Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

మీ కాపు సమాజ నాయకుడిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా పదేపదే విదేశీ ప్రయాణాలు చేశారన్న ఆరోపణలతో సస్పెండ్‌ అయిన శాసనసభ ఉపసభాపతి కె. రఘురామకృష్ణరాజును, వైసీపీ ప్రభుత్వం సమయంలో సీఐడీ కస్టడీలో...

Read moreDetails

అమరావతి: రాజీనామా అంశంపై జయమంగళ్ మండలి ఛైర్మన్‌తో భేటీ

మండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఎమ్మెల్సీ జయమంగళ్ వెంకటరమణ కలిశారు. తన రాజీనామాను ఆమోదించడంలో ఆలస్యం జరిగిందని హైదరాబాద్ హైకోర్టును ఇటీవల వెంకటరమణ ఆశ్రయించారు. దీనిపై విచారణ...

Read moreDetails

తిరుపతిలో మరోసారి బాంబ్ బెదిరింపులు

తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. కపిలతీర్థం ప్రాంతంలోని రెండు హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ అందినట్లు సమాచారం. అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్...

Read moreDetails

కైలాసగిరిపై గ్లాస్‌ బ్రిడ్జ్‌ ప్రారంభం — విశాఖ పర్యటనకు కొత్త థ్రిల్

సుమారు రూ.7 కోట్ల వ్యయంతో విశాఖపట్టణంలోని కైలాసగిరిపై నిర్మించిన ప్రతిష్టాత్మక గ్లాస్ బ్రిడ్జ్‌ను ఎంపీ శ్రీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...

Read moreDetails

ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు – పేదల సేవలో కార్యక్రమం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని గోపీనాథపట్నం గ్రామంలో నిర్వహించిన “పేదల సేవలో” కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను...

Read moreDetails

ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు – ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

ఏలూరు జిల్లా ఉంగటూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీనాథపట్నం గ్రామానికి చేరుకున్న...

Read moreDetails

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ గారి 76వ రోజు ప్రజాదర్బార్

ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని భరోసా మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య,...

Read moreDetails

ఉంగుటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సన్మానం – ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నేతలతో ఘన స్వాగతం

ఉంగుటూరు పర్యటనకు ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, స్థానిక ప్రజాపతినిధులు, ప్రభుత్వ అధికారులు, కూటమి పార్టీ నేతలు ఆయనను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా...

Read moreDetails

గుంటూరు 52వ డివిజన్‌లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతం

ఈరోజు గుంటూరు 52వ డివిజన్‌లో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు, స్థానిక నాయకులు ముఖ్యంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని...

Read moreDetails

ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందులు సరఫరా సరిగా ఉందా?

కార్మికుల ఆరోగ్యాన్ని భరోసా చేసే ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ప్రస్తుతం మందులు సరఫరా సరైన స్థాయిలో లేవు. చాలా ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో మందులు లేకపోవడంతో వైద్యులు రోగులను బయట...

Read moreDetails
Page 99 of 174 1 98 99 100 174

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist