Politics

జూబ్లీహిల్స్‌ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి తన మద్దతు తెలిపారు: టీపీసీసీ అధినేత

నిజామాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. 25 వేలకుపైగా మెజార్టీతో పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ విజయం సాధించారు. ఈ...

Read moreDetails

విధ్వంసం కోరుకునే మనస్తత్వం జగన్‌ది – ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వలన మొంథా తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే...

Read moreDetails

గుత్తికొండలో వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డికి మహిళా రైతు సమాధానం షాక్ ఇచ్చింది

గుత్తికొండలో తుఫాను ప్రభావాన్ని పరిశీలించిన వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డి అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంట నష్టం గురించి తెలుసుకోవడానికి మహిళా రైతును “పంటలు దెబ్బతిన్నాయా?” అని...

Read moreDetails

చంద్రబాబు ఫేక్ డ్రామాలు – ప్రజల కష్టాలు మర్చిపోయిన ఎల్లో మీడియా: మాజీ మంత్రి కన్నబాబు

మాజీ మంత్రి కన్నబాబు తీవ్ర స్థాయిలో చంద్రబాబు, ఎల్లో మీడియాపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఎల్లో మీడియా జాకీలు సరిపోక, చంద్రబాబు ఆయనకే ఆయనే జాకీలు...

Read moreDetails

ఆర్జేడీ–కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపాటు – ‘5-K సర్కార్’పై తీవ్రమైన విమర్శలు

ముజఫ్ఫర్‌పుర్‌: బిహార్‌లో ఎన్నికల జోష్‌ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ముజఫ్ఫర్‌పుర్‌లో నిర్వహించిన భారీ ప్రజాసభలో ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమిపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీలు అధికారంలోకి వస్తే...

Read moreDetails

తుఫాన్ ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమీక్షా సమావేశం

తాడేపల్లి : రాష్ట్రంలో కొనసాగుతున్న మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కాసేపట్లో జరగనున్న ఈ...

Read moreDetails

తుఫాన్ నేపథ్యంలో వైఎస్‌ జగన్ ఆదేశాలు – పార్టీ కార్యకర్తలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి

అమరావతి: మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో...

Read moreDetails

కర్నూలు బస్సు ప్రమాదంపై వైసీపీ దుష్ప్రచారం – ఆలపాటి రాజా ఫైర్‌

కర్నూలు, అక్టోబర్ 27: కర్నూలు బస్సు ప్రమాదంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం పట్ల ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తీవ్రంగా స్పందించారు. శవ రాజకీయాలు చేయడమే వైసీపీ...

Read moreDetails

వైసీపీ దుష్ప్రచారంపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫైర్‌ – “శవ రాజకీయాలు వైసీపీ పద్ధతి”

మంగళగిరి, అక్టోబర్ 27:కర్నూలు బస్సు ప్రమాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీ పద్ధతిగా మారిందని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని...

Read moreDetails

వైసీపీ నేతలతో మంత్రి వాసంశెట్టి సుభాష్ సాన్నిహిత్యం – టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ

విశాఖపట్నం :మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. వైసీపీ నేతలతో కూటమి తరహాలో వ్యవహరించడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల...

Read moreDetails
Page 1 of 18 1 2 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist