Tag: TeluguNews

పుణే: లిఫ్ట్ ప్రమాదం – పిల్లలతో జాగ్రత్త!

పుణే, దిఘీ ప్రాంతంలోని ఒక సొసైటీ‌లో లిఫ్ట్ ఉపయోగిస్తున్నప్పుడు ఘోర ఘటన జరిగింది. ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన నుండి ...

Read moreDetails

పశ్చిమాసియాలో 10,000 అమెరికా డ్రోన్లు

పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ చర్యలు రోజురోజుకు ఉద్ధృతం అవుతున్నాయి. ఈ యుద్ధంలో డ్రోన్లు, క్షిపణులు పెద్ద ఎత్తున వినియోగంలో ఉన్నాయి. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి ...

Read moreDetails

గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. హైవేపై కలకలం

రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనతో కొంతసేపు హైవేపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్ సిలిండర్లతో నిండిన లారీ ఒక్కసారిగా బోల్తా పడటంతో అక్కడుగా వెళ్తున్న వాహనదారులు ...

Read moreDetails

ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం… తీరా పరీక్షకు రాని విద్యార్థి

నాగర్‌కర్నూల్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ బ్రిడ్జ్ కోర్సు పరీక్ష రాయనున్న కేవలం ఒకే ఒక్క విద్యార్థి కోసం అధికారులు ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు ...

Read moreDetails

అసెంబ్లీ చుట్టూ కంచెలు… నిరసనల భయమా?

రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ చుట్టూ కంచెలు ఏర్పాటు ...

Read moreDetails

ఏపీలో ప్రపంచ తొలి అటానమస్ షిప్‌యార్డ్.. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్‌ను మారిటైమ్ టెక్నాలజీ రంగంలో ముందంజలో నిలబెట్టేలా ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ మరియు సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సాగర్ డిఫెన్స్ ...

Read moreDetails

మత్స్యకారులకు మేలు చేసే సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్

మంత్రి నారా లోకేష్ చేపట్టిన సాగర్ డిఫెన్స్ ఏర్పాటు తీరప్రాంత మత్స్యకారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ఉండబోతుందని ప్రభుత్వం పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను పెంచడంతో ...

Read moreDetails

గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు పలు అంతర్జాతీయ ...

Read moreDetails

వాట్సాప్ గవర్నెన్స్‌కు పెరుగుతున్న ఆదరణ.. ప్రజలకు వేగవంతమైన సేవలు

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కీలక సాధనంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వాట్సాప్ ...

Read moreDetails

గ్యాస్ కొరతపై ముందస్తు చర్యలు.. మంత్రుల కమిటీ ఏర్పాటు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం క్రమంగా భారతదేశంపై కూడా పడుతోంది. ముఖ్యంగా ఇంధన రంగంపై దీని ప్రభావం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్ ...

Read moreDetails
Page 1 of 21 1 2 21

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist