Politics News

జాతీయ , రాష్ట్ర వార్తలు, పార్టీ నిర్ణయాలు, నేతల వ్యాఖ్యలు మరియు తెలుగు రాజకీయ విశ్లేషణలను చదవండి. - Politics

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 2026

కాంగ్రెస్‌దే స్పష్టమైన ఆధిక్యం – పలు మున్సిపాలిటీల్లో ‘హంగ్‌’ పరిస్థితితెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల...

Read moreDetails

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సినీ నిర్మాత బండ్ల గణేష్

సీఎం చంద్రబాబు కోసం తిరుమలకు పాదయాత్రగా వెళ్లి మొక్కు చెల్లింపు పాదయాత్ర తీరును అడిగి తెలుసుకున్న సీఎంముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో బండ్ల...

Read moreDetails

ఆరోపణలు చేస్తే సరిపోదు.. ఆధారాలు ఉంటే చూపించండి !

అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేవలం సమాధానం ఇవ్వడం మాత్రమే కాకుండా, వాటికి...

Read moreDetails

విశాఖ భవిష్యత్తు మార్చడమే మా లక్ష్యం.. కేవలం ఆరోపణలు చేస్తే కుదరదు!

అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రసంగం చూస్తుంటే, విశాఖపట్నం భవిష్యత్తుపై ఆయనకు ఉన్న స్పష్టమైన విజన్ అర్థమవుతోంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా...

Read moreDetails

చెప్పింది చేస్తాం.. నిప్పులా నిలబడతాం!” – అసెంబ్లీలో నారా లోకేష్

అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించారు. రాజకీయ విమర్శలకు అతీతంగా, రాష్ట్ర అభివృద్ధి మరియు తన వ్యక్తిగత క్రెడిబిలిటీపై ఆయన చేసిన...

Read moreDetails

తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీలో కీలక చర్చలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి A. Revanth Reddy ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ హైకమాండ్‌తో సమన్వయం పెంపొందించుకోవడం, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు...

Read moreDetails

విద్యార్థులకు మెరుగైన వసతులు – ప్రభుత్వ చర్యలు వేగవంతం

రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఆర్థికశాఖకు సమగ్ర ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన...

Read moreDetails

34వ వార్డులో ఉద్రిక్తత.. సీఐ సస్పెన్షన్ డిమాండ్

పట్టణంలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉన్న సీఐ ప్రవర్తనపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి...

Read moreDetails

అమరావతికి చట్టబద్ధమైన హోదా: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, దానికి శాశ్వత మరియు చట్టబద్ధమైన హోదాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్...

Read moreDetails

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు అత్యంత ఆత్మీయ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోగానే, ముఖ్యమంత్రి నారా...

Read moreDetails

అభివృద్ధి దిశగా ఏపీ అడుగులు: గవర్నర్ ప్రసంగం

పారదర్శకతకు ప్రాముఖ్యతనిస్తూ 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని, సంక్షేమం–అభివృద్ధి సమతుల్యత కోసం పది సూత్రాలు రూపొందించామని గవర్నర్ తెలిపారు. “స్వర్ణాంధ్ర విజన్” ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపర్చే...

Read moreDetails

పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి...

Read moreDetails

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి.. పోలింగ్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల బలోపేతానికి కీలకమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు నగరపాలక సంస్థల పరిధిలోని 412 డివిజన్లు, 116...

Read moreDetails

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి అమరావతిలో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ...

Read moreDetails

డీజీపీ కార్యాలయం వద్ద భాజపా ఆందోళన.. ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితి

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భాజపా అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు Congress కారణమని ఆరోపిస్తూ (భాజపా) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం...

Read moreDetails

మున్సిపల్ ఎన్నికల్లో గ్రౌండ్‌ లెవెల్‌ ఫోకస్‌ పెంచండి: రేవంత్‌రెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్‌ వ్యూహం, ఇతర కీలక అంశాలపై కాంగ్రెస్‌ ముఖ్యనేతలు,...

Read moreDetails

రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ అవసరం: సీఎం రేవంత్‌రెడ్డి

రాజకీయ నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో జరిగిన “ప్రజాపాలన ప్రగతిబాట” బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్...

Read moreDetails

బడ్జెట్‌లో లోపాలు చూపించగలరా?: రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. బడ్జెట్ సమగ్రంగా లేదని రాహుల్ గాంధీ...

Read moreDetails

సుప్రీంకోర్టులో ‘సర్‌’ విచారణ | స్వయంగా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కొనసాగుతున్న వివాదంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సుప్రీంకోర్టులో హాజరై వాదనలు వినిపించడం రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యం...

Read moreDetails

తెలంగాణ మున్సిపల్ పోరుకు పవన్ కళ్యాణ్ సై.. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ప్రచారం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేనాని పవన్ కల్యాణ్ రంగప్రవేశం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 7 మరియు 8 తేదీల్లో పవన్...

Read moreDetails

దిల్లీ చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌ | కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ దిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ అనంతరం రాష్ట్రానికి లాభదాయకంగా ఉండే అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం...

Read moreDetails

ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్–సీఎన్‌ఎన్ జర్నలిస్ట్ మధ్య ఘర్షణ

అమెరికా అధ్యక్ష భవనంలోని ప్రతిష్టాత్మక ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అనూహ్య ఉద్రిక్తత నెలకొంది. సీఎన్‌ఎన్ మహిళా జర్నలిస్ట్ కైట్లాన్ కొల్లిన్స్ ట్రంప్‌ను ఎప్‌స్టీన్ సెక్స్...

Read moreDetails

‘యార్‌ ఏంటి..? ఇవేం మాటలు’ | లోక్‌సభలో విపక్ష సభ్యులపై ప్యానెల్ స్పీకర్ ఆగ్రహం

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్‌సభ కార్యకలాపాలు తీవ్ర గందరగోళానికి లోనయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో అధికార కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో...

Read moreDetails

రంగా హత్య నిందితులు వైకాపాలోనే ఉన్నారు: మంత్రి నిమ్మల

అమరావతి – వంగవీటి రంగాను రౌడీ అంటూ దూషించి, ఆయనను చంపితే తప్పేంటని గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత గౌతమ్‌రెడ్డికి ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిన...

Read moreDetails

వైకాపా నేత, మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

యడ్లపాడు – వైకాపా నేత, మాజీ మంత్రి విడదల రజనిపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 30న విడదల రజని అనుచరులు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య...

Read moreDetails

భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌ చరిత్రలో నిలిచే నిర్ణయం: చంద్రబాబు

అమరావతి – అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కీలక ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు ప్రధాని నరేంద్ర...

Read moreDetails

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టులో హాజరైన సందర్భంగా తనను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారని అంబటి రాంబాబు న్యాయమూర్తి...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ నేతల శిక్షణా తరగతులు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్లమెంటరీ స్థాయి నేతల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. శిక్షణా తరగతుల్లో పాల్గొన్న నేతల ప్రసంగాలు, చర్చలను...

Read moreDetails

జీజీహెచ్‌లో ఎంసీహెచ్ బ్లాక్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్.

ఈ నెల 30న జీజీహెచ్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్...

Read moreDetails

మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులకు శ్రీకారం.

పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి...

Read moreDetails

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులు అన్యాయం: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను...

Read moreDetails

‘నగర్ వన్యోజన’ కింద తెలంగాణలో ఆరు అర్బన్ ఫారెస్ట్స్ ఏర్పాటు

హైదరాబాద్, 21 జనవరి 2026 – కేంద్ర ప్రభుత్వ నగర్ వన్యోజన కింద, తెలంగాణ ప్రభుత్వం ఆరు అర్బన్ ఫారెస్ట్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు గ్రీన్...

Read moreDetails

భగవంతుడి సాక్షిగా చెబుతున్నా.. చంద్రన్న ప్రాణాలతో క్షేమంగా బయటకు రావాలని మొక్కుకున్నాను

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయిన సమయంలో, ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు...

Read moreDetails

మంగళగిరిలో ‘యువగళం’ జోష్.. క్రికెట్ బ్యాట్ పట్టి సందడి చేసిన నారా లోకేష్!

మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో నారా లోకేష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా క్రికెట్ బ్యాట్ పట్టి గ్రౌండ్‌లో సిక్సర్లు, ఫోర్లతో అలరించారు....

Read moreDetails

అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం: బడ్జెట్ వినియోగంపై సీరియస్ హెచ్చరికలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో బడ్జెట్ నిధుల వినియోగంపై అసహనం వ్యక్తం చేశారు. మార్చి 15లోగా కేటాయించిన నిధులను ఖర్చు చేసి, పెండింగ్...

Read moreDetails

కవిత: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై ఆసక్తికరమైన పోస్ట్

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తర్వాత, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. “కర్మ హిట్స్‌ బ్యాక్‌” అని...

Read moreDetails

కాంగ్రెస్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఘన విజయం – మెజార్టీ పరిమాణం ఎంత?

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. ఆయన BRS అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం...

Read moreDetails

జూబ్లీహిల్స్‌లో విజయానికి దూరం సాగిన కాంగ్రెస్‌.. గాంధీభవన్‌లో సంబరాలు

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ విజయ దిశగా దూసుకెళ్తోంది. లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఆధిక్యం పెరుగుతూనే ఉంది, భారత...

Read moreDetails

ఫలితాలు కొంత నిరాశ కలిగించినా… ప్రతిపక్షంగా మా బాధ్యతను దృఢంగా నిర్వర్తిస్తాం: కేటీఆర్

హైదరాబాద్‌: “రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ముందుకు సాగాలి. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. మరింత బలంగా పని చేయాలి. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు మనం శ్రమను...

Read moreDetails

జూబ్లీహిల్స్‌ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి తన మద్దతు తెలిపారు: టీపీసీసీ అధినేత

నిజామాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. 25 వేలకుపైగా మెజార్టీతో పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ విజయం సాధించారు. ఈ...

Read moreDetails

విధ్వంసం కోరుకునే మనస్తత్వం జగన్‌ది – ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

మంగళగిరి, అక్టోబర్ 31:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వలన మొంథా తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే...

Read moreDetails

గుత్తికొండలో వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డికి మహిళా రైతు సమాధానం షాక్ ఇచ్చింది

గుత్తికొండలో తుఫాను ప్రభావాన్ని పరిశీలించిన వైసీపీ నేత కాసు మహేష్‌రెడ్డి అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. పంట నష్టం గురించి తెలుసుకోవడానికి మహిళా రైతును “పంటలు దెబ్బతిన్నాయా?” అని...

Read moreDetails

చంద్రబాబు ఫేక్ డ్రామాలు – ప్రజల కష్టాలు మర్చిపోయిన ఎల్లో మీడియా: మాజీ మంత్రి కన్నబాబు

మాజీ మంత్రి కన్నబాబు తీవ్ర స్థాయిలో చంద్రబాబు, ఎల్లో మీడియాపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఎల్లో మీడియా జాకీలు సరిపోక, చంద్రబాబు ఆయనకే ఆయనే జాకీలు...

Read moreDetails

ఆర్జేడీ–కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపాటు – ‘5-K సర్కార్’పై తీవ్రమైన విమర్శలు

ముజఫ్ఫర్‌పుర్‌: బిహార్‌లో ఎన్నికల జోష్‌ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ముజఫ్ఫర్‌పుర్‌లో నిర్వహించిన భారీ ప్రజాసభలో ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమిపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీలు అధికారంలోకి వస్తే...

Read moreDetails

తుఫాన్ ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమీక్షా సమావేశం

తాడేపల్లి : రాష్ట్రంలో కొనసాగుతున్న మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కాసేపట్లో జరగనున్న ఈ...

Read moreDetails

తుఫాన్ నేపథ్యంలో వైఎస్‌ జగన్ ఆదేశాలు – పార్టీ కార్యకర్తలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి

అమరావతి: మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో...

Read moreDetails

కర్నూలు బస్సు ప్రమాదంపై వైసీపీ దుష్ప్రచారం – ఆలపాటి రాజా ఫైర్‌

కర్నూలు, అక్టోబర్ 27: కర్నూలు బస్సు ప్రమాదంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం పట్ల ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తీవ్రంగా స్పందించారు. శవ రాజకీయాలు చేయడమే వైసీపీ...

Read moreDetails

వైసీపీ దుష్ప్రచారంపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫైర్‌ – “శవ రాజకీయాలు వైసీపీ పద్ధతి”

మంగళగిరి, అక్టోబర్ 27:కర్నూలు బస్సు ప్రమాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీ పద్ధతిగా మారిందని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని...

Read moreDetails

వైసీపీ నేతలతో మంత్రి వాసంశెట్టి సుభాష్ సాన్నిహిత్యం – టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ

విశాఖపట్నం :మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. వైసీపీ నేతలతో కూటమి తరహాలో వ్యవహరించడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల...

Read moreDetails

దుర్గగుడిలో ప్రమాణం చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ – నకిలీ మద్యం ఆరోపణలకు సమాధానంగా సవాల్ పునరుద్ఘాటన

విజయవాడ: నకిలీ మద్యం ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్‌ దేవీదేవతల సాక్షిగా ప్రమాణం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా హాజరైన ఆయన, తనపై...

Read moreDetails
Page 2 of 6 1 2 3 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News