Tag: EnergySector

రష్యా చమురు దిగుమతుల్లో భారత్‌ రెండో స్థానం.. సీఆర్‌ఈఏ నివేదిక

మే నెలలో రష్యా నుంచి అధికంగా చమురు కొనుగోలు చేసిన దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో నిలిచినట్లు ఐరోపా కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ...

Read moreDetails

అదానీ ఎనర్జీకి ఇంటెలిస్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 100% వాటా కొనుగోలు ఒప్పందం

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దేశంలోని స్మార్ట్‌మీటరింగ్ రంగంలో కీలక విస్తరణకు శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ...

Read moreDetails

అణు విద్యుత్ కేంద్రాల కోసం ఎల్‌అండ్‌టీతో అదానీ గ్రూప్ చర్చలు

అణు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు కోసం ఇప్పటికే పలు ప్రాంతాలను పరిశీలిస్తున్న అదానీ గ్రూప్‌, ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎల్‌ అండ్‌ టీతో భాగస్వామ్యం కోసం చర్చలు ...

Read moreDetails

భారత పెట్రోలియం ఎగుమతులు భారీగా తగ్గాయి… రోజుకు 9.3 లక్షల బ్యారెళ్లకు పడిపోయిన స్థాయి

మే నెలలో భారత్‌ నుంచి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా తగ్గి రోజుకు సుమారు 9,30,000 బ్యారెళ్ల స్థాయికి చేరుకున్నాయి. ఇది 2022 అక్టోబర్ ...

Read moreDetails

విద్యుత్‌ లైన్ల పర్యవేక్షణకు డ్రోన్‌లు, ఏఐ వినియోగించనున్న ఏపీ ట్రాన్స్‌కో

ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌కో విద్యుత్‌ లైన్ల పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు కీలక అడుగు వేస్తోంది. లోపాలను ముందుగానే గుర్తించి సత్వర పరిష్కారం అందించేందుకు డ్రోన్‌లు మరియు కృత్రిమ ...

Read moreDetails

గెయిల్‌ లాభం రూ.1,262 కోట్లు

ప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ సంస్థ గెయిల్ ఇండియా 2025 మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,262.18 కోట్లుగా నమోదైంది. ...

Read moreDetails

యూరప్ సముద్రగర్భ మార్కెట్లోకి అదానీ పోర్ట్స్ భారీ ఎంట్రీ

యూరోప్‌లో ప్రత్యేకమైన సముద్రగర్భ, తీరప్రాంత సేవల విభాగంలోకి ప్రవేశించేందుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ విస్తరణ ...

Read moreDetails

భారత పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మరో పెద్ద అడుగు

ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో జలవిద్యుత్ రంగానికి కొత్త ఊతం లభించనుంది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు కీలకంగా మారుతున్నాయి. ...

Read moreDetails

రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం 12.5% తగ్గింపు

రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025-26 మార్చి త్రైమాసిక ఫలితాల్లో మిశ్రమ పనితీరు చూపించింది. చమురు, పెట్రోకెమికల్స్ వ్యాపారాల్లో ఒడిదొడుకులు, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా నికర లాభం 12.5% ...

Read moreDetails

సీబీఎం బిడ్డింగ్‌లో రిలయన్స్, ఎస్సార్ గ్రూప్ ఆధిక్యం

Reliance Industries Limited మరియు ఎస్సార్ గ్రూప్ కోల్ బెడ్ మీథేన్ (Coal Bed Methane) క్షేత్రాల బిడ్డింగ్‌లో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ...

Read moreDetails

రాజస్థాన్ రిఫైనరీ వ్యయం రూ.79,459 కోట్లకు పెంపు

రాజస్థాన్‌లో నిర్మాణంలో ఉన్న చమురు శుద్ధి ప్రాజెక్టు (రిఫైనరీ) వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. మొదటగా రూ.43,129 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని ...

Read moreDetails

ఈ నెలలో 25.62 మిలియన్ టన్నుల బొగ్గు ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించనుంది

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన కష్టాలను తగ్గించేందుకు, కోల్ ఇండియా ఈ నెలలో ఆన్‌లైన్ వేలం ద్వారా 25.62 మిలియన్ టన్నుల బొగ్గు విక్రయించాలని భావిస్తోంది.ఈ ...

Read moreDetails

25.62 మిలియన్ టన్నుల బొగ్గు వేలానికి కోల్ ఇండియా సిద్ధం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా LNG, LPG మరియు ముడి చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో, ప్రత్యామ్నాయ ఇంధనంగా ...

Read moreDetails

పెట్రోకెమికల్ రంగానికి గుడ్ న్యూస్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ ...

Read moreDetails

ఎగుమతి సుంకం ప్రభావం… రిలయన్స్‌ షేరు కుదేలైంది

అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే పెట్రోలు, డీజిల్‌పై సుంకం విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో శుక్రవారం మార్కెట్లలో ప్రతికూల ప్రభావం కనిపించింది. ముఖ్యంగా Reliance Industries షేరు ...

Read moreDetails

యుద్ధం ప్రభావం… ఇంధన రంగంలో తీవ్ర మార్పులు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చమురు ధరలు కీలకంగా మారాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌కు ...

Read moreDetails

మంగళూరుకు అమెరికా ఎల్పీజీ రాకం.. ఇంధన సరఫరా సమస్యలకు రిలీఫ్!!

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో ఇంధన సరఫరా అస్తవ్యస్తమైన సమయంలో, అమెరికా నుంచి ఎల్పీజీ (వంటగ్యాసు) నౌక ఆదివారం కర్ణాటకలోని మంగళూరుకు చేరింది. టెక్సాస్‌ నుంచి మార్చి 14న 16,714 టన్నుల ఎల్పీజీ ...

Read moreDetails

మేక్ ఇన్ ఇండియా – ఇన్వెస్ట్ ఇన్ ఇండియా : విద్యుత్ రంగం లో ఆవిష్కరణలకు మోదీ స్వాగతం !!

భారత విద్యుత్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పెట్టుబడిదార్లను ఆహ్వానించారు. ఈ సందేశాన్ని భారత్ ఎలక్ట్రిసిటీ సమిట్ 2026లో కేంద్ర విద్యుత్ శాఖ ...

Read moreDetails

ఛైర్మన్ & MD పదవీ బాధ్యతలు స్వీకరించిన దీపక్‌ గుప్తా

దేశీయ అతిపెద్ద గ్యాస్‌ సరఫరా సంస్థ గెయిల్‌ ఇండియాలో ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పదవికి దీపక్‌ గుప్తా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News