India News

భారతదేశం తాజా వార్తలు | India Breaking News – ShivaSakthi భారతదేశం తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, జాతీయ రాజకీయాలు మరియు ఇండియా బ్రేకింగ్ న్యూస్‌ను చదవండి.

ప్రియాంక గాంధీ విమర్శలు: ఎన్డీయే విభజన రాజకీయాలే చేస్తోంది

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ తమ తొలి ప్రచార సభలో నేరుగా ఎన్డీయే (NDA) ప్రభుత్వాన్ని లక్ష్యం పెట్టారు. వారిపై ఆమె...

Read moreDetails

తేజస్వీ యాదవ్: “నాకు వయసు తక్కువైనా పరిణతి ఎక్కువ.. బిహార్‌ను నంబర్ వన్‌గా మార్చుతా!”

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడడంతో రాష్ట్ర రాజకీయ వేడి చెలరేగింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని వేగవంతం చేస్తుండగా, ఆర్జేడీ (RJD) నేత తేజస్వీ యాదవ్ కూడా...

Read moreDetails

భారత్ పాక్‌పై తీవ్ర ఆగ్రహం: ఆక్రమిత కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలు ఆపాలని డిమాండ్

అంతర్జాతీయ వేదికలో పాకిస్థాన్‌ పునరావృత కపటాన్ని ఎదుర్కొన్నది. భారత్‌ దౌత్యవేత్త భవిక మంగళానందన్‌ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రకటించినట్లు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజల స్వతంత్ర ఉద్యమాన్ని...

Read moreDetails

కేరళ దేశంలో మొదటి దారిద్ర్య రహిత రాష్ట్రంగా గుర్తింపు

కేరళ సీఎం పినరయి విజయన్ రాష్ట్రాన్ని దేశంలో మొదటి దారిద్ర్య రహిత రాష్ట్రంగా ప్రకటించారు. అత్యంత దుర్భరమైన పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా కేరళకు గుర్తింపు లభించిందని చెప్పారు....

Read moreDetails

దేశ ఐక్యత కోసం పటేల్ చూపిన మార్గంలో ముందుకు – ప్రధాని మోదీ

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా "రాష్ట్ర ఐక్యత దినోత్సవం" ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య ప్రసంగం చేశారు. ఈ...

Read moreDetails

దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి, జాతీయ ఐక్యతకు పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన ఆత్మస్ఫూర్తికి నివాళులు.

భారత రాజ్యాంగంలో పౌరులకు హక్కులు మాత్రమే కాకుండా, వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి భారతీయుడిదని స్పష్టం చేసిన మహానీయ దార్శనికుడు…ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి,...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం – శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది భక్తులు గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది భక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి...

Read moreDetails

ముంబయిలో కలకలం: పట్టపగలే 20 మంది చిన్నారులను బంధించిన వ్యక్తి – పోలీసులు రక్షణ చర్యలతో సఫలం

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఒక షాకింగ్ ఘటన తీవ్ర ఆందోళన రేపింది. పవయీ ప్రాంతంలోని ఆర్‌ఏ యాక్టింగ్ స్టూడియోలో ఓ వ్యక్తి...

Read moreDetails

రూట్ మార్చారని బీమా నిరాకరించకూడదు – సుప్రీం కోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: బీమా సంస్థలు సాంకేతిక కారణాలను చూపుతూ బాధితులకు పరిహారం చెల్లించకుండా తప్పించుకోవడం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వాహనం రూట్ పర్మిట్ ఉల్లంఘించిందన్న కారణంతో...

Read moreDetails

అయోధ్య రామమందిరం నిర్మాణానికి రూ.3,000 కోట్లకు పైగా విరాళాలు – కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా

అయోధ్యలో జరుగుతున్న రామమందిరం నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజలు విరివిగా విరాళాలు అందించారు. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు...

Read moreDetails
Page 63 of 72 1 62 63 64 72

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist