India News

భారతదేశం తాజా వార్తలు | India Breaking News – ShivaSakthi భారతదేశం తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, జాతీయ రాజకీయాలు మరియు ఇండియా బ్రేకింగ్ న్యూస్‌ను చదవండి.

వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై విధించిన ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ఎల్పీజీ సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరాపై...

Read moreDetails

ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై గతేడాది చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పేర్లను...

Read moreDetails

రాజస్థాన్ ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజులపై నియంత్రణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

రాజస్థాన్‌లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ కేసులో జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ జోయ్‌మల్యా...

Read moreDetails

ఎయిరిండియా విమానం పొరపాటున పాక్ గగనతలంలోకి ప్రవేశం: డీజీసీఏ చర్యలు

దిల్లీ నుంచి అమృత్‌సర్‌కు చేరుకున్న ఎయిరిండియా విమానం ఒక ఘటనలో పొరపాటున కొద్దిసేపు పాకిస్థాన్ గగనతల అంచుల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్...

Read moreDetails

ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలని ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడి ఆహ్వానం

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో ఫిబ్రవరి 28న మరణించిన తమ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్...

Read moreDetails

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడి భోజనంలో ఈగ: క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించిన ఐఆర్‌సీటీసీ

అహ్మదాబాద్–ముంబయి తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలో ఈగ కనిపించిన ఘటనపై ఐఆర్‌సీటీసీ కఠిన చర్యలు తీసుకుంది. సంబంధిత క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష...

Read moreDetails

హబ్ అండ్ స్పోక్ సేవలు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వారణాసిలో హబ్ అండ్ స్పోక్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. రానున్న ఆరు వారాల్లో దేశవ్యాప్తంగా మరో...

Read moreDetails

సీబీఎస్‌ఈ 12వ తరగతిలో 100 శాతం మార్కులు సాధించిన అవని కేజ్రీవాల్

సీబీఎస్‌ఈ 12వ తరగతి కామర్స్ విభాగంలో తొలుత 95.2 శాతం మార్కులు సాధించిన ఝార్ఖండ్‌కు చెందిన అవని కేజ్రీవాల్ అనే విద్యార్థినికి పునర్మూల్యాంకనం తర్వాత 100 శాతం...

Read moreDetails

న్యాయ విచారణలో ఫోర్జరీ పత్రాలు సమర్పించడం తీవ్ర నేరమని సుప్రీంకోర్టు స్పష్టం

న్యాయ విచారణ ప్రక్రియలో ఫోర్జరీ పత్రాలు సమర్పించడం అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని తేలికగా తీసుకునే ప్రసక్తే లేదని ధర్మాసనం...

Read moreDetails

నీట్-యూజీ లీక్‌పై నిరసనగా సీజేపీ వినూత్న “డైపర్ విరాళాల” కార్యక్రమం

నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్‌తో పాటు ఇతర పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వైఫల్యాలకు నిరసనగా జంతర్ మంతర్ వద్ద నాలుగు రోజులుగా సీపీజే (కాక్రోచ్ జనతా పార్టీ) ధర్నా...

Read moreDetails

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతోందని ఊహాగానాలు

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. మంగళవారం జరిగిన పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం...

Read moreDetails

ఇంట్లో పనిచేసే మహిళలు, బాలుడిని బంధించినట్లు నటుడు రవి మోహన్‌పై ఆరోపణలు

చెన్నై నీలాంగరైలో ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్ ఇంట్లో చోటు చేసుకున్న ఘటనపై వివాదం నెలకొంది. ఇంట్లో నగలు, నగదు చోరీ అయినట్లు అనుమానంతో అక్కడ...

Read moreDetails

ఆర్‌టీఐ సవరణలు ఉపసంహరించకపోతే నిరాహార దీక్ష: అన్నా హజారే హెచ్చరిక

సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) నిబంధనల్లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సవరణలను వెంటనే ఉపసంహరించకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు....

Read moreDetails

కొలీజియం కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాలకు సంబంధించిన కొలీజియం (Collegium) వ్యవస్థలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవస్థలో జోక్యం చేయడం ద్వారా అనవసర వివాదాలు, సమస్యలు...

Read moreDetails

మమతా బెనర్జీకి రెబల్ గ్రూపు రెండు కీలక షాకులు

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి రెబల్ గ్రూపు ఒకే రోజు రెండు కీలక షాకులు ఇచ్చింది. ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు రెబల్...

Read moreDetails

కేంద్ర మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జి కురియన్ రాజీనామా

కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం....

Read moreDetails

తమిళనాడు అసెంబ్లీలో కీలక ప్రసంగం చేసిన సీఎం విజయ్

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన హిందీ వివాదం, నీట్ విధానం, కరూర్ తొక్కిసలాట...

Read moreDetails

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం – ఎస్‌జీ తుషార్ మెహతా కొనసాగింపు

కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ (ఎస్‌జీ) తుషార్ మెహతా పదవీకాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు జులై 1 నుంచి...

Read moreDetails

ఆర్‌ఎస్‌ఎస్, మోదీపై మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ సంకల్ప...

Read moreDetails

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు – అత్యంత చిన్న పెన్ను కలిగిన వ్యక్తి

ప్రపంచంలోనే అత్యంత చిన్న పెన్నును కలిగి ఉన్న బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా బిహార్ షరీఫ్‌కు చెందిన జగదీప్ నారాయణ్ కుమార్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో...

Read moreDetails

ఆపరేషన్ విజయవంతమైంది – ఆందోళన అవసరం లేదు: సీఎం ఫడణవీస్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడుతూ ‘ఆపరేషన్ విజయవంతమైంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆత్మవిమర్శ చేసుకోవాల్సినవారు చేసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. ఒక ఆపరేషన్‌ను చేపట్టిన...

Read moreDetails

అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 గన్స్‌కు సర్వీసులు అందించనున్న అమెరికా

అమెరికా ప్రభుత్వం భారత్‌కు విక్రయించిన కీలక ఆయుధాలకు సంబంధించిన సర్వీసులను అందించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అక్కడి కాంగ్రెస్‌కు అధికారికంగా తెలియజేసింది. ఈ...

Read moreDetails

FATF ఉపాధ్యక్ష పదవి భారత్‌కు తొలిసారి.. వివేక్ అగర్వాల్ నియామకం

జీ-7 దేశాల చొరవతో 1989లో ఏర్పడిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) ఉపాధ్యక్ష పదవి భారత్‌కు తొలిసారి దక్కింది. మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, సామూహిక...

Read moreDetails

నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై కేంద్ర నిషేధం సరైనదే: దిల్లీ హైకోర్టు

నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని దిల్లీ హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమేనని...

Read moreDetails

వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద 70 లక్షల మందికి ఉద్యోగాలు: ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు....

Read moreDetails

కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించాలని కేరళ హైకోర్టు ఆదేశం

జాతీయస్థాయిలో వైరలైన కుంభమేళా మోనాలిసా (Monalisa)కు భద్రత కల్పించాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫర్మాన్ ఖాన్‌ను మతాంతర వివాహం చేసుకున్న మోనాలిసా ఈ వ్యవహారంలో...

Read moreDetails

నీట్ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో లోపం.. అభ్యర్థికి అబుధాబీలో పరీక్ష కేంద్రం కేటాయింపు

నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జారీ చేసిన అడ్మిట్ కార్డులో తీవ్రమైన లోపం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర నాగ్‌పుర్‌కు చెందిన ఓ అభ్యర్థికి...

Read moreDetails

ఎన్డీయే మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ రాజ్యసభ ఎన్నికల్లో విజయం

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ సమయంలోనే మీనాక్షి నటరాజన్ విషయంలో ఎదురుదెబ్బ తగిలిన కాంగ్రెస్‌కు ఝార్ఖండ్‌లో మరో షాక్ తగిలింది. గురువారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్...

Read moreDetails

దేశంలోని అడవులను రక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్య

దేశంలోని అడవులను రక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఝార్ఖండ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఉన్న అడవులు అత్యంత విలువైనవి, సహజసిద్ధమైన పర్యావరణ...

Read moreDetails

అమెరికా–ఇరాన్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు: మోదీ విదేశాంగ విధానంపై జైరాం రమేశ్ వ్యాఖ్యలు

అమెరికా–ఇరాన్ ఒప్పందంపై సంతకాలు జరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇది మోదీ విదేశాంగ విధానానికి గట్టి ఎదురుదెబ్బ...

Read moreDetails

CBSE త్రిభాషా సూత్రంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

సీబీఎస్‌ఈ తాజాగా తీసుకొచ్చిన త్రిభాషా సూత్రం అమలును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి 9వ...

Read moreDetails

బ్రహ్మోస్‌ క్షిపణిని తమ సైన్యంలో చేర్చుకోవడానికి రష్యా ఆసక్తి: జయతీర్థ్‌ జోషి

బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ చీఫ్‌ జయతీర్థ్‌ జోషి మాట్లాడుతూ, సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ను తమ సైన్యంలో చేర్చుకోవడానికి రష్యా ఆసక్తి చూపుతోందని తెలిపారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా...

Read moreDetails

భారత చరిత్రపై తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నారని మోహన్ భాగవత్ విమర్శ

దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు తప్పుడు కథనాలు సృష్టించి, వాటిని భారత్‌తో పాటు విదేశాల్లోనూ ప్రచారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. మహారాణా...

Read moreDetails

కోటాలో ‘ఛాత్రోంకీ గూంజ్’ మహార్యాలీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం రాజస్థాన్‌లోని కోటాలో నిర్వహించిన “ఛాత్రోంకీ గూంజ్” (విద్యార్థుల ప్రతిధ్వని) మహార్యాలీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నీట్, జేఈఈ వంటి పోటీ...

Read moreDetails

భర్త మరణానంతరం కూడా మాజీ భార్యకు భరణం హక్కు ఉంటుందని బాంబే హైకోర్టు తీర్పు

దంపతులు విడిపోయిన కేసుల్లో భరణం హక్కుపై బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్త మరణానంతరం కూడా మాజీ భార్యకు అతని ఆస్తి నుంచి భరణం పొందే...

Read moreDetails

భారత్‌లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్రం స్పష్టీకరణ

అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న సంక్షోభానికి కొంతమేర ఉపశమనం లభించినట్లు భావిస్తున్నారు. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గే...

Read moreDetails

బంగాళాఖాతంపై మళ్లీ పాక్ నేవీ దృష్టి, హంగోర్ సబ్‌మెరైన్ల మోహరింపుపై ఆందోళన

1971 ఇండియా–పాక్ యుద్ధం సమయంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన పోరాటంలో భారత నౌకాదళం చూపిన సామర్థ్యాన్ని ప్రపంచం ప్రత్యక్షంగా చూసిందని రక్షణ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు....

Read moreDetails

ఎన్నికల్లో పోటీపై సీజేపీ అనాసక్తి: అభిజీత్‌ దీప్కే

ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆసక్తిగా లేదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మంగళవారం సూచనప్రాయంగా తెలిపారు. దేశవ్యాప్తంగా రాజకీయ వ్యవస్థ,...

Read moreDetails

టీఎంసీ చీలిక అభ్యర్థనపై స్పీకర్‌ ఓం బిర్లా సమీక్ష

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)లో తిరుగుబాటు చేస్తున్న 20 మంది లోక్‌సభ సభ్యులు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని సమర్పించిన అభ్యర్థనపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా...

Read moreDetails

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పేపర్‌ లీక్‌ వదంతులు అవాస్తవం: కేంద్రం

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ఇటీవల నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల ప్రశ్నపత్రం లీక్‌ అయ్యిందన్న సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం...

Read moreDetails

నీట్‌ రీ-పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నియంత్రణ

నీట్‌ యూజీ పునఃపరీక్ష నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు, పేపర్‌ లీక్‌ వదంతులను అరికట్టేందుకు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నియంత్రణ చర్యలు చేపట్టింది....

Read moreDetails

డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా దగ్గు సిరప్‌లు కొనలేరు: కేంద్రం

దగ్గు మందులు, ఇతర సిరప్‌ల అమ్మకాలను మరింత కఠినతరం చేసేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇకపై దగ్గు సిరప్‌లు కొనుగోలు చేయాలంటే...

Read moreDetails

163 సీట్ల దిశగా ఎన్డీయే.. ఎగువ సభలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా?

రాజ్యసభలో తాజా రాజకీయ పరిణామాలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా మారుతున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎగువ సభలో ఎన్డీయేకు 148 మంది సభ్యులుండగా, ఇటీవల జరిగిన రాజ్యసభ...

Read moreDetails

యోగా లైవ్‌తో గిన్నిస్ రికార్డు.. భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆయుష్ మంత్రిత్వశాఖ నిర్వహించిన యోగా లైవ్ సెషన్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. యూట్యూబ్‌లో ప్రత్యక్ష...

Read moreDetails

US-Iran డీల్‌తో హర్మూజ్ రీ-ఓపెన్.. భారత్‌కు ఎంత ఉపశమనం?

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత కీలకమైన హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనున్నప్పటికీ, ఇంధన సరఫరా వెంటనే సాధారణ స్థితికి రాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని నెలల...

Read moreDetails

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి స్వాగతం: ప్రధాని మోదీ

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని భారత ప్రధాని Narendra Modi స్వాగతించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలకడం ప్రపంచ శాంతికి ముఖ్యమైన అడుగుగా ఆయన...

Read moreDetails

మమతాకు షాక్.. తిరుగుబాటు ఎంపీల సంచలన నిర్ణయం

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రారంభమైన రాజకీయ పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్‌కు పెద్ద సవాలుగా మారాయి. ఇప్పటివరకు తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులమని చెబుతూ...

Read moreDetails

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ ఆగ్రహం

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. ఈ నిర్ణయం “అసాధారణం” అని పేర్కొంటూ కాంగ్రెస్...

Read moreDetails
Page 6 of 24 1 5 6 7 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News