News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

బాల ఆంజనేయుడి నుంచి పరమ రామభక్తుడి వరకు… హనుమంతుని అద్భుత కీర్తి ఘట్టాలు!

బాల ఆంజనేయుడి నుండి పరమ రామభక్తుడి వరకు హనుమంతుని జీవిత విశేషాలను సజీవంగా చూపిస్తుంది. ప్రతి దృశ్యం, ఆయన సాహసం, భక్తి, వీరత్వాన్ని మన కళ్ల ముందు...

Read moreDetails

చిరంజీవి హనుమాన్‌ జయంతి సందర్భంగా ఇంట్లోనూ ప్రత్యేక దైవానుభూతిని అభిమానులతో పంచుకున్నారు

అగ్ర హీరో చిరంజీవి తన ఆంజనేయస్వామి పట్ల అపార భక్తి కోసం ప్రసిద్ధి చెందారు. గురువారం హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆయన అభిమానులతో ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు, అది...

Read moreDetails

బ్రేకింగ్: గ్యాస్ ఏజెన్సీల వద్ద పోలీస్ బందోబస్తు.. సిలిండర్ల కోసం యుద్ధం!

దూరంగా ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో మంటలు రేపుతోంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) మూతపడటంతో...

Read moreDetails

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం.. దేశీయ ఇంధన ధరల్లో మార్పులు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత ఇంధన రంగంపై తీవ్రంగా పడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 100 డాలర్లను దాటడంతో, దేశంలో విమాన ఇంధనం...

Read moreDetails

ఈఆర్‌సీ సంచలన నిర్ణయం: కరెంటు షాక్‌ మరణాలకు రూ. 8 లక్షల పరిహారం!

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో...

Read moreDetails

డేటా కేంద్రాల్లోకి భారీ పెట్టుబడులు.. రూ.5 లక్షల కోట్లు

దేశంలో డేటా కేంద్రాల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్యాలెండర్‌ ఏడాదిలో ఈ రంగంలోకి సుమారు 54 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5 లక్షల కోట్లు)...

Read moreDetails

సుప్రీంకోర్టులో ట్రంప్‌: జన్మతః పౌరసత్వ ఆదేశంపై విచారణ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశం, అక్రమ వలసదారుల సంతానాలకు, తాత్కాలిక నివాసితులకు పుట్టిన పిల్లలకు జన్మతః పౌరసత్వం (Birthright...

Read moreDetails

సామాన్యుడిపై ‘మీసేవ’ భారం: ఛార్జీలు 50% పెంపు.. నేటి నుంచే అమలు!

తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా సామాన్యులకు అందే పౌర సేవల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు...

Read moreDetails

పవర్‌గ్రిడ్‌ చైర్మన్‌గా వంశీ రామ మోహన్

ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు కొత్త చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా బుర్రా వంశీ రామ మోహన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సంస్థలో...

Read moreDetails

భూ భారతికి ‘మస్కా’: లేని భూమికి పట్టా.. సూర్యాపేటలో రూ. కోట్ల భూదందా!

సూర్యాపేట జిల్లా కేంద్రం శివారులో రూ.కోట్ల విలువైన నాలా భూమికి అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. క్షేత్రస్థాయిలో అసలు వ్యవసాయ భూమే లేకున్నా,...

Read moreDetails
Page 142 of 352 1 141 142 143 352

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist