Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన...

Read moreDetails

రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్యసేవల పునరుద్ధరణకు కృషి – ఆస్పత్రుల బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు

రాష్ట్రంలో నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్యసేవలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో సచివాలయంలో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్...

Read moreDetails

కుంచనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహణ – ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్

తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం కుంచనపల్లిలో శ్రీ గంగా, శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వేశ్వరస్వామివార్ల ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది....

Read moreDetails

చంద్రబాబు ఫేక్ డ్రామాలు – ప్రజల కష్టాలు మర్చిపోయిన ఎల్లో మీడియా: మాజీ మంత్రి కన్నబాబు

మాజీ మంత్రి కన్నబాబు తీవ్ర స్థాయిలో చంద్రబాబు, ఎల్లో మీడియాపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఎల్లో మీడియా జాకీలు సరిపోక, చంద్రబాబు ఆయనకే ఆయనే జాకీలు...

Read moreDetails

తుఫాన్ ప్రభావం మధ్య విద్యుత్ శాఖ అద్భుత సేవలు – 24 గంటల్లోనే విద్యుత్ పునరుద్ధరణ: మంత్రి గొట్టిపాటి రవికుమార్

తాజా తుఫాన్ ప్రభావం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణలో ప్రభుత్వం చురుకైన చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం – శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది భక్తులు గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది భక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి...

Read moreDetails

భక్త కనకదాస జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా – నవంబర్‌ 8న రాష్ట్ర పండుగగా జరుపుకోనుంది ప్రభుత్వం

అమరావతి:భక్త కనకదాస జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 8న రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ సందర్భంగా కల్యాణదుర్గంలో రాష్ట్రస్థాయి కనకదాస జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు...

Read moreDetails

తుఫాన్ ప్రభావాన్ని తగ్గించిన టెక్నాలజీ – సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

అమరావతి:మొంథా తుఫాన్ ప్రభావాన్ని తగ్గించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీ సాయంతో, సమన్వయంతో పనిచేయడం...

Read moreDetails

తుఫాను విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రభుత్వం – కొవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగింపు

కొవూరు: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ కొవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన గ్రామాల్లో ఆమె...

Read moreDetails

తుపాను తాకిడిని తగ్గించిన ముందస్తు చర్యలు – సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

అమరావతి, సచివాలయం:మొంథా తుపాను సృష్టించిన ప్రభావం, ప్రభుత్వ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తుపాను తీవ్రతను ముందుగానే అంచనా...

Read moreDetails
Page 105 of 145 1 104 105 106 145

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist