, టీఎంసీ నాయకురాలు రుక్మిణీ మల్లిక్‌ (కోయల్‌...

Read moreDetails

డ్రోన్లతో క్షయ నిర్ధారణ వేగం.. 15 రోజుల సమయం 5 రోజులకు తగ్గింపు

మారుమూల ప్రాంతాల్లో క్షయవ్యాధి (టీబీ) నిర్ధారణను వేగవంతం చేసేందుకు డ్రోన్‌ సాంకేతికత ఉపయోగపడుతుందని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రాథమిక ఆరోగ్య...

Read moreDetails

ఎంపీలకు లోక్‌సభ సచివాలయం కీలక సూచనలు.. స్మార్ట్‌ పరికరాలు తీసుకురావొద్దు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఎంపీలకు భద్రతాపరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్న సమావేశాల...

Read moreDetails

సీబీఎస్‌ఈ డిజిటల్‌ మార్కుల విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన

కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) అమలు చేస్తున్న డిజిటల్‌ మార్కుల వ్యవస్థపై విద్యార్థుల్లో నెలకొన్న అసంతృప్తిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని...

Read moreDetails

విపక్ష ఐక్యతకు షాక్‌? డీలిమిటేషన్‌పై శరద్‌ పవార్‌ పార్టీ సానుకూల వైఖరి

డీలిమిటేషన్‌ బిల్లుపై విపక్ష కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్పీ) ఈ బిల్లుపై సానుకూల వైఖరి ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి....

Read moreDetails

ఇండియా మైనింగ్‌ వీక్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన కిషన్‌రెడ్డి

దేశ మైనింగ్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో...

Read moreDetails

అమిత్‌షాపై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు ఊరట, రివ్యూ పిటిషన్‌ కొట్టివేత

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై 2018లో చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాహుల్‌గాంధీ స్వర నమూనాలను ఫోరెన్సిక్‌...

Read moreDetails

పాస్‌పోర్టు విదేశీ ప్రయాణ పత్రమే.. పౌరసత్వ గుర్తింపు కాదు: కేంద్రం స్పష్టత

పాస్‌పోర్టు ఉద్దేశ్యం, దాని చట్టపరమైన ప్రాముఖ్యతపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. దేశ పౌరుల విదేశీ ప్రయాణాలను క్రమబద్ధీకరించేందుకు జారీ చేసే అధికారిక పత్రమే పాస్‌పోర్టు...

Read moreDetails

జర్మనీ వైపు భారతీయ విద్యార్థుల పరుగులు.. దరఖాస్తుల్లో 370% పెరుగుదల

విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల్లో జర్మనీకి ఆదరణ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ వంటి...

Read moreDetails

సీబీఎస్‌ఈలో కొత్త నిబంధన.. పదో తరగతిలో మూడో భాష ఇంటర్నల్‌ పరీక్ష తప్పనిసరి

సీబీఎస్‌ఈ (కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు) విద్యార్థులకు కొత్త నిబంధన అమల్లోకి రానుంది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు మూడో భాష...

Read moreDetails

పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ గడ్డిమందుపై నిషేధానికి కేంద్రం నిర్ణయం

అత్యంత విషపూరితమైన పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ గడ్డిమందుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనుషుల ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రసాయన...

Read moreDetails

ప్రైవేటు పాఠశాలల ఫీజుల పెంపుపై పంజాబ్‌ సర్కార్‌ కఠిన నిర్ణయం

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పెంపును నియంత్రించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల ఫీజు...

Read moreDetails

వియత్నాం ప్రమాదంలో మృతి చెందిన 15 మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి

వియత్నాంలో చోటుచేసుకున్న స్పీడ్‌బోటు ప్రమాదంలో మృతి చెందిన భారతీయ పర్యాటకుల మృతదేహాలు స్వదేశానికి చేరుతున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది భారతీయుల పార్థివ దేహాలు...

Read moreDetails

మహారాష్ట్ర లడ్కీ బహిన్‌ పథకం నుంచి 81 లక్షల మంది తొలగింపు

మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకం ‘లడ్కీ బహిన్‌ యోజన’లో అనర్హుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పథకం కింద నమోదైన లబ్ధిదారుల వివరాలను...

Read moreDetails

ప్రార్థనా స్థలాల వివాదాల పరిష్కారానికి సుప్రీంకోర్టు యత్నాలు.. స్పందనపై సందేహాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కీలకమైన మూడు ప్రార్థనా స్థలాల వివాదాలను మధ్యవర్తిత్వం, సయోధ్య ద్వారా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు చేస్తున్న ప్రయత్నాలకు ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. వివాదాలను సామరస్యపూర్వకంగా...

Read moreDetails

లద్దాఖ్‌లో ఏడు హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిళ్ల ఏర్పాటు

లద్దాఖ్‌లో పరిపాలనా వికేంద్రీకరణను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రపాలిత ప్రాంత పాలనా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ఏడు స్వయం...

Read moreDetails

డ్యాంల భద్రతా మదింపును గడువులోగా పూర్తి చేయాలి: సీఆర్‌ పాటిల్‌

డ్యాంల భద్రతా చట్టం-2021 అమలుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఉన్న జలాశయాలు, డ్యాంల భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర జలశక్తి...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకేరోజు 35.2 కోట్ల మొక్కలు నాటకం

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన భారీ వృక్షారోపణ కార్యక్రమం విజయవంతమైంది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35.2 కోట్ల మొక్కలను నాటినట్లు అధికారులు వెల్లడించారు....

Read moreDetails

భారత ఉన్నత విద్యపై విదేశీ విద్యార్థుల ఆసక్తి.. 58 వేల మందికి పైగా చేరిక

భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థలపై విదేశీ విద్యార్థుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. నాణ్యమైన విద్య, తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం, విభిన్న కోర్సుల లభ్యత...

Read moreDetails

సెంట్రల్‌ విస్టాకు కొత్త పేరు.. ఇకపై ‘కర్తవ్య భవన్‌ ప్రాంగణం’

సెంట్రల్‌ విస్టా ప్రాంతానికి ఇకపై ‘కర్తవ్య భవన్‌ ప్రాంగణం’ లేదా ‘కర్తవ్య భవన్‌ ఏరియా’ అనే పేరును ఉపయోగించాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి...

Read moreDetails

గగన్‌యాన్‌ దిశగా మరో ముందడుగు.. మూడు కీలక పరీక్షలు విజయవంతం

మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ను విజయవంతం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక దశలో సన్నాహాలు కొనసాగిస్తోంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి సురక్షితంగా తిరిగి...

Read moreDetails

మాస్క్‌ ధరించి ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి బైరతి సురేష్‌

కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్‌ బెంగళూరు నగరంలో ఆర్టీసీ బస్సు సేవల పనితీరును స్వయంగా పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలు, సిబ్బంది వ్యవహారశైలిని తెలుసుకునేందుకు...

Read moreDetails

తమిళనాడు ఆస్పత్రుల్లో ఇక వాట్సప్‌తో ఓపీ టోకెన్లు.. ‘నలం ఏఐ’ సేవలు ప్రారంభం

తమిళనాడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు వైద్య సేవలు మరింత సులభంగా అందించేందుకు ఆరోగ్యశాఖ కొత్త డిజిటల్‌ సేవలను ప్రారంభించింది. ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) టోకెన్లు తీసుకునే సమయంలో...

Read moreDetails

72 కిలోల భారీ పనసకాయ.. గిన్నిస్‌ రికార్డుపై కన్నేసిన కర్ణాటక రైతు

కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో జరిగిన పనస, మామిడి మేళాలో 72 కిలోల భారీ పనసకాయ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా కనిపించే పనసకాయల కంటే ఎన్నో రెట్లు...

Read moreDetails

విశాఖలో ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి కమిషనింగ్‌.. నావికాదళం మరింత బలోపేతం: రాజ్‌నాథ్‌

మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ ప్రధాన...

Read moreDetails

సుప్రీంకోర్టులో హైడ్రామా.. న్యాయమూర్తులపై కక్షిదారు దురుసు ప్రవర్తన

సుప్రీంకోర్టులో శుక్రవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తన కేసును తానే వాదించుకునేందుకు వచ్చిన ఓ కక్షిదారు కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది....

Read moreDetails

అయోధ్య రామ మందిరం హుండీ లెక్కింపు సిబ్బందిలో కలకలం.. 20 మందికిపైగా రాజీనామా

అయోధ్యలోని రామ మందిర హుండీ లెక్కింపు ప్రక్రియపై విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో కలకలం కొనసాగుతోంది. లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బందిలో సగానికి పైగా రాజీనామా చేయడంతో...

Read moreDetails

కోడలికి మళ్లీ పెళ్లి చేసిన మామ.. తండ్రిలా కన్యాదానం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన మానవత్వానికి, కుటుంబ విలువలకు నిదర్శనంగా నిలుస్తోంది. భర్తను కోల్పోయి ఒంటరిగా మారిన కోడలికి మామ అండగా నిలిచి, ఆమెకు...

Read moreDetails

రామ మందిరం విరాళాల దుర్వినియోగం.. షేర్‌ మార్కెట్‌, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు

అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు కొనసాగుతోంది. భక్తుల నుంచి వచ్చిన విరాళాల సొమ్మును అక్రమంగా...

Read moreDetails

రాయగఢ్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల కలకలం.. నదిలోకి కొట్టుకెళ్లిన వేల సిలిండర్లు

మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాయగఢ్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా ఆందోళనకు కారణమైంది. ఓ ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్‌లోకి వరదనీరు చేరడంతో అక్కడ నిల్వ...

Read moreDetails

కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదం.. ప్రయాణికుడిని కాపాడిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చూపిన సమయస్ఫూర్తితో ఓ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. క్షణాల్లో స్పందించి ప్రయాణికుడిని రైలు...

Read moreDetails

పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పరీక్ష విజయవంతం.. డీఆర్‌డీవోకు ప్రశంసలు

భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్‌ రాకెట్‌ (ఎల్‌ఆర్‌జీఆర్‌)ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది....

Read moreDetails

నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త జంట హంగామా.. టీటీఈ సస్పెండ్‌

రైలులో ఫస్ట్‌ ఏసీ కుపేను అలంకరించుకుని వీడియో చిత్రీకరించిన కొత్త జంట వ్యవహారం ఇప్పుడు రైల్వే శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యం...

Read moreDetails

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక నిందితుడిగా అవినాష్‌ శుక్లా

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు ముమ్మరం చేసింది. భక్తులు ఆలయానికి సమర్పించిన నగదు విరాళాల లెక్కింపులో జరిగిన...

Read moreDetails

వరకట్న దురాచారానికి చెక్‌.. రూ.1, కొబ్బరికాయతో పెళ్లి చేసిన కుటుంబం

ప్రస్తుతం పెళ్లిళ్లు అంటే భారీ ఖర్చులు, కట్నకానుకలు, ఆర్భాటాలు సాధారణంగా మారిన పరిస్థితుల్లో రాజస్థాన్‌లోని ఓ కుటుంబం వినూత్న సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా సందేశం...

Read moreDetails

దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం.. దిల్లీకి రెడ్‌ అలర్ట్‌ జారీ

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం ఇబ్బందులకు గురవుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్‌, కేరళ, జమ్మూకశ్మీర్‌ సహా అనేక...

Read moreDetails

మహారాష్ట్రలో వరద బీభత్సం.. 3 వేల ఎల్‌పీజీ సిలిండర్లు నదిలోకి కొట్టుకుపోయాయి

మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాయగఢ్‌ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హెచ్‌పీసీఎల్‌కు చెందిన పాతాళ్‌గంగ ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్‌లోకి వరద నీరు చేరడంతో అక్కడ...

Read moreDetails

కాలుష్యానికి చెక్‌ పెట్టే లిక్విడ్‌ ట్రీ.. చెట్లలా ఆక్సిజన్‌ అందించే సరికొత్త సాంకేతికత

పెరుగుతున్న నగర కాలుష్యానికి పరిష్కారం చూపే దిశగా శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో ధన్‌బాద్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయల్‌...

Read moreDetails
Page 1 of 21 1 2 21

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News