Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

ఏపీ రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. 3, 4వ లైన్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రేణిగుంట–అరక్కోణం రైల్వే మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి...

Read moreDetails

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 115 రైతు బజార్లు, మొబైల్‌ కౌంటర్ల ద్వారా కిలో...

Read moreDetails

కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

కార్యకర్తల పోరాటం, త్యాగాల ఫలితంగానే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. పార్టీ కోసం కష్టపడి...

Read moreDetails

రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కుప్పం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో వైకాపా ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ ఇన్‌ఛార్జి భరత్‌ చేసిన...

Read moreDetails

స్థానిక పోరులో కూటమిదే జయకేతనం కావాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే అన్ని స్థానాల్లో విజయం సాధించేలా నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో...

Read moreDetails

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

చంద్రబాబు అరెస్టు ఘటనకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ నాటి పరిణామాలను గుర్తుచేసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి...

Read moreDetails

గుంపుగా ఉంటే గుండె ధైర్యమే.. జంగిల్‌ బాబ్లర్స్‌ ప్రత్యేకత ఇదే!

అడవుల్లో ఎక్కడ చూసినా కిచకిచలతో సందడి చేస్తూ కనిపించే పక్షుల్లో జంగిల్‌ బాబ్లర్స్‌ ప్రత్యేకమైనవి. గుంపులుగా తిరుగుతూ నిరంతరం శబ్దాలు చేస్తుండటం వీటి ప్రధాన లక్షణం. అందుకే...

Read moreDetails

ఎత్తిపోతలలో ఇక థ్రిల్‌ మామూలుగా ఉండదు!

పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఎత్తిపోతల జలపాతం మరో సరికొత్త ఆకర్షణతో పర్యాటకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడంతోపాటు సాహస వినోదాన్ని...

Read moreDetails

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2026లో గుంటూరుకు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2026 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయస్థాయిలో గణనీయమైన గుర్తింపు లభించింది. ముఖ్యంగా 3 నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో గుంటూరు...

Read moreDetails

యూట్యూబర్‌ రమా నందనకు పోలీసుల నోటీసులు

యూట్యూబర్‌, ‘నందూస్‌ వరల్డ్‌’ ఛానల్‌ నిర్వాహకురాలు రమా నందనకు ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని...

Read moreDetails

నియోజకవర్గానికి రూ.కోటి.. చిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో...

Read moreDetails

మహిళల చేతుల్లో కొత్త పరిశ్రమలు.. 5 లక్షల లక్ష్యం!

మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. వారిని ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టింది. 2026-27 ఆర్థిక...

Read moreDetails

పిఠాపురంలో మహిళలకు పవన్‌ కల్యాణ్‌ శ్రావణ కానుక

శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గ మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తరఫున వరుసగా మూడో ఏడాది శ్రావణ కానుక అందింది. ఇందులో భాగంగా 10...

Read moreDetails

పోలీసు క్రీడాకారులకు ఇక అత్యుత్తమ శిక్షణ

రాష్ట్ర పోలీసు శాఖలోని క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా ‘ఏపీ పోలీస్‌...

Read moreDetails

మంగంపేట ముగ్గురాయి టెండర్లు రద్దు చేయాలి: నిజనిర్ధారణ కమిటీ

అరుదైన ఖనిజంగా గుర్తింపు పొందిన మంగంపేట ముగ్గురాయిని విదేశాలకు తరలించే ప్రక్రియతో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆందోళన...

Read moreDetails

‘సీఈవో సీఎం’గా కాదు.. నీటిని అందించిన నేతగా గుర్తుండాలనుంది: చంద్రబాబు

సీఈవో సీఎం’గా కంటే ప్రజలకు నీటిని అందించిన నేతగా గుర్తుండాలనుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ, వెలిగొండ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదారమ్మ పరవళ్లు.. అనకాపల్లికి చేరిన పోలవరం జలాలు

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి ప్రాంతానికి చేరుకోవడంతో రైతులు, ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి....

Read moreDetails

2028 దసరాకు అమరావతి ఐకానిక్‌ టవర్లు.. శరవేగంగా నిర్మాణ పనులు!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి రూపురేఖలు క్రమంగా మారుతున్నాయి. రాజధాని ప్రాంతంలో కీలక మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాలు, ఇతర అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో...

Read moreDetails

వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌.. దస్తగిరిని ప్రశ్నిస్తున్న ఈడీ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా...

Read moreDetails

చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు చేరుకోగానే మంత్రులు అందరూ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం...

Read moreDetails

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు.. అర్హతే ప్రామాణికం

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. కొత్త పింఛన్ల కోసం...

Read moreDetails

వ్యాధుల ముప్పును ముందే పసిగట్టాలి

ప్రజారోగ్య పరిరక్షణలో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ వ్యాధుల ముప్పును ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్‌ సూచించారు. వ్యాధుల పర్యవేక్షణ,...

Read moreDetails

26 నెలల్లో పోలవరం ఎడమ కాలువ పూర్తి

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడంతో ఆ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. 213 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువ ఏలేరు,...

Read moreDetails

ఆదాయానికి మించి ఆస్తులు.. తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై తితిదే డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. నిన్న ఉదయం నుంచి ఆయన నివాసం,...

Read moreDetails

యువత కోసం.. భవిత కోసం ‘జైకొట్టు’

జనసేన పార్టీకి యువతే ప్రధాన బలమని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినం...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదారమ్మ.. పోలవరం ఎడమ కాలువ ద్వారా జల ప్రవాహం

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకొచ్చే కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు....

Read moreDetails

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టడం చూశా: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ నేతల మధ్య గతంలో చోటుచేసుకున్న ఓ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి కాలర్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి పట్టుకుని...

Read moreDetails

2027 సెప్టెంబరుకు ఏపీలో 100% అక్షరాస్యత లక్ష్యం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై నిర్వహించిన...

Read moreDetails

తిరుపతిలో నేడు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీకి బ్రేక్‌

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని బుధవారం నిలిపివేశారు. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో భక్తులకు అందించే టోకెన్లను నేడు జారీ చేయబోమని టీటీడీ...

Read moreDetails

మంత్రి సత్యకుమార్‌కు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు

భారతీయ జనతా పార్టీ జాతీయ నేత, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను...

Read moreDetails

ప్రత్యేక టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి.. మంగళగిరిలో ఉపాధ్యాయుల ధర్నా

ప్రత్యేక టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళగిరిలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు...

Read moreDetails

జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. లోగో ఆవిష్కరణ

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన సభలో పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను మంత్రి నాదెండ్ల...

Read moreDetails

వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో రెడ్‌క్రాస్‌ సేవలు కీలకం

వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు ఎంతో కీలకమని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో సేవలందించడంతో...

Read moreDetails

రాష్ట్రంలో 5వేల ఆలయాల నిర్మాణం వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఐదు వేల ఆలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను త్వరితగతిన...

Read moreDetails

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ సిద్ధం

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జలస్వప్నం సాకారం దిశగా కీలక అడుగు పడింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతాలకు...

Read moreDetails

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు

తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే...

Read moreDetails

శ్రీవారి పాదాల చెంత జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 నమూనా రాకెట్

ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన బృందంతో కలిసి తిరుమల ఆలయానికి చేరుకున్న ఆయన.. వైకుంఠ...

Read moreDetails

బుల్లెట్లు కాదు.. వలలు విసిరే గన్‌! ఇదే ‘నెట్‌గన్‌’ ప్రత్యేకత

గన్‌ అంటే సాధారణంగా బుల్లెట్లు, కాల్పులే గుర్తుకొస్తాయి. కానీ ఈ గన్‌ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ట్రిగ్గర్‌ నొక్కితే బుల్లెట్‌ పేలదు.. దానికి అమర్చిన వల...

Read moreDetails

మొక్కలకూ ఉంటుందోయ్‌ ‘క్వారంటైన్‌’.. 45 రోజులు నిఘాలోనే..!

మొక్కలంటే వెంటనే నాటేయొచ్చు.. నర్సరీ నుంచి తెచ్చుకుని ఇంట్లో పెంచుకోవచ్చు అనుకుంటాం. కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొక్కల విషయంలో మాత్రం అలా కాదు. వాటిని...

Read moreDetails

పసిబిడ్డతో అత్తింటి ఎదుట గర్భిణి కన్నీటి పోరాటం

ఒడిలో మూడేళ్ల పాప.. కడుపులో మరో బిడ్డ.. అయినా అత్తింటి గడప వద్దే కన్నీటి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఓ గర్భిణికి ఎదురైంది. భర్త, అత్తమామలు తనను...

Read moreDetails

పవన్‌ ఫ్లెక్సీలపై వివాదం.. దర్శిలో టీడీపీ, జనసేన నేతల వాగ్వాదం

ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు...

Read moreDetails

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైకాపా నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశవిదేశాల నుంచి ఆంధ్రులు స్వస్థలాలకు వచ్చి ఓట్లు వేయడం వల్లే కూటమి ప్రభుత్వం...

Read moreDetails

వెలిగొండ పూర్తి చేయకుండా పైలాన్‌తో జగన్‌ డ్రామాలు: మాగుంట

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్‌.. తన ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదని ఒంగోలు ఎంపీ...

Read moreDetails

పుడమి తల్లికి పచ్చకోక.. కట్టింది గోదారమ్మ

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గోదావరి డెల్టాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది....

Read moreDetails

30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండతో సాగునీటి సవ్వడి

వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1 పనుల ప్రారంభోత్సవంతో మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారమైందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు...

Read moreDetails

హాస్టళ్లలో వసతులను తల్లిదండ్రులకు వివరించండి: సీఎం చంద్రబాబు

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పౌరసేవలను మరింత మెరుగుపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న వసతులు, సౌకర్యాలపై తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు....

Read moreDetails

చంద్రబాబు రుణం ఎప్పటికీ తీర్చుకోలేం: పూల సుబ్బయ్య కుమార్తె

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా పూల సుబ్బయ్య కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక గౌరవం కల్పించారు. ప్రాజెక్టు కోసం పూల సుబ్బయ్య చేసిన విశేష కృషిని...

Read moreDetails

ఆరుగురు ప్రయాణికులుంటే చాలు.. ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు!

టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి వద్దకే బస్సును పంపించే వినూత్న కార్యక్రమానికి ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుడుతోంది. ఈ సదుపాయాన్ని...

Read moreDetails

పట్టణ పేదలకు సొంతింటి కల సాకారం.. 17,912 ఇళ్లకు గ్రీన్‌సిగ్నల్

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–పట్టణ పథకం 2.0 కింద పట్టణ పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా...

Read moreDetails
Page 1 of 47 1 2 47

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News