News

దేశీయ మరియు అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, ఆర్థికం, ప్రజల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు మరియు సమ కాలీన అంశాలపై తాజా సమాచారం ఈ విభాగంలో అందించబడుతుంది. - News

‘మహా పాపం నిజం’ అంటూ ఫ్లెక్సీలు.. పిడుగురాళ్లలో కలకలం

వైకాపా పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశం నిర్ధారణ కావడంతో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో...

Read moreDetails

పేరు మార్చి ప్రజలను మోసం చేసిన భోలే బాబా..!

కల్తీ నెయ్యి (Adulterated Ghee) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పేరు మార్చి, కొత్త బ్రాండ్‌గా మార్కెట్‌లోకి తీసుకొచ్చి ప్రజలను మోసం చేసిన భోలే బాబా చర్యలు వెలుగులోకి...

Read moreDetails

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగంపై టెక్సాస్‌ చర్యలు.. కొన్ని సంస్థలపై దర్యాప్తు

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం ఆరోపణలపై టెక్సాస్‌ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉత్తర టెక్సాస్‌కు చెందిన కొన్ని సంస్థలను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు టెక్సాస్‌ అటార్నీ...

Read moreDetails

లోక్‌సభలో ఆర్థిక సర్వే 2025–26 ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు...

Read moreDetails

పారిపోయే ప్రేమ.. కుటుంబ ఆశీర్వాదంతో పెళ్లి: కీర్తి సురేశ్‌

చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌తో నటి కీర్తి సురేశ్‌ 2024లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి, తమ వివాహ...

Read moreDetails

మానసికంగా అలసిపోయా.. అందుకే క్రికెట్‌కు గుడ్‌బై: యువరాజ్‌

టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో పాటు, ఆటపై ఆసక్తి...

Read moreDetails

అజిత్‌ పవార్‌కు అంతిమ వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు గురువారం బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. విద్యా ప్రతిష్ఠాన్‌ మైదానంలో నిర్వహించిన అంతిమ...

Read moreDetails

ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల పుస్తకాలు.. ఎమెస్కో ముందడుగు

రాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన పుస్తకాలను అందించేందుకు ఎమెస్కో సంస్థ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఎమెస్కో ప్రతినిధి విజయకుమార్‌ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి...

Read moreDetails

ఐజీఓటీ వేదికపై ఏపీ సరికొత్త రికార్డు.. 80 లక్షల కోర్సులు పూర్తిచేసిన తొలి రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘కమిషన్‌ కర్మ యోగి’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్‌...

Read moreDetails

భారత్ – ఈయూ మధ్య చారిత్రక ఒప్పందం: ఇది దేశ ఆర్థికాభివృద్ధికి శుభసూచిక.. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ధీమా

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఐరోపా సమాఖ్య (EU)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య...

Read moreDetails
Page 312 of 320 1 311 312 313 320

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist