Latest Post

కృష్ణానదిలో పెరుగుతున్న వరద ఉధృతి – ప్రకాశం బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా నివేదిక ప్రకారం, కృష్ణానదిలో వరద ఉధృతి వేగంగా పెరుగుతోంది. అక్టోబర్ 30, 2025 మధ్యాహ్నం 2 గంటల సమయానికి ప్రకాశం...

Read moreDetails

మొంథా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఏపీ ప్రభుత్వం: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

అనంతపురం: మొంథా తుఫాన్ ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) అన్నారు. తుఫాన్ పరిస్థితులపై ప్రధాని స్వయంగా...

Read moreDetails

తుఫాన్ ప్రభావం: పెద్దాపురంలో ప్రజలను పరామర్శించిన ఎమ్మెల్యే మద్దిపాటి – సహాయం అందించడంలో ముందుండనున్నట్లు భరోసా

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కారణంగా పలు కాలనీలు నీటమునిగాయి. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వయంగా పరిశీలించారు. బాధితులను...

Read moreDetails

‘మోంతా’ తుఫాన్ సమయంలో పెన్నా సుడులు – సంగం బ్యారేజీ వద్ద ప్రాణాల పణంగా రెస్క్యూ ఆపరేషన్!

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద ఇటీవల చోటుచేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలను ఉత్కంఠలో ముంచెత్తింది. మోంతా తుఫాన్ ఉద్ధృతంగా విరుచుకుపడుతుండగా, పెన్నా నదిలో లక్ష...

Read moreDetails

తుఫాన్ ప్రభావం తీవ్రం – రైతులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా సందర్శించారు. పత్తి, మిర్చి పంటలు భారీగా నష్టపోయిన...

Read moreDetails
Page 556 of 723 1 555 556 557 723

Stay Connected

Recommended

Most Popular

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist