Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

ఏపీ లిక్కర్‌ కేసు: ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్ల విచారణ

నేడు ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ కేసు సంబంధిత ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు నిందితుల బెయిల్‌ పిటిషన్లను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. ఈ సందర్భంగా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్...

Read moreDetails

అమరావతిలో విద్య, ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహం:

అమరావతిలో స్థాపించబోయే విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహాన్ని ప్రకటించింది. ఇందులో ప్రధానంగా స్టాంప్ డ్యూటీ మినహాయింపు విధానం ఉంది. ప్రభుత్వం ఈ...

Read moreDetails

బాంబు బెదిరింపులు: ఉప రాష్ట్రపతి నివాసం లక్ష్యం

తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఇటీవల కొన్ని ప్రముఖుల ఇళ్లు, ప్రధాన కార్యాలయాలకు బాంబ్ హెచ్చరికలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఉప రాష్ట్రపతి...

Read moreDetails

ప్రధాని మోదీ కర్నూలు సభ ప్రసంగం – ముఖ్యాంశాలు

కర్నూలులో “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర అభివృద్ధి, నూతన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలపై ప్రసంగించారు. సభలో సీఎం చంద్రబాబు...

Read moreDetails

మోదీ విజయం భారత్ విజయం… అదే మన విజయం — సూపర్ జీఎస్టీ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

కర్నూలు, అక్టోబర్ 16:కర్నూలులో జరిగిన ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ బచత్ ఉత్సవ్’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్సాహవంతమైన ప్రసంగం చేశారు....

Read moreDetails

“దేశ సేవే నా ధర్మం, మోదీ గారు నిజమైన కర్మయోగి” – కర్నూలు సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వివరాలు:కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో జరిగిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర...

Read moreDetails

“వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ – డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి వేగం పెరిగింది” : ప్రధాని మోదీ

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో జరిగిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు హాజరైన ప్రజలను...

Read moreDetails

ప్రధాని మోదీ నాయకత్వమే భారత్‌ను 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిపింది – నారా లోకేష్

కర్నూలు, అక్టోబర్ 16:ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శిఖరాలకు చేరుకోవాలంటే ప్రభుత్వ కొనసాగింపు తప్పనిసరి అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కర్నూలు...

Read moreDetails

ప్రధాని రాకతో కర్నూలులో జనం సందడి – రోడ్ షోకు అపారమైన స్పందన

కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో ఘనంగా నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు. నన్నూరులో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు ప్రధానితో...

Read moreDetails

శ్రీశైల పర్యటన ముగించిన ప్రధాని మోదీ – భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శనం

కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలలోని తన పర్యటనను విజయవంతంగా ముగించారు. ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీశైలలో...

Read moreDetails
Page 132 of 148 1 131 132 133 148

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist