Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రితో ముఖ్యమంత్రి సమావేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ అల్ జయూదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ లో వాణిజ్య, పెట్టుబడుల, మరియు...

Read moreDetails

దుబాయ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం – యూఏఈతో వాణిజ్య, సాంకేతిక, పెట్టుబడి అంశాలపై చర్చ

దుబాయ్‌లో మూడో రోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈ ఆర్ధిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు....

Read moreDetails

భూ కేటాయింపులపై కొత్త విధానాలు – మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరాలు

కేంద్రం, రాష్ట్ర స్థాయి భూ కేటాయింపు విధానాలను సమీక్షిస్తూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వీస్ ఇనాం పాలసీపై ముఖ్యమంత్రి ఇచ్చిన...

Read moreDetails

కర్నూలు బస్సు ప్రమాదం: 19 మంది మృతి, అనేకరు గాయపడ్డారు – హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటన

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో 39 పెద్దవాళ్లు, 4 చిన్నపిల్లలు మరియు 2 గుర్తుతెలియని...

Read moreDetails

తిరుమలలో గోగర్భం జలాశయం గేట్ల ఎత్తివేత – భారీ వర్షాలకు నిండిన జలాశయం

తిరుమలలో నిరంతర వర్షాల కారణంగా గోగర్భం జలాశయం పూర్తిస్థాయిలో నిండిపోయింది. జలాశయం మొత్తం సామర్థ్యం 2894 అడుగులు కాగా, వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో...

Read moreDetails

విజయవాడలో రాష్ట్ర స్థాయి ఫారెస్ట్ అధికారుల వర్క్‌షాప్‌: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సందేశం

విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫారెస్ట్ అధికారుల వర్క్‌షాప్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన విధి నిర్వహణలో అవరోధాలు కలిగించే అధికారులపై...

Read moreDetails

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు: కోర్టు విచారణ ముగింపు, శిక్ష తేదీ నిర్ణయింపు

చిత్తూరు: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసుపై ప్రత్యేక మహిళా కోర్టు పూర్తి విచారణ జరిపింది. కోర్టు ఐదుగురు ప్రధాన ముద్దాయిలపై నేరం రుజువైందని స్పష్టంగా పేర్కొంది....

Read moreDetails

కర్నూలులో బస్సు ప్రమాదం: మంత్రి అనిత, రాంప్రసాద్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు

కర్నూలు, 24-10-2025: కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద స్థలానికి హోంమంత్రి వంగలపూడి అనిత మరియు రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్...

Read moreDetails

ఏపీలో గూగుల్ డేటా సెంటర్: 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, ట్రిలియన్ డాలర్ ఎకనామీ లక్ష్యం

మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా): ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ డేటా సెంటర్ రావడంలో 13 నెలల నిరంతర శ్రమ ఉంటుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

Read moreDetails

తిరుపతి కౌన్సిల్ సమావేశంలో గందరగోళం: కార్పొరేటర్లపై దాడి

తిరుపతి నగర పాలక కౌన్సిల్ సమావేశంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కౌన్సిల్‌లో కార్పొరేటర్ గణేష్పై కూటమి గూండాలు దాడి చేసి అతన్ని నెట్టేశారు. ఈ ఘటనతో సమావేశంలో ఉద్రిక్త...

Read moreDetails
Page 120 of 147 1 119 120 121 147

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist