Tag: Sustainability

దేశంలో తొలిసారిగా బయోడిగ్రేడబుల్ పాల ప్యాకెట్‌లను ఆవిష్కరించిన మదర్ డెయిరీ

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా దేశంలోనే తొలిసారిగా మట్టిలో సహజంగా కలిసిపోయే బయోడిగ్రేడబుల్ పాల ప్యాకెట్ పౌచ్‌లను మదర్ డెయిరీ ఆవిష్కరించింది. ఇది నేషనల్ ...

Read moreDetails

అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు, ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్

అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) మరో చారిత్రక రికార్డు సాధించింది. గుజరాత్‌లోని ఖవ్‌డాలో 3.37 గిగావాట్ అవర్ (GWh) సామర్థ్యంతో భారీ ఎనర్జీ స్టోరేజ్ ...

Read moreDetails

స్మార్ట్‌ సిటీలతో భవిష్యత్‌ జీవనం.. ఏఐతో మారిపోతున్న నగరాల రూపురేఖలు

నేటి నగర జీవితం ట్రాఫిక్‌, కాలుష్యం, జనాభా ఒత్తిడి వంటి సమస్యలతో కష్టతరంగా మారుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ సిటీల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. ...

Read moreDetails

ఒకే మామిడి చెట్టుపై 14 రకాల పండ్లు.. రైతు అద్భుత ప్రయోగం

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా దిటాలా గ్రామానికి చెందిన రైతు Ukabhai Bhatti తన ఇంటి ఆవరణలో ఒకే మామిడి చెట్టుపై 14 రకాల పండ్లు పండించి అందరినీ ...

Read moreDetails

జలధారను ఉద్యమంలా చేపట్టాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు పిలుపు

రాష్ట్రంలో నీటి సంరక్షణను ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ‘నీరే జీవితం, నీరే సంపద’ అనే నినాదంతో జలధార కార్యక్రమాన్ని మరింత వేగంగా అమలు ...

Read moreDetails

2029 నాటికి దేశవ్యాప్తంగా అమలు లక్ష్యంగా కొత్త వ్యర్థ నిర్వహణ నిబంధనలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు దేశంలోని పట్టణాలు, గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ విధానాన్ని పూర్తిగా మార్చేలా ఉన్నాయి. వ్యర్థాలను కేవలం సేకరించడం ...

Read moreDetails

పెళ్లి శుభలేఖలో పర్యావరణ సందేశం.

బిహార్‌లోని గయా జిల్లా బాగేశ్వరి గ్రామానికి చెందిన రంజన్ కుమార్ తన సోదరి అంజలి వివాహానికి పంపిన శుభలేఖలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వివాహం ...

Read moreDetails

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ దిశగా కీలక అడుగు

మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో, మూసీ నదిపై ఉన్న 15 వంతెనల భద్రత, సామర్థ్యాన్ని పరీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ...

Read moreDetails

భక్తా? కాలుష్యమా? నర్మదలో 11,000 లీటర్ల పాలు.. పర్యావరణవేత్తల తీవ్ర ఆగ్రహం!

మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో జరిగిన ఒక ఆధ్యాత్మిక ఉత్సవం ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది. నదిని పవిత్రం చేయాలనే సంకల్పంతో సుమారు 11,000 లీటర్ల పాలను నేరుగా నర్మదా ...

Read moreDetails

భూగర్భ జలాల్లో పెను మార్పు: 1.5 మీటర్ల పెంపునకు కౌంట్ డౌన్ షురూ!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రతను ఒక ప్రజా ఉద్యమంగా మలచడమే ప్రధాన లక్ష్యంగా సాగుతోంది. ఏప్రిల్ ...

Read moreDetails

సహజ వనరుల స్థిరత్వం… భవిష్యత్తు తరాలకు భరోసా

ప్రకృతిలో సహజంగా లభించే నీరు, నేల, అడవులు, ఖనిజాలు, శక్తి వనరులు వంటి వాటిని సహజ వనరులు అంటారు. ఇవి ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి—పునరుత్పత్తి చేయగల ...

Read moreDetails

బీఎస్సీ విద్యార్థులకు వరం: ‘ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌’తో గ్లోబల్ కెరీర్.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టం వంటి సమస్యలు మానవ సమాజానికి పెద్ద సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు అపార ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News