Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు – న్యూట్రిఫుల్ సెంటర్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన...

Read moreDetails

ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు – హడ్కో రుణం ముందస్తు చెల్లింపుకు ప్రభుత్వ నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (హడ్కో) నుండి తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేందుకు ఏపీ టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు...

Read moreDetails

తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో మంత్రి డీఎస్‌బీవీ స్వామి – రైతులకు భరోసా

ప్రకాశం జిల్లా, అక్టోబర్ 31: మొంథా తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటల పరిస్థితిని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పరిశీలించారు. మర్రిపూడి మండలంలోని రాజుపాలెం, అంకెపాలెం గ్రామాల్లో తుపాను...

Read moreDetails

విధ్వంసం కోరుకునే మనస్తత్వం జగన్‌ది – ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వలన మొంథా తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే...

Read moreDetails

సోమశిల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం – అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ ఆదేశం

నెల్లూరు, అక్టోబర్ 31: సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు....

Read moreDetails

రాజధాని నిర్మాణాల్లో వేగం, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

నిర్మాణాల్లో జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశం – రైతుల రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లో ఆలస్యం జరగరాదు అమరావతి, అక్టోబర్ 31:రాజధాని అమరావతి నిర్మాణ పనులు...

Read moreDetails

తుఫాన్ ప్రభావం తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు – 24 గంటల్లో నీటి నిల్వల మళ్లింపు, కేంద్రానికి నివేదిక సమర్పణ

అమరావతి, అక్టోబర్ 31:మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన రక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన...

Read moreDetails

రాజధాని నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష – వేగం, నాణ్యతపై దృష్టి సారించాలని ఆదేశం

అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు...

Read moreDetails

గుత్తికొండలో వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డికి మహిళా రైతు సమాధానం షాక్ ఇచ్చింది

గుత్తికొండలో తుఫాను ప్రభావాన్ని పరిశీలించిన వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డి అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంట నష్టం గురించి తెలుసుకోవడానికి మహిళా రైతును “పంటలు దెబ్బతిన్నాయా?” అని...

Read moreDetails

అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి

గుంటూరులో అధికారుల వ్యవహార శైలిపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారని ఆమె విమర్శించారు. అధికారులు “విభజించి పాలించు”...

Read moreDetails
Page 104 of 145 1 103 104 105 145

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist