Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ వ్యాప్తంగా ఎల్లో అలెర్ట్‌ జారీ

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా కదిలి 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా ఏపీ వ్యాప్తంగా వాతావరణ...

Read moreDetails

నకిలీ మద్యం కేసులో వైసీపీ కుట్ర బహిర్గతం – బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు: మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి: రాష్ట్రంలో నకిలీ మద్యం కేసు విచారణ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నం వైసీపీ సోషల్‌మీడియా...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు — ప్రజల వినతులు స్వీకరణ, నేతలతో కీలక భేటీలు

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీ కార్యకలాపాలు, అభివృద్ధి పనులు, మరియు ప్రజల సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి...

Read moreDetails

“కాలుష్యం తగ్గించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది” — మంత్రి నారాయణ

అమరావతి:స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ...

Read moreDetails

దాడిశెట్టి రాజా సవాల్: “నాపై ఆరోపణలు నిరూపించగలరా? నేను రైతుల భూములు మార్కెట్‌రేటుకే కొనానీ”

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తనపై వచ్చిన ఆరోపణలను సెహసంగా ఎదుర్కొంటున్నట్టు తాజాగా వ్యాఖ్యలు చేశారు. విమర్శధారులకు ఆయన సవాల్ విసిరి — దమ్ముంటే నాపై చేసే...

Read moreDetails

కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ ఆరిఫుల్లా హుస్సేనీ ప్రధానంగా ఆహ్వానం అందించారు. ఈ జాతీయ...

Read moreDetails

జీఎస్టీ తగ్గింపు, వ్యవసాయ యంత్రాల లబ్ధి: మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు, జీఎస్టీ తగ్గింపు కారణంగా ఒక్కో రైతు కుటుంబానికి ₹25,000...

Read moreDetails

మంత్రి నారా లోకేశ్‌ 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా పర్యటన: సీఐఐ సదస్సు కోసం అధ్యయనం

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఈ నెల 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. అక్కడి ప్రముఖ వర్సిటీలలో బోధనా పద్ధతులను అధ్యయనం చేయగా, CII...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛత, టెక్ మరియు పెట్టుబడుల అభివృద్ధిపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, స్వచ్ఛంద సేవలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఏపికి దేశవ్యాప్తంగా స్వచ్ఛతకు గుర్తింపు లభించిందని చెప్పారు. సూర్యభగవానుడి సన్నిధిలో స్వచ్ఛత కార్యక్రమాలు...

Read moreDetails

అమరావతిలో కేఎల్‌ వర్సిటీ విద్యార్థుల రూపొందించిన మూడు శాటిలైట్లు నింగిలోకి విజయవంతంగా ప్రయోగం

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్‌ వర్సిటీలో శనివారం ఉదయం మూడు శాటిలైట్లు నింగిలోకి విజయవంతంగా ప్రయోగించబడ్డాయి. ఈ ఉపగ్రహాలను వర్సిటీ ఎలక్ట్రానిక్స్ &...

Read moreDetails
Page 153 of 171 1 152 153 154 171

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist