Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

డ్రోన్‌ ముప్పును అడ్డుకునేందుకు చర్యలు ప్రారంభం.

దేశవ్యాప్తంగా వాణిజ్య డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి వల్ల కలుగుతున్న భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని, డ్రోన్ ముప్పును అడ్డుకునే ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని...

Read moreDetails

రూ.5కే పుష్టిగా భోజనం అందించడం నిజంగా అద్భుతమని అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన ఎన్నారై ప్రశంసించారు.

పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ కార్యక్రమం ఎంతో విజయవంతంగా కొనసాగుతోందని ఎన్నారై వెంకట్‌ ఇక్కుర్తి తెలిపారు. ఇలాంటి మేలుకొలుపు కార్యక్రమానికి తమ...

Read moreDetails

అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి.

తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణం చేసే భక్తులకు టోకెన్‌ కేటాయింపు విధానంలో తితిదే మార్పులు చేసింది. ఇంతకుముందు రోజుకు 750 టోకెన్లు ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో...

Read moreDetails

సుజల సుఫల భూమి.. పచ్చని సంపదతో నిండిన జనని.. వందేమాతరం!

స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ గీతానికి ఈ శుక్రవారం 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా ప్రత్యేక...

Read moreDetails

గుంటూరు: బెలూన్‌ గ్యాస్‌ ఆవిష్కరణ గుంటూరులోనే జరిగింది!

ఫ్రెంచ్‌ ఖగోళ శాస్త్రవేత్త పియరీ జాన్సన్‌ ఘనత 157 ఏళ్ల క్రితం సూర్యగ్రహణం రోజున ప్రయోగం గుంటూరు – మిరప ఘాటు, పులిహోర దోశలతో పాటు చరిత్ర సాక్షిగా...

Read moreDetails

మహిళా క్రికెటర్‌ శ్రీచరణి సీఎం చంద్రబాబును కలిశారు.

భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి మరియు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌...

Read moreDetails

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు నీరందించనున్నామని మంత్రి నిమ్మల తెలిపారు.

పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును జగన్ “జాతికి అంకితం చేశాన”ని చెప్పి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడువిమర్శించారు. ఇటీవల మొంథా తుపాను...

Read moreDetails

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ సేవలను పూర్తిగా డిజిటల్‌ చేయాలని లక్ష్యం,100% సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.ప్రజలను ఇంకా కార్యాలయాలకు పిలవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.ఇక నుంచి ప్రతి వ్యవహారం డేటా ఆధారిత...

Read moreDetails

విద్యార్థినులతో నేలపైన కూర్చొని మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఈ ఉదయం శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల కళాశాలను సందర్శించారు. అదనపు భవనాల ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో...

Read moreDetails

తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యతను మెరుగుపరిచామని తితిదే చైర్మన్ బీఆర్‌ నాయుడు తెలిపారు.

తితిదే చైర్మన్ బీఆర్‌ నాయుడు తిరుమల దేవస్థానంలోని పరిణామాలను వివరించారు. ఆయన చెప్పారు, “తిరుమల దేవుడి పవిత్రతను పెంచడం బోర్డు ప్రధాన లక్ష్యం. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి...

Read moreDetails
Page 98 of 145 1 97 98 99 145

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist