News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

అజయ్‌ దేవ్‌గణ్‌ ‘దృశ్యం-3’.. ట్రైలర్‌ వచ్చేసింది!

దృశ్యం’ సిరీస్‌కు బాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూడో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘దృశ్యం:...

Read moreDetails

రూ.30 వేల కోట్ల ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు బ్రేక్‌.. విలువ రూ.27 వేల కోట్లకు కుదింపు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ప్రతిపాదిత ఐపీఓ పరిమాణం తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఐపీఓకు ఆమోదం లభించిన నేపథ్యంలో.....

Read moreDetails

సౌత్‌ హీరోయిన్లకు 80s టచ్‌.. ఏఐతో వింటేజ్‌ లుక్‌ వైరల్‌

ఏఐ ఆధారిత ఫొటో ట్రెండ్స్‌కు సోషల్‌ మీడియాలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. స్టూడియో గిబ్లీ ట్రెండ్‌ తర్వాత ఇప్పుడు 1980ల నాటి వింటేజ్‌ లుక్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది....

Read moreDetails

భద్రాద్రి రామయ్య సన్నిధిలో కేంద్రమంత్రి బండి సంజయ్‌

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కేంద్ర హోం మంత్రి బండి సంజయ్‌ బుధవారం దర్శించుకున్నారు. భద్రాచలం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, సిబ్బంది సంప్రదాయబద్ధంగా ఘన...

Read moreDetails

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ టీజర్‌ విడుదల

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం **‘రణబాలి’**పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించిన...

Read moreDetails

ఏఐ యుగంలో ఇంజినీర్లకు కొత్త సవాళ్లు.. ఈ నైపుణ్యాలు తప్పనిసరి

ఒకప్పుడు ఇంజినీరింగ్‌ చదివితే ఉద్యోగం దాదాపు ఖాయమనే నమ్మకం ఉండేది. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ బ్రాంచ్‌ల విద్యార్థులకు క్యాంపస్‌ నియామకాల ద్వారా కొలువులు సులభంగా లభించేవి....

Read moreDetails

ముడి చమురు సెగ.. స్టాక్‌ మార్కెట్‌ ఢమాల్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం భారత ఈక్విటీ...

Read moreDetails

భారత్‌ మ్యాచ్‌లంటే అంతే.. న్యూజిలాండ్‌లో టికెట్లకు విపరీతమైన డిమాండ్‌

టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీబిజీగా మారనుంది. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ అనంతరం ఆసియా క్రీడలు, వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో భారత జట్టు పాల్గొననుంది. ఆ...

Read moreDetails

ఐఫోన్‌ అంటే ఇంత క్రేజా?.. ఈ ఫీచర్లే అసలు కారణం

ఐఫోన్‌ కొనాలనే ఆసక్తి టెక్‌ ప్రియుల్లో ఎప్పటినుంచో కనిపిస్తోంది. కొత్త సిరీస్‌ విడుదల అవుతుందంటే చాలు.. ఫీచర్లు, ధర, డిజైన్‌, కెమెరా, పనితీరుపై భారీగా చర్చ జరుగుతుంది....

Read moreDetails

శాంటాక్లాజ్‌గా మారిన ట్రంప్‌.. సిబ్బందికి రూ.42 లక్షల గిఫ్ట్‌లు

అమెరికా అధ్యక్షుడు Donald Trump తన సన్నిహిత సిబ్బందికి భారీ విలువైన క్రిస్మస్‌ కానుకలు ఇచ్చినట్లు వెల్లడైంది. శాంటాక్లాజ్‌ బహుమతులు పంచినట్లుగా.. తనకు అత్యంత సన్నిహితంగా పనిచేసే...

Read moreDetails

ఉబర్‌ ఉద్యోగులకు మరో షాక్‌.. WFHపై కఠిన ఆంక్షలు

అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్‌ ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సంస్థలో ఉద్యోగాల కోత చేపట్టిన ఉబర్‌.....

Read moreDetails

ఏపీ, తెలంగాణలో రైల్వే లైన్ల విస్తరణకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రైల్వే కారిడార్లలో మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి...

Read moreDetails

హైదరాబాద్‌లో హైటెన్షన్‌.. అరెస్టులు, రాళ్లదాడులతో ఉద్రిక్తత

బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు, గృహనిర్బంధాలు, అడ్డగింతలు, ఆందోళనలు, బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణలతో మంగళవారం రాజధానిలో హైడ్రామా నెలకొంది. తెల్లవారుజాము నుంచే పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు...

Read moreDetails

కేసీఆర్‌ ఇంటిపైకి కాంగ్రెస్‌ గూండాలను పంపారు: కేటీఆర్‌

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద భారాస, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లికి వెళ్తున్న...

Read moreDetails

ఎస్సీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా?: మంత్రి అడ్లూరి

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన వెంటనే ఎర్రవల్లి ఘటనపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్సీలు నిరసన తెలిపిన ప్రాంతాన్ని...

Read moreDetails

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

అసెంబ్లీ గేటు వద్ద చోటుచేసుకున్న ఘటనపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యేల పట్ల అదే పార్టీకి చెందిన పురుష ఎమ్మెల్యేలు అనుచితంగా,...

Read moreDetails

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 115 రైతు బజార్లు, మొబైల్‌ కౌంటర్ల ద్వారా కిలో...

Read moreDetails

కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

కార్యకర్తల పోరాటం, త్యాగాల ఫలితంగానే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. పార్టీ కోసం కష్టపడి...

Read moreDetails

రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కుప్పం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో వైకాపా ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ ఇన్‌ఛార్జి భరత్‌ చేసిన...

Read moreDetails

స్థానిక పోరులో కూటమిదే జయకేతనం కావాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే అన్ని స్థానాల్లో విజయం సాధించేలా నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో...

Read moreDetails

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

చంద్రబాబు అరెస్టు ఘటనకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ నాటి పరిణామాలను గుర్తుచేసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి...

Read moreDetails

మట్టి పరిమళం

హైదరాబాద్‌లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వరుణ్‌కు రోజూ ఉదయాన్నే ట్రాఫిక్ శబ్దాలు, కంప్యూటర్ స్క్రీన్లు, డెడ్‌లైన్ల ఒత్తిడే ప్రపంచం. దాదాపు ఐదేళ్ల తర్వాత,...

Read moreDetails

మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

మిరియం గింజంత పరిమాణంలో ఉన్న మెదడు కణజాలం.. ఏకంగా ఏడేళ్ల పాటు ల్యాబ్‌లో సజీవంగా ఉండటమే కాదు, కాలంతో పాటు మానవ మెదడులో జరిగే కొన్ని అభివృద్ధి...

Read moreDetails

పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌

పెట్రోలు, డీజిల్‌ వంటి సంప్రదాయ ఇంధనాల కొరత క్యూబా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంధనం అందుబాటులో లేకపోవడంతో ప్రజా రవాణా వాహనాల సంఖ్య తగ్గిపోవడం,...

Read moreDetails

జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!

టెలికాం రంగంలోకి అడుగుపెట్టి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా రిలయన్స్ జియో వినియోగదారులకు ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.3,599 విలువైన ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో...

Read moreDetails

ఏఐపై ఓపెన్‌ఏఐ శాస్త్రవేత్త సంచలన హెచ్చరిక

. కృత్రిమ మేధ సామర్థ్యాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో వాటి ప్రవర్తనను పూర్తిగా అంచనా వేయడం కష్టంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘An Alien...

Read moreDetails

ఇక మనుషుల ఉద్యోగాలకు గండమేనా? మస్క్ సంచలన అంచనా

హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధి భవిష్యత్తులో ప్రపంచ ఉద్యోగ రంగాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. రాబోయే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు...

Read moreDetails

వెన్నెముకకు మేలు చేసే అర్ధ మత్స్యేంద్రాసనం

వెన్నెముకను సున్నితంగా మెలితిప్పుతూ చేసే ఈ భంగిమను ‘వెన్నెముక మెలితిప్పడం’ అని కూడా అంటారు. ఎక్కువసేపు కూర్చోవడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం వంటి కారణాలతో వెన్ను, మెడ...

Read moreDetails

అలసటకు చెక్‌.. ప్రొటీన్లే బెస్ట్‌!

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎన్నో పనులతో తీరిక లేకుండా గడిపేవారు చాలామంది. ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతలు, ప్రయాణాలు, మానసిక ఒత్తిడి.....

Read moreDetails

పిల్లలు తక్కువ బరువుంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

అధిక బరువు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో.. బరువు తక్కువగా ఉండటం వల్ల కూడా పిల్లల్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వయసుకు,...

Read moreDetails

విటమిన్‌ సి.. మహిళల ఆరోగ్యానికి కీలకం

శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్‌ సి ఒకటి. ముఖ్యంగా మహిళల ఆరోగ్య పరిరక్షణలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే విటమిన్‌ సిని మన శరీరం...

Read moreDetails

నోటి ఆరోగ్యానికి.. ప్లేట్‌లో ఇవి ఉండాల్సిందే!

నోటి ఆరోగ్యం కేవలం రోజూ బ్రష్‌ చేసుకోవడంతోనే పూర్తికాదు. మనం తీసుకునే ఆహారం కూడా దంతాలు, చిగుళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నోట్లో ఉండే సూక్ష్మజీవుల సముదాయాన్నే...

Read moreDetails

బాపట్లలో బీభత్సం.. ఈదురుగాలులకు భారీ సూచిక బోర్డు ధ్వంసం

బాపట్లలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా గాలుల తీవ్రత పెరగడంతో పట్టణ శివారులోని 216ఏ జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐకు చెందిన భారీ...

Read moreDetails

దివాన్‌ చెరువులో కెమికల్‌ డ్రమ్ముల కలకలం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌ చెరువు సమీపంలో కెమికల్‌ డ్రమ్ములు కలకలం సృష్టించాయి. రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్స్‌, యాసిడ్‌తో నింపిన డ్రమ్ములను పడేసి...

Read moreDetails

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. యూట్యూబర్‌ నందన అరెస్ట్‌

సోమవారం లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఆమెను శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు....

Read moreDetails

స్టాక్‌ మార్కెట్‌లోకి ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌.. త్వరలో బ్రోకింగ్‌ సేవలు

తమ ఆర్థిక సేవల ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించడంతో పాటు రుసుము ఆధారిత ఆదాయాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు...

Read moreDetails

వ్యక్తిని హత్య చేసి.. పెట్టెలో దాచిన మృతదేహం

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని కవర్లలో చుట్టి పెట్టెలో దాచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్రాబాద్‌కు చెందిన ఎం.డి.బుర్హానుద్దీన్‌...

Read moreDetails

తిరుపతి నుంచే బ్రహ్మోత్సవ శోభ.. భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం!

ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతి నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తిరుమలలోనే కాకుండా తిరుపతి నగరంలో అడుగుపెట్టినప్పటి నుంచే భక్తులకు...

Read moreDetails

కారులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం

దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. బౌరంపేట ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుకు సమీపంలోని ఓ విల్లా గేటెడ్‌ కమ్యూనిటీ వద్ద కారులో ఒక్కసారిగా...

Read moreDetails

మమ్ముట్టి @ ‘మేళ’.. 75వ పుట్టినరోజున కొత్త సినిమా ప్రకటన

మలయాళ అగ్రహీరో మమ్ముట్టి మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ప్రధాన పాత్రలో ‘ఫాలిమి’ ఫేమ్‌ నితీశ్‌ సహదేవ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి ‘మేళ’...

Read moreDetails

ఇరాన్‌పై గెలిస్తే ఇంధన ధరలకు భారీ షాక్‌.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా విజయం సాధిస్తే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం ఏర్పడి.. చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు Donald...

Read moreDetails

‘సర్దార్‌ 2’లో హీరోయిన్లకు డ్యాన్స్‌లు లేవు.. ఓన్లీ యాక్షన్‌: కార్తి

తెలుగు ప్రేక్షకులు మంచి కథ, బలమైన కథనంతో వచ్చే సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారని నటుడు కార్తి అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘సర్దార్‌ 2’ సెప్టెంబర్‌ 10న...

Read moreDetails

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’.. సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్‌

వెండితెరపై ప్రేక్షకులను అలరించిన ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న...

Read moreDetails

‘టాక్సిక్‌’ కోసం భారీ ప్రాజెక్ట్‌ను వదులుకున్న యశ్‌!

కన్నడ స్టార్‌ యశ్‌కు తాను ఓ ప్రతిష్ఠాత్మక కథను వినిపించినట్లు దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ తెలిపారు. ఇండియానా జోన్స్‌ తరహాలో సాగే అడ్వెంచర్‌ కథను యశ్‌కు నెరేట్‌...

Read moreDetails

విజయ్‌తో ‘మాస్టర్‌’.. త్రిష పంపిన మెసేజ్‌ ఇదే: మాళవిక

ఇండస్ట్రీలో త్రిష లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని నటి మాళవిక మోహనన్‌ అన్నారు. కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన వారిని కూడా ఆమె ఎంతో ప్రోత్సహిస్తారని తెలిపారు....

Read moreDetails

బీఎఫ్‌ఎస్‌ఐ రంగానికి ‘అరోరా’ ఏఐ మోడల్‌

బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో కస్టమర్లతో జరిగే సంభాషణలను మరింత కచ్చితంగా అర్థం చేసుకునేలా ‘అరోరా’ను రూపొందించినట్లు బ్లూ మెషీన్స్‌ ఏఐ తెలిపింది. ప్రాంతీయ భాషలు,...

Read moreDetails

టైటిల్‌ ఫేవరెట్‌కు షాక్‌.. స్వైటెక్‌ పోరాటం ముగిసింది

యుఎస్‌ ఓపెన్‌లో సీడెడ్‌ ఆటగాళ్లకు ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి. మహిళల సింగిల్స్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోలెండ్‌ స్టార్‌ ఇగా స్వైటెక్‌ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. మరోవైపు పురుషుల...

Read moreDetails

ఎయిరిండియాకు పూర్వ వైభవం తెస్తాం

టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా కొత్త నాయకత్వంలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. సంస్థను తిరిగి పటిష్ఠమైన స్థితికి తీసుకురావడంతో పాటు ప్రయాణికుల విశ్వాసాన్ని మరింత...

Read moreDetails

యువతే టార్గెట్‌.. కొత్త లుక్‌లో మారుతీ బాలెనో

డేర్‌ టు గో గ్లామ్‌’ అనే భావనతో రూపొందించిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను పండుగ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ.6.09 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధరతో విడుదల...

Read moreDetails

బీటెక్‌తో పీజీకి కొత్త దారులు.. ఏ కోర్సులు ఎంచుకోవచ్చు?

బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసి కొంతకాలం గడిచినా.. ఇప్పుడు ఎంఏ చేయాలనుకుంటే సాధారణంగా అవకాశాలు ఉంటాయి. బీటెక్‌ కూడా బ్యాచిలర్‌ డిగ్రీ కావడంతో.. కేవలం నిర్దిష్ట...

Read moreDetails
Page 2 of 172 1 2 3 172

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News