News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టపరమైన అస్త్రం!

తెలంగాణ అసెంబ్లీలో తల్లిదండ్రుల సంరక్షణపై జరిగిన చర్చ సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కుటుంబ విలువలను గుర్తు చేస్తూ గట్టిగా...

Read moreDetails

అమరావతి చట్టబద్ధత బిల్లు… నారా లోకేష్ స్పందన

అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చకు సంబంధించి మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ చర్చను తాను ఆసక్తిగా వీక్షించానని, అమరావతి చరిత్ర, సంస్కృతి, అవసరాన్ని...

Read moreDetails

శాశ్వత రాజధాని అమరావతి.. అభివృద్ధికి కొత్త దిశ

తాజా చట్ట సవరణతో అమరావతి శాశ్వత రాజధాని విషయంలో ఉన్న అనిశ్చితి తగ్గుముఖం పట్టింది. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపుగా మారనుంది. లోక్‌సభలో ఈ...

Read moreDetails

బంద్ ఎఫెక్ట్..ఎల్బీనగర్‌లో చికెన్ షాపుపై అసోసియేషన్ సభ్యుల దాడి

ఎల్బీనగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బంద్‌కు మద్దతుగా అన్ని దుకాణాలు మూసివేయాలని అసోసియేషన్ సభ్యులు కోరుతుండగా, కొంతమంది వ్యాపారులు తమ జీవనోపాధి...

Read moreDetails

అస్సాం డిబ్రుగఢ్‌లో తేయాకు తోటల్లో ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అస్సాం రాష్ట్రంలోని డిబ్రుగఢ్ ప్రాంతంలో తేయాకు తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి టీ కార్మికులతో, ముఖ్యంగా మహిళలతో ఆయన ఆత్మీయంగా...

Read moreDetails

విశాఖలో దారుణం.. ఎల్ఐసీ ఏజెంట్‌పై దాడి

విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కిరెడ్డిపాలెంలోని మల్లమ్మ గుడి సమీపంలో ఎల్ఐసీ ఏజెంట్‌పై గుర్తుతెలియని దుండగుడు కెమికల్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన...

Read moreDetails

హనుమాన్ విజయోత్సవాల్లో ప్రమాదం: కొండగట్టులో కూలిన చలువ పందిరి

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగిన పందిరి కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హనుమాన్ జయంతి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య ఒక్కసారిగా చలువ పందిరి...

Read moreDetails

గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్‌గా సాయికాంత్ వర్మ బాధ్యతలు స్వీకరించారు

గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయికాంత్ వర్మ పరిపాలనలో పారదర్శకత, ప్రజలకు చేరువగా ఉండటం ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా...

Read moreDetails

ఛత్తీస్‌గఢ్‌లో 34 మంది మావోయిస్టులు లొంగుబాటు: 7.2 కిలోల బంగారం, రూ.2.90 కోట్ల నగదు స్వాధీనం!

ఛత్తీస్‌గఢ్: వివిధ జిల్లాల్లో మంగళవారం 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్సల్స్ మిషన్-2026 మార్చి 31తో ముగిసిన నేపథ్యంలో చివరి రోజున మావోయిస్టుల...

Read moreDetails

తమిళనాడులో అల్లర్లు సృష్టించేందుకు భాజపా కుట్ర: సీఎం ఎంకే స్టాలిన్‌!

తమిళనాడు: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమవుతున్నాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భాజపాను లక్ష్యంగా...

Read moreDetails
Page 157 of 364 1 156 157 158 364

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist