Politics

తుఫాన్ ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమీక్షా సమావేశం

తాడేపల్లి : రాష్ట్రంలో కొనసాగుతున్న మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కాసేపట్లో జరగనున్న ఈ...

Read moreDetails

తుఫాన్ నేపథ్యంలో వైఎస్‌ జగన్ ఆదేశాలు – పార్టీ కార్యకర్తలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి

అమరావతి: మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో...

Read moreDetails

కర్నూలు బస్సు ప్రమాదంపై వైసీపీ దుష్ప్రచారం – ఆలపాటి రాజా ఫైర్‌

కర్నూలు, అక్టోబర్ 27: కర్నూలు బస్సు ప్రమాదంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం పట్ల ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తీవ్రంగా స్పందించారు. శవ రాజకీయాలు చేయడమే వైసీపీ...

Read moreDetails

వైసీపీ దుష్ప్రచారంపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫైర్‌ – “శవ రాజకీయాలు వైసీపీ పద్ధతి”

మంగళగిరి, అక్టోబర్ 27:కర్నూలు బస్సు ప్రమాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీ పద్ధతిగా మారిందని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని...

Read moreDetails

వైసీపీ నేతలతో మంత్రి వాసంశెట్టి సుభాష్ సాన్నిహిత్యం – టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ

విశాఖపట్నం :మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. వైసీపీ నేతలతో కూటమి తరహాలో వ్యవహరించడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల...

Read moreDetails

దుర్గగుడిలో ప్రమాణం చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ – నకిలీ మద్యం ఆరోపణలకు సమాధానంగా సవాల్ పునరుద్ఘాటన

విజయవాడ: నకిలీ మద్యం ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్‌ దేవీదేవతల సాక్షిగా ప్రమాణం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా హాజరైన ఆయన, తనపై...

Read moreDetails

విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌ – ఏపీ అభివృద్ధి బాటలో మరో మైలురాయి: మంత్రి నారా లోకేష్‌

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌పై నీతిఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ చేసిన అభినందనలకు మంత్రి నారా లోకేష్ స్పందించారు.ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు...

Read moreDetails

తప్పుడు ప్రచారాలపై మంత్రి నారా లోకేశ్‌ ఆగ్రహం – ‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరమని హెచ్చరిస్తూ పోలీసులకి ఆదేశాలు

అమరావతి: ప్రజలను మభ్యపెడుతూ, తప్పుడు సమాచారం ద్వారా రాజకీయ ప్రయోజనాలను సాధించేందుకు ప్రయత్నించే వారిపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు....

Read moreDetails

సిద్ధిపేట: పదవులు, ఫామ్‌హౌస్‌లు కాదు.. ఆత్మగౌరవమే ముఖ్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

సిద్ధిపేట టౌన్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థానాలను, ఫామ్‌హౌస్‌లను కాదు, ఆత్మగౌరవం ముఖ్యమని తెలిపారు. పేద, బలహీన...

Read moreDetails

భూమి, నివాస సమస్యలపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతి స్వీకరణ

గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల ప్రజలు తమ భూమి, నివాస, పింఛన్, రేషన్, ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం టీడీపీ సెంట్రల్ ఆఫీస్ సెక్రటరీ మరియు మాజీ...

Read moreDetails
Page 1 of 18 1 2 18

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News