India

దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి, జాతీయ ఐక్యతకు పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన ఆత్మస్ఫూర్తికి నివాళులు.

భారత రాజ్యాంగంలో పౌరులకు హక్కులు మాత్రమే కాకుండా, వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి భారతీయుడిదని స్పష్టం చేసిన మహానీయ దార్శనికుడు…ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి,...

Read moreDetails

ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం – శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది భక్తులు గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది భక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి...

Read moreDetails

ముంబయిలో కలకలం: పట్టపగలే 20 మంది చిన్నారులను బంధించిన వ్యక్తి – పోలీసులు రక్షణ చర్యలతో సఫలం

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఒక షాకింగ్ ఘటన తీవ్ర ఆందోళన రేపింది. పవయీ ప్రాంతంలోని ఆర్‌ఏ యాక్టింగ్ స్టూడియోలో ఓ వ్యక్తి...

Read moreDetails

రూట్ మార్చారని బీమా నిరాకరించకూడదు – సుప్రీం కోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: బీమా సంస్థలు సాంకేతిక కారణాలను చూపుతూ బాధితులకు పరిహారం చెల్లించకుండా తప్పించుకోవడం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వాహనం రూట్ పర్మిట్ ఉల్లంఘించిందన్న కారణంతో...

Read moreDetails

అయోధ్య రామమందిరం నిర్మాణానికి రూ.3,000 కోట్లకు పైగా విరాళాలు – కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా

అయోధ్యలో జరుగుతున్న రామమందిరం నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజలు విరివిగా విరాళాలు అందించారు. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు...

Read moreDetails

ఆర్జేడీ–కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపాటు – ‘5-K సర్కార్’పై తీవ్రమైన విమర్శలు

ముజఫ్ఫర్‌పుర్‌: బిహార్‌లో ఎన్నికల జోష్‌ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ముజఫ్ఫర్‌పుర్‌లో నిర్వహించిన భారీ ప్రజాసభలో ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమిపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీలు అధికారంలోకి వస్తే...

Read moreDetails

చాబహార్‌ పోర్ట్‌ – అమెరికా ఆంక్షల నుంచి భారత్‌కు ఊరట

ఇరాన్‌లోని చాబహార్‌ పోర్ట్‌ విషయంలో భారత్‌కు కీలక ఊరట లభించింది. వచ్చే ఏడాది ప్రారంభం వరకు అమెరికా ఆంక్షల నుంచి ఈ పోర్టుకు మినహాయింపు ఇవ్వబడింది. గతంలో...

Read moreDetails

శాంతియుత అణుశక్తికి భారత్‌ అండగా నిలుస్తుంది – ఐరాసలో ఎంపీ పురందేశ్వరి

న్యూఢిల్లీ/రాజమహేంద్రవరం:శాంతియుత అణుశక్తి వినియోగానికి భారత్‌ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని రాజమహేంద్రవరం ఎంపీ ద్రౌపది పురందేశ్వరి ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రకటించారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ...

Read moreDetails

రఫేల్‌ పైలట్‌ శివాంగీ సింగ్‌: ‘రఫేల్‌ రాణి’గా గుర్తింపు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం రఫేల్‌ యుద్ధ విమానంలో విహరించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో విమాన పైలట్‌ శివాంగీ సింగ్‌తో కలిసి ఫొటో...

Read moreDetails

తమిళనాడులో ఫుడ్ పాయిజన్ ఘటనం: 128 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు

తమిళనాడు, కుమారపాళయ్: ఎక్సెల్ కళాశాలలో (Excel College) 128 మంది విద్యార్థులు కాలంలోని కలుషిత ఆహారాన్ని తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా వాంతులు,...

Read moreDetails
Page 7 of 16 1 6 7 8 16

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist