Technology News

మోటోరొలా ఎడ్జ్‌ 70 మ్యాక్స్‌ లాంచ్‌.. రూ.54,999 నుంచి ధర ప్రారంభం

లెనోవోకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ మోటోరొలా తన ఎడ్జ్‌ సిరీస్‌ పరిధిని మరింత విస్తరించింది. ఎడ్జ్‌ 70 సిరీస్‌లో భాగంగా కొత్తగా మోటోరొలా ఎడ్జ్‌ 70...

Read moreDetails

అమెరికా, యూరప్‌ మార్కెట్ల నుంచి వన్‌ప్లస్‌ వైదొలగనున్నట్లు సమాచారం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ తన అంతర్జాతీయ వ్యూహంలో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. అమెరికా, యూరప్‌ మార్కెట్లలో కార్యకలాపాలను నిలిపివేయాలనే ఆలోచనలో ఉన్నట్లు జర్మనీకి...

Read moreDetails

చరిత్ర సృష్టించిన హ్యూమనాయిడ్ రోబోలు.. తొలిసారి విజయవంతమైన శస్త్రచికిత్సలు

వైద్య సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్‌ కలయిక రోజురోజుకూ కొత్త అవకాశాలను తెరుస్తోంది. ఇప్పటివరకు రోబోలు వైద్యులకు సహాయక పరికరాలుగా మాత్రమే ఉపయోగపడగా.. తాజాగా...

Read moreDetails

నిస్సాన్‌ టెక్టాన్‌ ఎస్‌యూవీ విడుదల.. రూ.10.49 లక్షల నుంచి ధరలు ప్రారంభం

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్‌ భారత మార్కెట్లోకి తన కొత్త ఎస్‌యూవీ టెక్టాన్‌ను విడుదల చేసింది. ఆధునిక డిజైన్‌, అధునాతన సాంకేతిక ఫీచర్లు,...

Read moreDetails

బీఎస్‌ఎన్‌ఎల్‌ శాటిలైట్‌ ఫోన్‌ లాంచ్‌.. రూ.1.34 లక్షలకు అందుబాటులో సేవలు

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) కొత్త శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ మొబైల్‌ నెట్‌వర్క్‌లు పనిచేయని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్‌ సదుపాయం కల్పించేందుకు...

Read moreDetails

నథింగ్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 6000mAh బ్యాటరీతో Nothing Phone 4b లాంచ్‌

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ Nothing తొలిసారి ‘B’ సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. Nothing Phone 4b పేరుతో ఈ ఫోన్‌ను విడుదల...

Read moreDetails

భారత్ మార్కెట్‌లో నాలుగు కొత్త నోకియా 4G ఫీచర్ ఫోన్లు లాంచ్

నోకియా బ్రాండ్‌పై ఫోన్లను తయారుచేస్తున్న ఫిన్లాండ్‌కు చెందిన హెచ్‌ఎండీ (HMD) సంస్థ భారత మార్కెట్‌లో నాలుగు కొత్త ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. నోకియా 200 4G,...

Read moreDetails

జులైలో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ల వరుస: ఒప్పో నుంచి సామ్‌సంగ్ వరకు

జులై నెలలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో లాంచ్‌ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఒప్పో తన కొత్త రెనో 16, రెనో 16C సిరీస్ ఫోన్లను విడుదల చేసి వినియోగదారుల...

Read moreDetails

క్రెటా ఈవీలో ‘బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్’ విధానం ప్రారంభించిన హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (SUV) క్రెటా EVలో ‘బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS)’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఈ...

Read moreDetails

రివోల్ట్‌ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్‌ విడుదల

దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రముఖ సంస్థ రివోల్ట్ మోటార్స్ కొత్త రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. యువతను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన...

Read moreDetails

ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ – రెనో 16, రెనో 16సీ విడుదల

ఒప్పో తన రెనో సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గతంలో వచ్చిన రెనో 14, రెనో 15 సిరీస్‌కు కొనసాగింపుగా కొత్త రెనో...

Read moreDetails

విదేశాల్లో UPI చెల్లింపులు మరింత సులభం – NPCI కీలక ఒప్పందం

విదేశాల్లో ప్రయాణించే భారతీయులకు యూపీఐ (UPI) చెల్లింపులను మరింత సులభతరం చేసే దిశగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక ముందడుగు వేసింది. అంతర్జాతీయ...

Read moreDetails

రోష్ కంపెనీ రెండో డిజిటల్ టెక్నాలజీ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు

అంతర్జాతీయ హెల్త్‌కేర్ సంస్థ రోష్ భారత్‌లో తమ రెండో డిజిటల్ టెక్నాలజీ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థకు ఇప్పటికే పుణేలో ఒక కార్యాలయం...

Read moreDetails

అమెరికా సంస్థ లైవ్‌ర్యాంప్ హైదరాబాద్‌లో కొత్త కార్యాలయం ప్రారంభం

డేటా సహకార (డేటా కనెక్టివిటీ) రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా టెక్ సంస్థ లైవ్‌ర్యాంప్ హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత ఆర్థిక వ్యవస్థలో ఏఐ...

Read moreDetails

కొత్త లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 లాంచ్ – 10,200mAh బ్యాటరీతో

లెనోవో తన కొత్త ట్యాబ్ ప్లస్ జెన్ 2ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ట్యాబ్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త...

Read moreDetails

వొడాఫోన్ ఐడియా నుంచి కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్

ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా రూ.4,600 ధరతో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ...

Read moreDetails

టాటా మోటార్స్‌ నుంచి సియారా ఎలక్ట్రిక్‌ SUV విడుదల

టాటా మోటార్స్‌ తన కొత్త సియారా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్‌కు పరిచయ ధరలు రూ.18.79 లక్షల నుంచి రూ.24.79 లక్షల వరకు...

Read moreDetails

ఫైర్-బోల్ట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ.. రూ.10–15 వేల ధరలో ఫోన్లు విడుదలకు సిద్ధం

స్మార్ట్‌వాచ్‌లు, వేరియబుల్స్ తయారీకి పేరుగాంచిన భారత కంపెనీ ఫైర్-బోల్ట్ (Fire-Boltt) ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతోంది. రూ.10 వేల నుంచి రూ.15 వేల ధర పరిధిలో బడ్జెట్...

Read moreDetails

వన్‌ప్లస్ ‘ఎన్6’ సిరీస్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. 8000mAh భారీ బ్యాటరీతో ఆకర్షణ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ‘ఎన్’ సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్‌గా OnePlus N6 ను విడుదల చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360...

Read moreDetails

వాట్సాప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్.. ప్రైవసీ కోసం ఫోన్ నంబర్ అవసరం లేకుండా చాట్ అవకాశం

టెక్ సంస్థ మెటా వాట్సాప్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారుల ప్రైవసీని మరింత బలోపేతం చేయడానికి యూజర్‌నేమ్ (WhatsApp Username) అనే కొత్త...

Read moreDetails

Samsung Galaxy M47 5G లాంచ్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ తన M సిరీస్‌లో కొత్తగా Galaxy M47 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 6000mAh...

Read moreDetails

మోటోరోలా కొత్త ట్యాబ్లెట్ ‘Moto Pad 70 Pro’ విడుదల

మోటొరోలా తన తాజా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘Moto Pad 70 Pro’ పేరుతో తీసుకొచ్చిన ఈ డివైస్ ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ...

Read moreDetails

ఓపెన్‌ఏఐ భారత్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభ్‌జీత్‌ సింగ్ నియామకం

ఏఐ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపెన్‌ఏఐ (OpenAI) తన భారత్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్‌లో...

Read moreDetails

మెటా ‘వాట్సప్ ప్లస్’ పేరిట పెయిడ్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తెచ్చింది

మెటా వాట్సప్ వినియోగదారుల కోసం “వాట్సప్ ప్లస్” పేరిట కొత్త పెయిడ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవలను నెలకు రూ.79 చెల్లించి పొందవచ్చు. అయితే వినియోగదారులకు...

Read moreDetails

ఆపిల్ మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ప్రారంభ ధరలు 20–42% వరకు పెరుగుదల

యాపిల్ తమ మ్యాక్‌బుక్ మరియు ఐప్యాడ్ ప్రారంభ స్థాయి ధరలను భారీగా పెంచింది. ఆవిష్కరణ సమయంలో ఉన్న ధరలతో పోలిస్తే 20% నుంచి 42% వరకు ధరలు...

Read moreDetails

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 భారత్‌లో లాంచ్: 54 గంటల బ్యాటరీ బ్యాకప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత మార్కెట్‌లో తన కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నార్డ్ బడ్స్ 4ను విడుదల చేసింది. ఇప్పటికే నార్డ్ బడ్స్ 4...

Read moreDetails

ఇ200ఎక్స్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ అసెంబ్లింగ్ పూర్తి చేసిన ‘ది ఇప్లేన్ కంపెనీ’

చెన్నైకి చెందిన డీప్‌టెక్ స్టార్టప్ ‘ది ఇప్లేన్ కంపెనీ’ తన పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఇ200ఎక్స్ అసెంబ్లింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. విమానంలోని ప్రధాన...

Read moreDetails

ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో పినిన్‌ఫారినా ఎడిషన్ విడుదల: ప్రీమియం డిజైన్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ హైలైట్స్

ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో పినిన్‌ఫారినా ఎడిషన్: ప్రీమియం డిజైన్‌తో మిడ్-రేంజ్ మార్కెట్లో కొత్త సంచలనం భారతీయ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇన్ఫినిక్స్ బ్రాండ్ తన ఉనికిని...

Read moreDetails

వన్‌ప్లస్ 16T లీక్: కాంపాక్ట్ డిజైన్‌తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 పవర్‌ఫుల్ చిప్‌సెట్

ప్రముఖ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను మరింత విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మిడ్-రేంజ్ మరియు ప్రీమియం సెగ్మెంట్లలో బలమైన అమ్మకాలతో...

Read moreDetails

షాఓమీ 18 సిరీస్‌లో కొత్త 2K ప్రైవసీ డిస్‌ప్లే టెక్నాలజీ లీక్‌

షావోమీ 18 సిరీస్: 2K ప్రైవసీ డిస్‌ప్లే టెక్నాలజీతో కొత్త లీక్ వివరాలు గ్లోబల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమీ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్...

Read moreDetails

టెలిగ్రామ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. యూజర్లకు మళ్లీ అందుబాటులో సేవలు

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మళ్లీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లేస్టోర్‌లో యాప్‌ను తిరిగి పునరుద్ధరించగా, సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయి. అయితే యాపిల్ యాప్‌స్టోర్‌లో మాత్రం...

Read moreDetails

పింఛను సేవల్లో ఏఐ విప్లవం: ‘పెన్షన్ సహాయక్’ వేదిక ప్రారంభం

పింఛను సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ పింఛను నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) తమ చందాదారుల కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫిర్యాదుల పరిష్కార...

Read moreDetails

వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

మెసేజింగ్ యాప్ వాట్సప్ అధిపతిగా భారతీయ టెక్నాలజీ దిగ్గజం కునాల్ షా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. దీర్ఘకాలంగా ఈ పదవిలో ఉన్న విల్ కాథ్‌కార్డ్ స్థానంలో మెటా...

Read moreDetails

ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్లపై అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో వాటి రాబడులు, ప్రయోజనాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. “ఏఐ...

Read moreDetails

టాటా మోటార్స్ సియారా ఎలక్ట్రిక్ SUV ధర రూ.17–25 లక్షలుగా అంచనా

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) తన ఎస్‌యూవీ సియారా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఈ నెల 30న విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ కొత్త...

Read moreDetails

25 ఏళ్ల శాంసంగ్‌ ఆధిపత్యానికి చెక్‌ – అగ్రస్థానానికి ఎస్‌కే హైనిక్స్‌

శాంసంగ్‌ ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవసరం లేని పేరు. దక్షిణ కొరియాలోనే అతిపెద్ద కంపెనీగా నిలుస్తూ, ఎలక్ట్రానిక్స్ రంగంలో గడిచిన 25 ఏళ్లుగా మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానాన్ని...

Read moreDetails

రూ.59,999 లాంచ్ ధర గల పిక్సెల్ 7 ఇప్పుడు రూ.29,499కే అందుబాటులో

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఐఫోన్, శాంసంగ్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ గూగుల్ పిక్సెల్ సిరీస్ ప్రీమియం ఫీచర్లు, ప్యూర్ ఆండ్రాయిడ్ అనుభవానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది....

Read moreDetails

AI చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతున్న వేళ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్న క్లాడ్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌ల వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన క్లాడ్ (Claude) వినియోగదారులలో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆధునిక...

Read moreDetails

ఇన్‌యాక్టివ్‌ వాలెట్‌లపై ఛార్జీలు కేవలం ప్రీపెయిడ్‌ ఫోన్‌పే వాలెట్‌లకే వర్తిస్తాయని స్పష్టం

ఇన్‌యాక్టివ్‌ వాలెట్‌లపై ఛార్జీల విషయంపై వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఫోన్‌పే స్పష్టత ఇచ్చింది. ఈ ఛార్జీలు కేవలం ప్రీపెయిడ్‌ ఫోన్‌పే వాలెట్‌లకే వర్తిస్తాయని సంస్థ వెల్లడించింది....

Read moreDetails

1,600కు పైగా శాటిలైట్లతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్న జియో

రిలయన్స్ జియో భారత టెలికాం రంగంలో ఇప్పటికే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే సంస్థ అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ సేవలపై దృష్టి...

Read moreDetails

భారత్ మార్కెట్లో మిని కంట్రీమ్యాన్ సి మోడల్‌ను విడుదల చేసిన బీఎండబ్ల్యూ

బీఎండబ్ల్యూ (BMW) భారత మార్కెట్లో తన ప్రీమియం బ్రాండ్ మిని (MINI) ద్వారా కొత్త కంట్రీమ్యాన్ సి (Countryman C) మోడల్‌ను విడుదల చేసింది. ఈ కారు...

Read moreDetails

హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన టెస్లా

అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్‌ వాహనాల సంస్థ టెస్లా, హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఉన్న నాలెడ్జ్ సిటీలో తన కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను బుధవారం ప్రారంభించింది. ఇది...

Read moreDetails

‘కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్స్‌’లో రూ.7,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్న సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌

కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు (CPP Investments) దేశీయ డేటా కేంద్రాల సంస్థ ‘కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్స్‌’లో భారీ పెట్టుబడులు ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా...

Read moreDetails

ఫోన్‌పే ఇనాక్టివ్ వాలెట్‌లపై ఛార్జీలు: యూజర్ల ఆగ్రహం, నెట్టింట చర్చ

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పేపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఏడాది పాటు ఎలాంటి లావాదేవీలు జరగని వాలెట్‌లపై నిర్వహణ ఛార్జీలు వసూలు చేస్తామంటూ...

Read moreDetails

మెమొరీ చిప్‌ల కొరతతో ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం: టిమ్ కుక్ ప్రకటన

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో మెమొరీ చిప్‌లకు డిమాండ్ భారీగా పెరిగిందని, దాంతో వాటి ధరలు గణనీయంగా పెరిగాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. ఈ పరిస్థితి...

Read moreDetails

డిజిటల్‌ లావాదేవీల్లో భారత్‌లో మోసాల రేటు గ్లోబల్ సగటును మించిందని ట్రాన్స్‌యూనియన్ నివేదిక వెల్లడి

డిజిటల్‌ ఆర్థిక సేవలు, ఫిన్‌టెక్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో సైబర్‌ మోసాల ముప్పు కూడా ఆందోళనకరంగా పెరుగుతోందని క్రెడిట్‌ బ్యూరో సంస్థ ట్రాన్స్‌యూనియన్‌ తన...

Read moreDetails

స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ భారీగా పెరిగి అమెజాన్‌ను అధిగమించినట్లు సమాచారం

ప్రపంచ ట్రిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగి, ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థల్లో అయిదో స్థానానికి చేరినట్లు సమాచారం. తాజా ట్రేడింగ్‌లో...

Read moreDetails

స్టార్‌లింక్‌ తరహా వ్యవస్థలను మనమూ ఏర్పాటు చేయొచ్చు

అమెరికా సంస్థ స్టార్‌లింక్ తరహాలోనే దేశీయంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ వ్యవస్థలను ఏర్పాటు చేసే సామర్థ్యం భారతదేశానికి పూర్తిగా ఉందని శాట్‌కామ్ ఇండియా అధ్యక్షుడు, అనంత్ టెక్నాలజీస్...

Read moreDetails

విప్రో క్లాడ్ ఆధారిత ‘అప్లైడ్ AI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ప్రారంభం

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో కీలక అడుగులు వేస్తూ ఐటీ సేవల దిగ్గజ సంస్థ విప్రో తన కొత్త ‘అప్లైడ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను మంగళవారం...

Read moreDetails
Page 1 of 8 1 2 8

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News