Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విద్య మరియు నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కృషి

ప్రారంభ ఉపక్రమాలు (Initial Initiatives): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో డిజిటలైజేషన్ (డిజిటల్ మయం)కు పెద్ద పీట వేసింది. 73,000 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు (క్లాస్‌రూమ్‌లు)...

Read moreDetails

విద్యార్థులు సృజనాత్మకతను కోల్పోకూడదు… AIను సమతుల్యంగా వినియోగించాలి -మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విశాఖపట్నంలో జరిగిన CII సమ్మిట్‌లో మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు (AI) పెరుగుతున్నప్పటికీ, మానవ సృజనాత్మకతకు...

Read moreDetails

ఏపీలో AI ఆధారిత ఆర్థిక ప్రగతి మంత్రి నారా లోకేశ్

ఏపీలో AI ఆధారిత ఆర్థిక ప్రగతి వేగంగా కొనసాగుతోంది. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ లక్ష్యాలను వెల్లడించారు....

Read moreDetails

గ్రీన్ ఎనర్జీలో ఏపీకి భారీగా పెట్టుబడులు : మంత్రి గొట్టిపాటి

ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… టెక్నాలజీ కోసం మాత్రమే కాకుండా… ఇంధన వ్యవస్థల రక్షణ కోసం CECRC ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ...

Read moreDetails

“సుస్థిర విద్యుత్ ఉత్పత్తి, ఆధునిక విద్యుత్ నిర్వహణపై సీఎం చంద్రబాబు దృష్టి”

ఇంధన భద్రత కోసం మెరుగైన రక్షణ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇదే సమయంలో టెక్నాలజీని వినియోగించి... ప్రజలకు...

Read moreDetails

డేటా సెంటర్లకు విద్యుత్ తక్కువ ఖర్చులో ఇవ్వగలగాలి: నారా లోకేష్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ…”ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకువెళ్తోంది. 6 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్ విశాఖకు తీసుకురావాలని...

Read moreDetails

విశాఖపట్నం: కోర్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటి

భేటీలో విశాఖలో క్రూయిజ్ టూరిజం, సముద్ర మార్గాల ద్వారా పెట్టుబడులు, మరియు ఆర్థికాభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది.ముఖ్యమంత్రి విశాఖను అంతర్జాతీయ స్థాయి సముద్రపారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యత...

Read moreDetails

ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి అరుదైన అవార్డు లభించిందని ప్రకటించారు.

గోదావరి పుష్కరాల పై రాజమండ్రిలో అధికారులతో చర్చ చేసిన రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఈ సందర్భంగా శాఖాపరమైన విధానాలపై వారికి దిశానిర్దేశం చేశారు. పుష్కరాలపై...

Read moreDetails

పవన్ కల్యాణ్: “వారు సమాజానికి అత్యంత ప్రమాదకరులు… ‘ప్లానెట్ కిల్లర్స్’ బాగుంది”

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ “ప్లానెట్ కిల్లర్స్” డాక్యుమెంటరీని ప్రశంసించారు. అడవుల్లో జరిగే దురాగతాలను ఈ డాక్యుమెంటరీ సమగ్రంగా చూపించిందని ఆయన పేర్కొన్నారు....

Read moreDetails

మధుమేహం, రక్తపోటు సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ప్రస్తుత జీవనశైలిలో ఏర్పడుతున్న ఆహార అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఎక్కువ మందిని బాధిస్తున్నాయి....

Read moreDetails
Page 114 of 174 1 113 114 115 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist