Tag: LatestNews

పశ్చిమాసియాలో 10,000 అమెరికా డ్రోన్లు

పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ చర్యలు రోజురోజుకు ఉద్ధృతం అవుతున్నాయి. ఈ యుద్ధంలో డ్రోన్లు, క్షిపణులు పెద్ద ఎత్తున వినియోగంలో ఉన్నాయి. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి ...

Read moreDetails

ఏపీలో ప్రపంచ తొలి అటానమస్ షిప్‌యార్డ్.. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్‌ను మారిటైమ్ టెక్నాలజీ రంగంలో ముందంజలో నిలబెట్టేలా ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ మరియు సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సాగర్ డిఫెన్స్ ...

Read moreDetails

మత్స్యకారులకు మేలు చేసే సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్

మంత్రి నారా లోకేష్ చేపట్టిన సాగర్ డిఫెన్స్ ఏర్పాటు తీరప్రాంత మత్స్యకారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ఉండబోతుందని ప్రభుత్వం పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో ...

Read moreDetails

వాట్సాప్ గవర్నెన్స్‌కు పెరుగుతున్న ఆదరణ.. ప్రజలకు వేగవంతమైన సేవలు

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కీలక సాధనంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వాట్సాప్ ...

Read moreDetails

గ్యాస్ కొరతపై ముందస్తు చర్యలు.. మంత్రుల కమిటీ ఏర్పాటు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం క్రమంగా భారతదేశంపై కూడా పడుతోంది. ముఖ్యంగా ఇంధన రంగంపై దీని ప్రభావం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్ ...

Read moreDetails

రైతులకు ఎన్డీఏ ప్రభుత్వ భరోసా.. పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ...

Read moreDetails

టెన్త్ పరీక్షల్లో గందరగోళం?.. కూకట్‌పల్లి స్కూల్ ఘటన కలకలం

తెలంగాణలో పదవ తరగతి పరీక్షల నిర్వహణలో తీవ్ర వివాదం తలెత్తింది. కూకట్‌పల్లి ప్రాంతంలోని న్యూ ఎరా స్కూల్‌లో చదువుతున్న సుమారు 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలలో ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు (14-03-2026)

బంగారం మరియు వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, దిగుమతుల ఖర్చులు, డిమాండ్-సప్లై వంటి అంశాలపై ఆధారపడి మారుతుంటాయి. ముఖ్యంగా పండుగలు, వివాహాల సీజన్‌లో ...

Read moreDetails

డీఎంకేలో చేరిన పన్నీర్‌ సెల్వం… తమిళనాడు రాజకీయాల్లో సంచలనం

మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నో సంవత్సరాలుగా అన్నాడీఎంకేతో అనుబంధం ఉన్న ఆయన, ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంగా భావించే ...

Read moreDetails

నేపాల్‌లో విషాదం: లోయలో పడిన బస్సు 18 మంది మృతి

నేపాల్‌లో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. Dhading Districtలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది తీవ్రంగా ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist