Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీకి తప్పిన ముప్పు – అధికారుల చాకచక్య చర్యలకు ప్రజల ప్రశంసలు

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద తుపాను ప్రభావంతో ఉధృతంగా వచ్చిన వరద నీటిలో భారీ బోటు కొట్టుకువచ్చి బ్యారేజీకి తగిలే ప్రమాదం ఏర్పడింది. అయితే అధికారులు...

Read moreDetails

అమరావతి: నైపుణ్యాభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష – ఉద్యోగ అవకాశాల పెంపుపై దృష్టి

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు...

Read moreDetails

మన్యం జిల్లాలో తుపాను ప్రభావంపై మంత్రి సంధ్యారాణి సమీక్ష

మన్యం జిల్లా పాచిపెంటలో మంత్రి సంధ్యారాణి తుపాను ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశమై పరిస్థితులను ఆరా తీశారు. గ్రామ...

Read moreDetails

నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటాం – మంత్రి గొట్టిపాటి రవికుమార్

పర్చూరు: మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు భారీ నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి...

Read moreDetails

శాంతియుత అణుశక్తికి భారత్‌ అండగా నిలుస్తుంది – ఐరాసలో ఎంపీ పురందేశ్వరి

న్యూఢిల్లీ/రాజమహేంద్రవరం:శాంతియుత అణుశక్తి వినియోగానికి భారత్‌ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని రాజమహేంద్రవరం ఎంపీ ద్రౌపది పురందేశ్వరి ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రకటించారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ...

Read moreDetails

శారదా నది ఉద్ధృతి – వరదలో చిక్కుకున్న కుటుంబం రక్షణ చర్యల్లో అధికారులు

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొత్తూరు సమీపంలో శారదా నది ఉద్ధృతి కారణంగా పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. నది ఒడ్డున ఉన్న ఒక తోటను వరద...

Read moreDetails

కోడూరులో పంట పొలాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

కోడూరు: మొంథా తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిస్థితిని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు. కృష్ణా జిల్లా కోడూరులో పర్యటించిన ఆయన, వరదల...

Read moreDetails

గుంటూరు జిల్లాలో వాగుల ఉధృతి – కొండపాటూరు, అప్పాపురం ప్రాంతాల్లో వరద

గుంటూరు జిల్లా పలు మండలాల్లో వర్షాల ప్రభావంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాకుమాని మండలం కొండపాటూరు వద్ద నల్లమల వాగు ఉధృతి పెరిగింది. కట్టల ఎత్తు తక్కువగా...

Read moreDetails

తిరుమలలో శ్రీవారి పుష్పయాగ మహోత్సవం – భక్తి వాతావరణంలో వైభవంగా ఉత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు పుష్పయాగం మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఉదయం 9 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1...

Read moreDetails

ప్రకాశం బ్యారేజీకి భారీ వరద ప్రవాహం – కృష్ణా పరివాహక ప్రజలకు హెచ్చరిక

విజయవాడ : కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 1.51 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో...

Read moreDetails
Page 107 of 145 1 106 107 108 145

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist