Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

ఏపీలో రూ.6,417 కోట్లతో 9 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో విమాన రవాణా మౌలిక వసతుల విస్తరణకు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి...

Read moreDetails

హైదరాబాద్‌, కరీంనగర్‌, రాజమహేంద్రవరం కోర్టుల్లో ఉద్రిక్తత

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. హైదరాబాద్ , కరీంనగర్ తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం కోర్టులకు బెదిరింపు మెయిళ్లు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.హైదరాబాద్‌లోని...

Read moreDetails

విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఫ్లీట్ రివ్యూ–2026

విశాఖపట్నం సముద్ర తీరంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2026 కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వైభవమైన నౌకాదళ ప్రదర్శనకు భారత రాష్ట్రపతి Droupadi Murmu...

Read moreDetails

రెండు అంశాలు… ఒకే పార్టీ… మండలిలో ఆసక్తికర పరిస్థితి

అమరావతి శాసన మండలిలో వైసీపీ తరఫున రెండు వేర్వేరు వాయిదా తీర్మానాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుమల లడ్డూ వ్యవహారం, ఇందాపూర్ డెయిరీ అంశాలపై...

Read moreDetails

నారా లోకేశ్ (Nara Lokesh) : నా ఖర్చుతోనే మ్యాచ్ చూశా

మంత్రి నారా లోకేశ్ కొలంబోలో జరిగిన భారత్–పాక్ మ్యాచ్‌కు వ్యక్తిగత ఖర్చుతోనే హాజరయ్యానని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు వినియోగించలేదని ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఆరోపణలను ఖండించారు....

Read moreDetails

మదనపల్లి ఘటనలో కీలక మలుపు… నిందితుడు అనుమానాస్పద మృతి

మదనపల్లి పట్టణాన్ని కుదిపేసిన బాలికపై అత్యాచారం–హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మదనపల్లి ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన కులవర్ధన్ మృతదేహం కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని...

Read moreDetails

రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రూ.30 వేల కోట్లతో చరిత్రాత్మక అడుగు!

రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూపొందించిన రూ.30 వేల కోట్ల భారీ ప్రణాళిక...

Read moreDetails

మైనార్టీ సంక్షేమానికి రూ.6,090 కోట్ల బడ్జెట్ – అభివృద్ధికి ప్రాధాన్యం

మైనార్టీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా పురోగతిని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ చేపట్టింది. 2025–26లో రూ.3,766 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, 2026–27...

Read moreDetails

భారత్‌ ఏఐ విజన్‌కు గూగుల్ మద్దతు – సుందర్ పిచాయ్ స్పష్టీకరణ

భారత ఏఐ ప్రయాణంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ప్రపంచ స్థాయి సాంకేతిక మార్పులో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏఐ సాంకేతికత కేవలం పరిశ్రమల అభివృద్ధికే...

Read moreDetails

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున చంద్ ముబారక్ శుభాకాంక్షలు

పవిత్రమైన చంద్ దర్శనం మన జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త ఆశయాలకు నాంది పలికే ప్రత్యేకమైన క్షణం. ఈ పర్వదినం ప్రతి హృదయంలో శాంతి, ప్రేమ, ఐక్యతను...

Read moreDetails
Page 50 of 172 1 49 50 51 172

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist