Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

సీఎం చంద్రబాబు: రైతులు గర్వంగా నడిచేలా చేస్తాను.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. రైతులు పాత పద్ధతులను విడిచిపెట్టి ఆధునిక విధానాలతో పంటలను సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహాలు...

Read moreDetails

ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులతో నారా భువనేశ్వరి: విజయం కష్టానికి, నిబద్ధతకే సొంతం

కుప్పం (చిత్తూరు జిల్లా): తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులతో...

Read moreDetails

పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేష్

పుట్టపర్తి: సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి...

Read moreDetails

పుట్టపర్తిలో శతజయంతి వైభవం: సత్యసాయి మహాసమాధి వద్ద ప్రధాని మోదీ దర్శనం

పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తి చేరుకుని, సాయి కుల్వంత్‌ హాల్‌లోని శ్రీ...

Read moreDetails

పరమశివుని ఆశీస్సుల కోసం నారా–నందమూరి కుటుంబం ప్రత్యేక పూజలు

కార్తిక మాసం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ దంపతులు సోమవారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రాభిషేకంతో కూడిన ఈ పూజల్లో నారా,...

Read moreDetails

అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్‌ రేపు సీబీఐ కోర్టులో హాజరు కానున్నారు

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో గురువారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుకానున్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని...

Read moreDetails

పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరిక

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు...

Read moreDetails

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 32 పేజీల కొత్త ప్రశ్నాపత్ర పుస్తికా ఏర్పాటు

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఈసారి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫస్ట్‌ ఇయర్లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను అమలు చేయడంతో పాటు ప్రశ్నాపత్ర పద్ధతి కూడా మార్చబడింది. కొత్తగా ఒక...

Read moreDetails

పోలవరం: ప్రాజెక్టు పురోగతికి ఆ ఆటంకం తొలగాలి

పోలవరం ప్రాజెక్టు పనులు ఒకవైపు సాగుతుండగా, మరోవైపు నిర్మాణానికి కేంద్ర అటవీ–పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తరచూ తీసుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. తాజాగా 2026 జూలై 7...

Read moreDetails

మావోయిస్టు హిడ్మా: విజ‌య‌వాడలో కలకలం… ఏలూరు, కాకినాడల్లో ఉద్రిక్త పరిస్థితులు

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో భద్రతా దళాల కఠిన కూంబింగ్‌ చర్యలతో ఇబ్బందుల్లో పడిన మావోయిస్టులు మైదాన ప్రాంతాలకు తరలివస్తున్నట్లు ఏపీ ఇంటెలిజెన్స్‌ గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విజయవాడ,...

Read moreDetails
Page 109 of 174 1 108 109 110 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist