Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

తిరుమలలో గోగర్భం జలాశయం గేట్ల ఎత్తివేత – భారీ వర్షాలకు నిండిన జలాశయం

తిరుమలలో నిరంతర వర్షాల కారణంగా గోగర్భం జలాశయం పూర్తిస్థాయిలో నిండిపోయింది. జలాశయం మొత్తం సామర్థ్యం 2894 అడుగులు కాగా, వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో...

Read moreDetails

విజయవాడలో రాష్ట్ర స్థాయి ఫారెస్ట్ అధికారుల వర్క్‌షాప్‌: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సందేశం

విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫారెస్ట్ అధికారుల వర్క్‌షాప్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన విధి నిర్వహణలో అవరోధాలు కలిగించే అధికారులపై...

Read moreDetails

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు: కోర్టు విచారణ ముగింపు, శిక్ష తేదీ నిర్ణయింపు

చిత్తూరు: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసుపై ప్రత్యేక మహిళా కోర్టు పూర్తి విచారణ జరిపింది. కోర్టు ఐదుగురు ప్రధాన ముద్దాయిలపై నేరం రుజువైందని స్పష్టంగా పేర్కొంది....

Read moreDetails

కర్నూలులో బస్సు ప్రమాదం: మంత్రి అనిత, రాంప్రసాద్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు

కర్నూలు, 24-10-2025: కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద స్థలానికి హోంమంత్రి వంగలపూడి అనిత మరియు రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్...

Read moreDetails

ఏపీలో గూగుల్ డేటా సెంటర్: 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, ట్రిలియన్ డాలర్ ఎకనామీ లక్ష్యం

మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా): ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ డేటా సెంటర్ రావడంలో 13 నెలల నిరంతర శ్రమ ఉంటుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

Read moreDetails

తిరుపతి కౌన్సిల్ సమావేశంలో గందరగోళం: కార్పొరేటర్లపై దాడి

తిరుపతి నగర పాలక కౌన్సిల్ సమావేశంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కౌన్సిల్‌లో కార్పొరేటర్ గణేష్పై కూటమి గూండాలు దాడి చేసి అతన్ని నెట్టేశారు. ఈ ఘటనతో సమావేశంలో ఉద్రిక్త...

Read moreDetails

బస్‌లో ల్యాప్‌టాప్ ఛార్జింగ్ కారణంగా ప్రమాదం: డ్రైవర్ వివరణ

ప్రయాణానికి ఒక గంట ముందు బస్సు పరిశీలన చేపట్టామని బస్ డ్రైవర్ తెలిపారు. కొన్ని మంది ప్రయాణికులు బస్సులో ల్యాప్‌టాప్‌లను వాడుతూ ఛార్జ్ చేసుకుంటుండటంతో సమస్యలు ఏర్పడ్డాయని...

Read moreDetails

నకిలీ మద్యం కేసులో: అద్దేపల్లి జనార్థన్ రావుకు 1 వారం సిట్ కస్టడీ

నెల్లూరు: నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్థన్ రావు పోలీస్ కస్టడీలోకి తీసుకోబడారు. కేసు సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) వారం రోజులపాటు ఆయనను,...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి నారా లోకేష్

ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్: ఆంధ్రప్రదేశ్‌ను 2029 నాటికి ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థతో అభివృద్ధి చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక విద్యా సంస్కరణలను చేపట్టింది. రాష్ట్ర విద్య, ఐటీ,...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్ 2047 వరకు గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్‌ అవుతుంది: మంత్రి నారా లోకేష్

ఆస్ట్రేలియా, మెల్బోర్న్: ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్‌గా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన ప్రణాళికలను అమలు చేస్తోంది. రాష్ట్ర విద్య, ఐటీ,...

Read moreDetails
Page 147 of 174 1 146 147 148 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist