Devotional

శబరిమల సన్నిధానంలో కర్పూర అజీ… మండల పూజలో ఘనంగా నిర్వహించిన దేవస్వామ్ బోర్డు ఉద్యోగులు

శబరిమల సన్నిధానంలో ఈ రోజు మండల పూజ కార్యక్రమాల్లో భాగంగా ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు ఉద్యోగులు కర్పూర అజీని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో సన్నిధానం...

Read moreDetails

అరణ్ముల నుంచి శబరిమల దిశగా రథఘోష యాత్ర… మండల పూజకు బంగారు వస్త్రంతో మహోత్సవం

ఈ ఉదయం మండల పూజ సందర్భంగా శబరిమల శ్రీ ధర్మశాస్తకు అంకితంగా బంగారు వస్త్రాన్ని మోసుకెళ్లే పవిత్ర రథఘోష యాత్ర అరణ్ముల పార్థసారథి ఆలయం నుండి భక్తుల...

Read moreDetails

సనాతన ధర్మంలో ఈ 5 దేవుల్లే ప్రధానం సామవేద షణ్ముఖ శర్మ మాటల్లో

ప్రధాన దేవతలు: సనాతన ధర్మంలో ప్రధానంగా ఐదుగురు దేవతలు ఉన్నారని, దీనిని పంచాయతనం అని అంటారని చెప్పారు.ఐదుగురు దేవతలు: వారు:శివుడువిష్ణువుశక్తి (దేవి)సూర్యుడుగణపతి ఈ ఐదుగురు మనకు ప్రధానమని...

Read moreDetails

పూరీ జగన్నాథుడి దర్శనంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, గౌతమ్ గంభీర్

టీమ్‌ఇండియా క్రికెటర్లు సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ మరియు హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మంగళవారం ఒడిశాలోని పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు.సూర్యకుమార్‌ యాదవ్‌ తన సతీమణి దేవిశా...

Read moreDetails

“తిరుమలలో ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం!”

"తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం సేవలు ప్రారంభమయ్యాయి. శ్రీవారి ఆలయ సేవలు మరియు పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడం, భక్తుల నిరీక్షణ సమయాన్ని...

Read moreDetails

తిరువణ్ణామలై కార్తీక మహాదీపం: అరుణాచల కొండపై వెలిగిన అఖండ జ్యోతి!

తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో ఏటా జరిగే కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది.పరమశివుడు అగ్ని లింగ రూపంలో వెలసిన ఈ పవిత్ర స్థలంలో, కార్తీక పౌర్ణమి...

Read moreDetails

తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం

తిరుమలలో తెల్లవారుజామున భారీగాపొగమంచు కమ్ముకుని ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్లు దట్టమైన పొగతో నిండిపోయాయి. ఆకట్టుకునే ఈ ప్రకృతి...

Read moreDetails

తిరుమలలో పొగమంచు.. ఆహ్లాదకర వాతావరణం

తుపాను దిత్వా ప్రభావంతో తిరుమలలో పొగమంచు కమ్మేసింది. మంచుతో తేలికపాటి వర్షం మిళితమవ్వడంతో ఈ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు మంచు కప్పిన పర్వతాలు,...

Read moreDetails

182 గంటల్లో 164 గంటలు సాధారణ భక్తులకే కేటాయించబడ్డాయి.

డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు నిర్వహించబోయే వైకుంఠద్వార దర్శనాల కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు, సామాన్య భక్తులకు...

Read moreDetails
Page 1 of 19 1 2 19

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist