Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

టీడీపీ యువనేత దమ్మాలపాటి కౌషిక్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేష్

ఐటీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దమ్మాలపాటి ఓం సాయి కృష్ణ కౌషిక్ వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే...

Read moreDetails

మంగళగిరి మోడల్ లైబ్రరీ ప్రారంభోత్సవ చిత్రాలు విడుదల

మంగళగిరిలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీ అధికారికంగా ప్రారంభమైంది. జ్ఞానానికి కొత్త ద్వారాలు తీయడమే కాకుండా, విద్యార్థులు, ఉద్యోగార్థులు, పరిశోధకులు, పుస్తక ప్రేమికుల కోసం...

Read moreDetails

న్యాయస్థానం నుంచి దేవస్థానానికి యాత్ర చేసి రాజధాని “అమరావతి” ని కాపాడుకున్నారు స్థానిక రైతులు

అమరావతి రైతుల పోరాటం కేవలం హక్కుల కోసం జరిగిన ఉద్యమం కాదు—అది విశ్వాసం, ఆత్మవిశ్వాసం, భూమిపట్ల ప్రేమ, భవిష్యత్ తరాల పట్ల ఉన్న బాధ్యతకు నిలువెత్తు నిదర్శనం....

Read moreDetails

అలిపిరిలో 23న క్లేమోర్ మైన్స్ పేలినప్పటికీ నాకు ప్రాణబిక్ష పెట్టాడు శ్రీ వెంకటేశ్వర స్వామి

అలిపిరి మార్గంలో 23 సంవత్సరాల క్రితం జరిగిన ఆ క్లేమోర్‌ మైన్స్‌ పేలుడు ఘటన ఇప్పటికీ నా మనసుకు గుదిబండలా నిలిచిపోయింది. కేవలం కొన్ని అడుగుల దూరంలో...

Read moreDetails

రాజధానికి “అమరావతి” అనే పేరు పెట్టాలని శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు సంకల్పాన్ని ఇచ్చారు

రాజధానికి పేరు ఏమివ్వాలి?” అనే సందిగ్ధ సమయంలో, పరమపవిత్రుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మనసులో ఒకే ఒక సంకల్పం పుట్టిందని పలువురు చెబుతున్నారు — “అమరావతి!”...

Read moreDetails

“రూ. 260 కోట్లు ఖర్చు చేసి, తిరుమల నమూనాలో అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆధునికరిస్తారు”

ఈ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా గోపురాల విస్తరణ, ఆలయ ప్రాంగణం అభివృద్ధి, భక్తుల కోసం వసతి సదుపాయాలు, ప్రదక్షిణ మార్గం, తులాభారం మండపం, ప్రసాదాల విక్రయ కేంద్రాలు, యాత్రికుల...

Read moreDetails

కార్గో బాక్స్‌లోనిషేధిత వస్తువులు కార్గో సేవలపై నిఘా పెంచిన పోలీసులు

ఇటీవల పార్వతీపురం ఆర్టీసీ కార్గో కాంప్లెక్స్‌లో 1000కి పైగా చిన్న పాటి నాటుబాంబులు బస్సులో తరలింపుగా పీకిపోవడం కారణంగా పేలుడు సంభవించి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ...

Read moreDetails

గ్రూప్‌-1 లో అవకతవకలపై విచారణకు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ.

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను వెలికితీయేందుకు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ శంకర్‌ను కమిటీ...

Read moreDetails

రాజధాని అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం విస్తరణకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేసారు

“ఆలయం నిర్మించాలన్న సంకల్పాన్ని 2019 లోనే చేసుకున్నాం. ఈ ప్రాంత రైతులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, పవిత్ర కార్యక్రమంలో వారు అందించిన సహకారం ప్రశంసనీయం. రాజధాని నిర్మాణం కోసం...

Read moreDetails

వాస్తవంలో రైలు నడిపిస్తున్నట్లే ఉంది..!

నిత్యం కోట్లాది మంది రైలు ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానాలకు చేరవేసే లోకోపైలెట్ల పాత్ర అత్యంత కీలకమైనది. కంటి కళ్ళు ఆర్పకుండా, నిరంతర అప్రమత్తతతో రైళ్లు నడిపే లోకోపైలెట్ల...

Read moreDetails
Page 102 of 174 1 101 102 103 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist