Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్

తెలంగాణలోని మందుబాబులకు తాత్కాలికంగా బ్యాడ్ న్యూస్ ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని ఎన్నికలు జరుగుతున్న పట్టణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లను రెండు రోజుల...

Read moreDetails

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని మృతి

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి పరీక్షల ఒత్తిడితో మృతిచెందిన ఘటన నగరంలో కలచివేసింది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం, కాప్రా సర్కిల్ పరిధిలోని మాధవపురి...

Read moreDetails

వరల్డ్‌కప్ మ్యాచ్ అనంతరం ట్రంప్ స్పందన

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైనప్పటికీ, అమెరికా క్రికెట్ జట్టుకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు Donald Trump మద్దతుగా స్పందించారు. మ్యాచ్...

Read moreDetails

మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరేలా అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో...

Read moreDetails

టీ20 ప్రపంచకప్ 2026లో ఇటలీ తొలి అడుగు.. టాస్ గెలిచి బౌలింగ్

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్, ఇటలీ జట్లు తలపడనున్నాయి. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇటలీ...

Read moreDetails

కాన్పూర్ లంబోర్గిని ప్రమాదం: షాకింగ్‌గా 6 మందికి తీవ్ర గాయాలు, మద్యం మత్తు ఆరోపణలు

కాన్పూర్ రోడ్డు ప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో VIP రోడ్డుపై జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద చర్చకు దారితీసింది. ఆదివారం మధ్యాహ్నం...

Read moreDetails

హెరిటేజ్ పెరుగుపై ఆరోపణలు అవాస్తవం: సంస్థ స్పష్టీకరణ

హెరిటేజ్ ఫుడ్స్ పెరుగులో వెన్న శాతం లేదంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని Heritage Foods Limited స్పష్టం చేసింది. హరియాణాలో తయారైన హెరిటేజ్ పెరుగుపై సాక్షి...

Read moreDetails

అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన: నేషనల్ క్వాంటమ్ మిషన్‌ లో కీలక పాత్ర

దేశంలోని నేషనల్ క్వాంటమ్ మిషన్ అమలులో అమరావతి కీలక కేంద్రంగా మారనుందని కేంద్రమంత్రి Jitendra Singh స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి లో ప్రతిపాదిత...

Read moreDetails

బెంగళూరు కిడ్నాప్ కేసు: లేడీ డాన్ యశస్వినీ గౌడ అరెస్ట్ రూ 1.20 లక్షలు

వ్యాపారవేత్త బెంగళూరులో కిడ్నాప్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ‘లేడీ డాన్’గా పేరుగాంచిన యశస్వినీ గౌడను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు...

Read moreDetails

యుద్ధరంగంలో సైలెంట్ అటాక్… శాటిలైట్లను మసిచేసే చైనా వెపన్

శత్రు ముప్పులను ఎదుర్కొనేందుకు ఆధునిక ఆయుధాల అభివృద్ధిపై చైనా మరింత దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో భూమి నుంచే ఉపగ్రహాలను నిర్వీర్యం చేయగల హై–పవర్ మైక్రోవేవ్ వెపన్...

Read moreDetails
Page 64 of 172 1 63 64 65 172

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist