Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

సాయంత్రం నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభం కానుంది.

ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మైపాడు గేటు సెంటర్లో 30 కంటే ఎక్కువ కౌంటర్లతో 120 షాపులు ఏర్పాటు చేయబడ్డాయి, వీటివల్ల నూతన,...

Read moreDetails

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ 356 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ

బాపట్ల జిల్లా, కొండమంజులూరు: మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఇటీవల కొండమంజులూరులోని నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా 356 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ...

Read moreDetails

డేటా సెంటర్ల హబ్ గా రూపుదిద్దుకోనున్న విశాఖపట్నం

రేపు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన సిఫీ(Sify) ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన రూ.1,500 కోట్ల పెట్టుబడి, వెయ్యి...

Read moreDetails

ఏపీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది

ఆంధ్రప్రదేశ్‌లో నెట్‌వర్క్ ఆస్పత్రులు రెండో రోజూ సమ్మెలో ఉంటాయి. నిన్నటి నుంచి నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సమ్మె కారణంగా హాస్పిటల్‌...

Read moreDetails

తిరుపతి : చంద్రగిరి మండలం యల్లంపల్లిలో ఏనుగుల గుంపు బీభత్సం

తిరుపతి: చంద్రగిరి మండలం యల్లంపల్లిలో ఏనుగుల గుంపు పంట పొలాల్లో ఘోర విధ్వంసం చేసింది. రైతులు కష్టపడి సాగించిన పంటలు ఒక్కసారే ధ్వంసమయ్యాయి. స్థానికులు మరియు రైతులు...

Read moreDetails

విజయవాడలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

విజయవాడలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ – ఐరాస పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన పుస్తకం ఆవిష్కరణ – ‘ఆమె...

Read moreDetails

దోపిడీ కేసులో కుమారుడే నిందితుడు

తండ్రి ఊరెళ్లినపుడు స్నేహితులతో కలిసి సొంతింట్లోనే దొంగతనంనిందితుల్ని అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు జగదాంబకూడలి, న్యూస్‌టుడే: నగరంలో సంచలనాన్ని సృష్టించిన దోపిడీ కేసులో...

Read moreDetails

పాస్‌పోర్ట్‌ సేవల ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలి.

కేంద్రానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ విజ్ఞప్తి విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: విదేశీ విద్యార్థుల పాస్‌పోర్ట్‌ సేవలను వేగవంతం చేయడంతో పాటు కడపలో కొత్త ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయాన్ని...

Read moreDetails

సీఎం చంద్రబాబు: ఎన్నికల్లో పోటీ చేయాల్సింది ప్రజాప్రతినిధులమే, అధికారులు కాదు.

మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం అనుమతులు పొందిన సంస్థలు తమ వద్దకే రావడం లేదన్న మంత్రి దుర్గేష్‌ అమరావతి: “ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మనమే, అధికారులు కాదు” అని ముఖ్యమంత్రి...

Read moreDetails

విశాఖపట్నం: టీసీఎస్‌ రూ.లక్ష కోట్ల వ్యయంతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది.

విశాఖలో ఏర్పాటుకు ప్రతిపాదన 15 నెలల్లోనే విశాఖకు రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు అమరావతి: విశాఖ నగరానికి మరొక గౌరవం చేరబోతోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)...

Read moreDetails
Page 159 of 171 1 158 159 160 171

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist