Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

“డ్రోన్‌ విషయమై అస్సలు టెన్షన్‌ అవసరం లేదు బ్రో!”

వ్యవసాయంలో డ్రోన్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం రైతుల్లో విస్తృతంగా అవగాహన పెంచుతోంది. సంప్రదాయ సాగు పద్ధతుల నుంచి బయటకు వచ్చి ఆధునిక సాంకేతికతను స్వీకరించడానికి రైతులు...

Read moreDetails

మీకు నిజంగా ఉత్సాహం ఉంటే… మేము మీకు అన్ని విధాలా అండగా ఉంటాం.

ఆహార రంగంలో ఉప ఉత్పత్తులను తయారు చేయడానికి ఆధునిక సాంకేతికతను తప్పనిసరిగా చేరుస్తూ చిన్న స్థాయి యూనిట్లు కూడా పెద్ద కంపెనీలను ఎదుర్కొనే స్థాయిలో నిలవాలని ప్రభుత్వం...

Read moreDetails

ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరో నాకు అసలు తెలియదు!

ఫిర్యాదుదారు రమేష్‌ ఎవరో తనకు తెలియదనీ, ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నట్టు తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని కస్టడీలో నిడిగుంట అరుణ స్పష్టంచేసింది. గతంలో తాను వైకాపా...

Read moreDetails

కేవలం 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించగలిగాం.

రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో, సంక్షోభంలోనే అవకాశాలు వెతుకుతూ ఆర్థిక వ్యవస్థను తిరిగి సరైన దారిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి...

Read moreDetails

గత మూడు ఏళ్లుగా ఎఫ్‌డీఐ ఆకర్షణలో ఏపీలో స్థిరత్వం, పురోగతి మందగిస్తోంది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం విషయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పష్టమైన పురోగతిని సాధించలేకపోయిందని విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో గణాంకాల ద్వారా బయటపడింది....

Read moreDetails

గుంటూరులోని అరండల్​పేట ROB పనుల పరిశీలన: వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం

గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా గారు ఈ రోజు శనివారం ఉదయం (15-11-2025) గుంటూరు నగరంలోని కీలకమైన అరండలపేట వైపు జరుగుతున్న శంకర్ విలాస్...

Read moreDetails

రక్షణ పరిశోధనలు, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ విశ్వసనీయమైన గమ్యం

అంతరిక్ష, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు ఏపీ అనువైన డెస్టినేషన్‌ — మంత్రి టీజీ భరత్ అంతరిక్ష, విమానయాన, రక్షణ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అమలు...

Read moreDetails

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో క్రమంగా ఆర్థికపరంగా స్థిరపడుతోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విశాఖపట్నం నోవోటెల్ హోటల్‌లో ఆర్థికశాఖ ఆధ్వర్యంలో...

Read moreDetails

విశాఖలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ — వినతుల స్వీకరణ, సమస్యల పరిష్కారానికి హామీ

విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 73వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయనను కలిసేందుకు వచ్చిన ప్రజలను సాదరంగా పలకరించి, వారి...

Read moreDetails

సింగపూర్–విజయవాడ నేరుగా విమాన సర్వీసుకు ఘన స్వాగతం — తొలి ప్రయాణికుల కృతజ్ఞతల వెల్లువ

ఈరోజు ప్రారంభమైన సింగపూర్–విజయవాడ నేరుగా విమాన సర్వీసు తొలి ప్రయాణికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ డైరెక్ట్ సర్వీస్ ప్రారంభం రెండు...

Read moreDetails
Page 115 of 174 1 114 115 116 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist