News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

రెండో దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొలిదశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడం ప్రజాస్వామ్య విజయమని ఆయన...

Read moreDetails

హుగ్లీ నది అందాలను కెమెరాలో బంధించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని హుగ్లీ నదిలో బోటు రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కెమెరా చేతపట్టి నది అందాలను...

Read moreDetails

రెండో రోజు భారీ నష్టాలు సెన్సెక్స్ 852 పాయింట్లు డౌన్

క్రూడాయిల్‌ మరోసారి స్టాక్‌మార్కెట్లలో కల్లోలం రేపుతోంది. అమెరికా-ఇరాన్‌ చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా బ్యారెల్‌ క్రూడ్‌ ధర మరోసారి 100 డాలర్లు దాటడంతో 852 పాయింట్లు నష్టపోయిన...

Read moreDetails

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ కీలక నిర్ణయం

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం పెద్ద...

Read moreDetails

మెట్రో టేకోవర్‌కు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ మొదటి దశలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) దాదాపు రూ.13,615 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించడంతో,...

Read moreDetails

ముత్తోజిపేటలో ఉద్రిక్తత – ఆర్టీసీ డ్రైవర్‌ మృతదేహంపై కార్మికుల ఆందోళన

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లి నివాళులు అర్పించాలని...

Read moreDetails

ఆర్టీసీ సమ్మెలో విషాదం: డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ కన్నుమూత

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ (55) మృతదేహం వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చేరుకుంది. ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయన...

Read moreDetails

ఆర్టీసీ బంద్‌ ప్రభావం – కాకతీయ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరిగే పరీక్షలు రెండు రోజుల పాటు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ బస్సుల బంద్‌ కారణంగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడంలో ఇబ్బందులు...

Read moreDetails

పరిశ్రమలకు తగిన నైపుణ్యాలతో యువత సిద్ధం కావాలి – కోన శశిధర్

రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించే నాటికి నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేయడం అత్యవసరమని నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ కార్యదర్శి కోన శశిధర్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన...

Read moreDetails

దివ్యాంగుల ట్రైసైకిళ్లు నిర్లక్ష్యం

దివ్యాంగులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడు చక్రాల సైకిళ్లను జిల్లా కేంద్రాలకు పంపించింది. అయితే చిత్తూరు జిల్లాలో పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. జిల్లా...

Read moreDetails
Page 3 of 319 1 2 3 4 319

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist