Tag: Business News India

“ట్రస్టీల అర్హతలపై టాటా గ్రూప్ సంచలన నిర్ణయం”

టాటా ట్రస్ట్స్‌లో అంతర్భాగంగా ఉన్న బాయ్ హీరాబాయ్ ట్రస్ట్ (Bai Hirabai Trust) నిబంధనల చుట్టూ చెలరేగిన వివాదం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. 103 ...

Read moreDetails

అమితాబ్ ఝున్‌ఝున్‌వాలా అరెస్టుపై రిలయన్స్ పవర్ కీలక ప్రకటన..ఆయనతో మాకు సంబంధం లేదు!

మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ గ్రూప్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ ఝున్‌ఝున్‌వాలాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయడంతో రిలయన్స్ పవర్ కీలక ప్రకటన విడుదల ...

Read moreDetails

కార్పొరేట్ ఆదాయాల్లో 25% క్షీణత? పెరిగిన ఇంధన ధరలతో కంపెనీల బేజారు.!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరియు ముడి చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ...

Read moreDetails

భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్ద టాటా గ్రూప్ సందడి.. 165 గదులతో ‘వివాంత’ హోటల్!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మరియు పర్యాటక రంగాల్లో మరో కీలక అడుగు పడింది. ఉత్తరాంధ్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చెంతనే విలాసవంతమైన బస అందుబాటులోకి ...

Read moreDetails

నయారా బాటలో కాకుండా.. జనం బాటలో! ఇంధన ధరల స్థిరీకరణతో జియో-బిపి గుడ్ న్యూస్!

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతున్న తరుణంలో జియో-బిపి (Jio-bp) ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఇంధన ధరల విషయంలో ప్రస్తుతానికి తాము ఎలాంటి పెంపుదల ...

Read moreDetails

కొత్త ఆర్థిక సంవత్సరం షురూ..అమల్లోకి 2026-27 బడ్జెట్, ఎగుమతిదారులకు ఆర్‌బీఐ భారీ ఊరట!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, గ్లోబల్‌ సరఫరా అంతరాయాల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎగుమతిదారులకు Reserve Bank of India (ఆర్‌బీఐ) మరోసారి ఊరట కల్పించింది. ప్రీ-షిప్‌మెంట్‌, పోస్ట్‌-షిప్‌మెంట్‌ ఫైనాన్స్‌కు ...

Read moreDetails

బైబ్యాక్ లాభాలపై కొత్త 12% సర్‌ఛార్జ్ – ఏప్రిల్ 1 నుండి అమలులో!

కొత్త సవరణ ఏప్రిల్‌ 1 నుంచి అన్ని కంపెనీలకు వర్తించనుంది. ఇప్పటికే రూ.50 లక్షల వరకు లాభాలపై సర్‌ఛార్జ్‌ రద్దు, 50 లక్షల నుంచి 1 కోటి ...

Read moreDetails

స్టాక్ మార్కెట్ బూస్ట్…ఇన్వెస్టర్లకు బిగ్ రిలీఫ్!!

పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు దిశగా సంకేతాలు కనిపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఊపందుకున్నాయి. ఈ సానుకూల ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు ...

Read moreDetails

భారత కార్పొరేట్ రేస్‌లో లీగల్ ఫైర్‌ఫైట్: JP Associates-అదానీ vs వేదాంతా!!

జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌ (JP Associates)ను రూ.14,535 కోట్లకు కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్‌ సమర్పించిన బిడ్‌పై వేదాంతా గ్రూప్‌ సవాలు చేసి, నేషనల్‌ కంపెనీ లా ...

Read moreDetails

రోజుకు రూ.2,000 కోట్ల నష్టం..భారత చమురు కంపెనీలకు భారీ దెబ్బ!!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ చమురు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు సరఫరాలో అంతరాయం ...

Read moreDetails

రూ.3,000 కోట్లతో హైటెక్‌ ఫార్మా పార్క్‌..మహారాష్ట్రలో భారీ ప్రాజెక్టు!!

మహారాష్ట్రలో ఔషధ పరిశ్రమ అభివృద్ధికి మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. రాయ్‌గడ్‌ జిల్లా దిఘీ పోర్ట్‌ పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు రూ.3,000 కోట్ల వ్యయంతో హైటెక్‌ ఫార్మాస్యూటికల్‌ ...

Read moreDetails

ఆరోగ్య బీమా రంగంలో టెక్నాలజీ విప్లవం..ఏఐతో మోసాల నియంత్రణ!!

ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు మోసాలను అరికట్టేందుకు కృత్రిమ మేధ (AI) మరియు మెషీన్ లెర్నింగ్ (ML) సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు స్టార్ హెల్త్ ...

Read moreDetails

యుద్ధ ప్రభావం..ఐటీ రంగంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సూచనలు!!

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన సరఫరా సమస్యలు దేశీయ ఐటీ రంగంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. వాణిజ్య గ్యాస్‌ కొరత కారణంగా అనేక ఐటీ కంపెనీలు ...

Read moreDetails

ఆసియా మార్కెట్ల ప్రభావం..దేశీయ సూచీలు నష్టాల్లో ప్రారంభం!!

అంతర్జాతీయ పరిణామాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ పరిస్థితులపై కొనసాగుతున్న అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ మార్కెట్లు ...

Read moreDetails

గల్ఫ్ ఉద్రిక్తతల ప్రభావం..ఎరువుల పరిశ్రమకు భారీ దెబ్బ!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఎరువుల రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ద్రవరూప సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలు యూరియా తయారీపై ప్రభావం చూపుతున్నట్లు ...

Read moreDetails

అమెరికాలో రిలయన్స్ తొలి రిఫైనరీ..భారీ డీల్ హాట్ టాపిక్!

భారతదేశానికి చెందిన అతిపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన Reliance Industries అమెరికాలో భారీ పెట్టుబడులతో ముందుకు వస్తోంది. ఈ పెట్టుబడి భాగంగా అక్కడ నిర్మించబడనున్న కొత్త చమురు ...

Read moreDetails

ఫుడ్ ప్యాకెట్లపై ఇక క్యూఆర్ కోడ్‌లు..వినియోగదారులకు సూపర్ సౌకర్యం!

మొక్కల ఆధారిత ఆహార ఉత్పత్తులపై పారదర్శకత పెంచేందుకు కీలక సూచనలు వెలువడ్డాయి. దేశంలో ఆహార భద్రతను పర్యవేక్షించే సంస్థ భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార ...

Read moreDetails

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఫోన్‌పే ట్రాన్సిట్ కార్డ్ అందుబాటులోకి!!

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికుల కోసం ఫిన్‌టెక్‌ రంగంలో ప్రముఖ సంస్థ ఫోన్‌పే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నగదు లేదా మొబైల్‌ ఇంటర్నెట్‌పై ఆధారపడకుండా చెల్లింపులు చేయడానికి ...

Read moreDetails

మ్యూచువల్‌ ఫండ్‌ ఏయూఎం రూ.82 లక్షల కోట్లకు చేరిక!!

ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ, భారత మ్యూచువల్‌ ఫండ్ రంగంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఫిబ్రవరి నెలలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమ ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..కుంగిన స్టాక్ మార్కెట్!!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. బుధవారం ట్రేడింగ్‌లో భారత మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. BSE ...

Read moreDetails

అమెరికాలో రిలయన్స్ మెగా ఇన్వెస్ట్‌మెంట్:ప్రకటించిన ట్రంప్‌!!

భారతదేశానికి చెందిన ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ అమెరికాలో ఎనర్జీ రంగంలో ...

Read moreDetails

అంతర్జాతీయ ఆంక్షల భయం..రష్యా చమురు చెల్లింపుల్లో ఎస్‌బీఐ వెనుకంజ

అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో రష్యా చమురు లావాదేవీల విషయంలో భారత అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. వంటగ్యాస్ సరఫరా భద్రతకు కేంద్రం చర్యలు..!

పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ...

Read moreDetails

అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ ఆకస్మిక సోదాలు..!

ప్రముఖ పారిశ్రామికవేత్త Anil Ambaniకు చెందిన వ్యాపార సమూహంపై అమలుకర్త సంస్థలు మరోసారి దృష్టి సారించాయి. ఆయనకు చెందిన Reliance Power మరియు ఇతర అనుబంధ సంస్థలకు ...

Read moreDetails

పెరిగిన కరెంటు ఖాతా లోటు… ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?

దేశ కరెంటు ఖాతా లోటు (CAD) 2025 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో 13.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.19 లక్షల కోట్లు)గా నమోదైంది. ఇది జీడీపీలో 1.3 శాతంకి ...

Read moreDetails

Live Cricket Score


Career

Recent News