Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. విభజన హామీలపై కీలక చర్చ

దిల్లీలో కేంద్ర హోంమంత్రి Amit Shahతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విభజన హామీల అమలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై...

Read moreDetails

ఏపీ అభివృద్ధే లక్ష్యంగా సింగపూర్ పర్యటనలో నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి Nara Lokesh సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకోగా, ప్రవాసాంధ్రులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం తెలిపిన...

Read moreDetails

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో సహాయక చర్యలు

మస్కట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షానల్ శుక్రవారం క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఉపాధి కోసం ఒమన్‌లోని మస్కట్ వెళ్లిన ఆమె, అక్కడ తన...

Read moreDetails

ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు (AP ECET 2026 Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను...

Read moreDetails

గ్లోబల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లీజింగ్‌ హబ్‌లకు తోడ్పాటుగా భారత్‌

గ్లోబల్ ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ హబ్‌లతో పోటీ పడటానికి కాకుండా వాటికి తోడ్పాటును అందించడమే భారత్ లక్ష్యమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు....

Read moreDetails

చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా భరత్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) ఛైర్మన్‌గా పి. భరత్ భూషణ్‌ను నియమించింది. ఈ మేరకు అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...

Read moreDetails

విశాఖ కైలాసగిరిపై రూ.3 కోట్లతో ‘త్రిశూల్ ప్రాజెక్టు’ ప్రారంభం

విశాఖపట్నంలో పర్యాటకులను ఆకట్టుకునేలా కైలాసగిరిపై కొత్త ఆకర్షణగా రూపొందించిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ను శుక్రవారం మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో...

Read moreDetails

‘మీ ఇంటికి మీ డాక్టర్‌’ ప్రాజెక్ట్‌ ప్రారంభం

మారుమూల ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు రూపొందించిన ‘మీ ఇంటికి మీ డాక్టర్‌’ ప్రాజెక్ట్‌ను గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ప్రారంభించారు. లోక్‌భవన్‌లో...

Read moreDetails

జలధారను ఉద్యమంలా చేపట్టాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు పిలుపు

రాష్ట్రంలో నీటి సంరక్షణను ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ‘నీరే జీవితం, నీరే సంపద’ అనే నినాదంతో జలధార కార్యక్రమాన్ని మరింత వేగంగా అమలు...

Read moreDetails

1960 నుంచి నేటి వరకు మోగుతున్న ఒంగోలు సైరన్‌

ఒంగోలులో కాలం మారినా ఒక ప్రత్యేక సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. నగర ప్రజలకు సమయాన్ని తెలియజేయడానికి 1960లో ఏర్పాటు చేసిన పాత సైరన్‌ నేటికీ రోజుకు ఐదుసార్లు...

Read moreDetails
Page 1 of 177 1 2 177

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist