Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

మొదటి తేదీ వచ్చేసింది… మందుల దుకాణానికి బయలుదేరుతున్నారా?

విజయనగరం:రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతి నెలా మందుల కోసం కనీసం రూ.1,000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. క్యాన్సర్‌ చికిత్స లేదా ఇన్సులిన్‌...

Read moreDetails

ఇంటి నుంచే విద్యుత్‌ సేవలు – మీ చేతిలోనే ఏపీఎస్పీడీసీఎల్‌ యాప్‌

చిత్తూరు మిట్టూరువిద్యుత్‌ వినియోగదారులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు ఏపీఎస్పీడీసీఎల్‌ (APSPDCL) కొత్త మొబైల్‌ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్‌ ప్లేస్టోర్‌...

Read moreDetails

కాషీబుగ్గలో దుర్ఘటన: ఆలయంలో తొక్కిసలాట – ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం

శ్రీకాకుళం జిల్లా కాషీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశాన్ని వణికించింది. ఈ ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు, ఎక్కువమంది మహిళలు మృతిచెందినట్లు సమాచారం....

Read moreDetails

కార్మికుడికి ఒక గుర్తింపు కార్డు

న్యూస్‌టుడే, కర్నూలు వెంకటరమణ కాలనీ:అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ‘ఈ-శ్రమ్‌ పోర్టల్‌’...

Read moreDetails

వారు దాడి చేస్తున్నారు… వీరు అడ్డుకుంటున్నారు…

న్యూస్‌టుడే, మసీదు సెంటర్‌ కాకినాడ:ఇప్పుడు సెల్‌ఫోన్‌ ప్రతి మనిషి జీవితంలో విడదీయరాని భాగమైంది. మాట్లాడుకోవడమే కాకుండా, దాదాపు ప్రతి పని దానిపైనే ఆధారపడి ఉంది. ఈ అవసరాన్ని...

Read moreDetails

రేపు ‘ఈటీవీ’ ప్రత్యేక కార్తిక దీపోత్సవ కార్యక్రమం

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తిక మాసం. ఈ మాసానికి సమానమైనది మరొకటి లేదని, గంగకు సమానమైన తీర్థం లేదని పురాణాలు చెబుతున్నాయి. అపారమైన పుణ్యఫలాలను అందించే ఈ...

Read moreDetails

కాషీబుగ్గ stampede: మొదటి అంతస్తులో ఆలయం, రైలింగ్ ఊడటంతో సంఘటన – హోంమంత్రి అనిత స్పందన

శ్రీకాకుళం: కాషీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన stampede ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఈ ఘటనలో గాయపడిన భక్తులకు తగిన మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను...

Read moreDetails

విట్‌ ఏపీ యూనివర్సిటీలో 5వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహణ

విట్‌ ఏపీ యూనివర్సిటీలో ఐదవ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ముఖ్య అతిథిగా పాల్గొని పట్టభద్రులను అభినందించారు. విద్య...

Read moreDetails

కాషీబుగ్గలో తొక్కిసలాట: ఐదుగురి మృతి, పలువురు గాయపడ్డారు

శ్రీకాకుళం: కాషీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం దారుణమైన stampede ఘటన జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు మృతి చెందగా, అనేక మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రికి...

Read moreDetails

అమరావతి: నకిలీ మద్యం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసుపై మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు...

Read moreDetails
Page 131 of 174 1 130 131 132 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist