Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

విశాఖ : కురుపాం బాధిత విద్యార్థులను పరామర్శించిన మంత్రి అనిత –

విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి అనిత – విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి – వైద్య నిపుణులతో ఓ కమిటీ వేశాం –...

Read moreDetails

ఇంటి ముంగిటకు రాబోతున్న కారవాన్‌ – పర్యాటకుల కోసం కొత్త సదుపాయం

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొత్త ముందడుగు! త్వరలో రాష్ట్రంలో పర్యాటక కారవాన్‌లు ప్రారంభం కానున్నాయి. ముఖ్య ప్రత్యేకత ఏమిటంటే, ఈ వాహనాలు పర్యాటకులను...

Read moreDetails

విజయవాడలో ఇవాళ స్వచ్ఛతా అవార్డుల ప్రదానోత్సవం

స్వచ్ఛతా అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం చంద్రబాబు – మొత్తం 21 కేటగిరీల్లో పురస్కారాలు అందజేయనున్న చంద్రబాబు – ఉత్తమ పనితీరు కనబర్చిన సంస్థలు, ప్రభుత్వ శాఖలకు...

Read moreDetails

వర్షాకాలం లో వేడివేడిగా పునుగులు తినాలనిపిస్తుందా? అయితే, బయటకు వెళ్లకుండా ఇంట్లో ఇలా చేయండి, రుచి సూపర్‌గా ఉంటుంది.

కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి – 1 కప్పు మైదా – ¼ కప్పు ఉప్పు – తగినంత వంట సోడా – ¼ టీస్పూన్ వెల్లుల్లి...

Read moreDetails

తిరుపతిలో వ్యవసాయ కళాశాలకు బాంబ్ బెదిరింపు – పోలీసులు అప్రమత్తం

తిరుపతి: తిరుపతిలోని వ్యవసాయ కళాశాలకు మరోసారి బాంబ్ బెదిరింపు లభించింది. రిస్క్‌గా ఆర్డీఎక్స్ పేలికలతో పేలుస్తామని పేర్కొన్న బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సందర్భంగా,...

Read moreDetails

అయినవిల్లి వైసీపీలో రెండు వర్గాల ఘర్షణ – నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు

అయినవిల్లి: స్థానిక వైసీపీలోని రెండు వర్గాల మధ్య పరస్పర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమావేశంలో కొందరు నాయకుల తీరును ఎండగట్టిన ఇతరులు, వర్గాల మధ్య ఆరోపణలు, విమర్శలు...

Read moreDetails

ముంబైకు మంత్రి నారా లోకేష్ – ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల లక్ష్యంతో పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో భాగంగా, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు, ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు కృషి చేస్తున్నారు. ఈ...

Read moreDetails

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

06-10-2025 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శన కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండగా ఉన్నాయి. శిలా తోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక...

Read moreDetails

గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలర్పణ చేశారు

విజయనగరం: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీమణి...

Read moreDetails

తిరుమల తరహాలోనే శ్రీశైలం అభివృద్ధి ప్రణాళిక

ప్రతి ఏడాది పెరుగుతున్న భక్తుల సౌకర్యాలను మరింతగా అందించడానికి 2,000 హెక్టార్ల అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పిస్తూ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

Read moreDetails
Page 139 of 144 1 138 139 140 144

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist