World

చైనా ఉత్పత్తులపై అదనపు సుంకం విధిస్తానని హెచ్చరించిన ట్రంప్

మునుపటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తామని కఠిన హెచ్చరిక చేశారు. చైనా నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులపై 100 శాతం అదనపు...

Read moreDetails

నేడు దేశవ్యాప్తంగా పీఎం ధనధాన్య కృషి యోజన ప్రారంభం కానుంది

ఈ కార్యక్రమాన్ని దిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) లో నిర్వహిస్తున్నారు. ఈ యోజన ద్వారా పప్పు మరియు ధాన్య పంటల ఆత్మనిర్భరతపై దృష్టి పెట్టబడుతుంది....

Read moreDetails

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి లేఖ: భయంతో, ఆందోళనతో ఉన్న ఐపీఎస్‌ అధికారి భార్య.. ముఖ్యమంత్రికి విన్నపం

తన భర్త ఆత్మహత్యకు పలురోజులు గడిచినా, దీనికి కారణమైన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఐపీఎస్ అధికారి భార్య అమినిత్ కుమార్ తీవ్ర ఆవేదన...

Read moreDetails

ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ముకేశ్‌ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మరోసారి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాలో...

Read moreDetails

భారత్‌లో అత్యంత సంప‌న్న మ‌హిళ‌

భారత్‌లో అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా మరోసారి ఓపీ జిందాల్ గ్రూపు ఓన‌ర్‌ సావిత్రి జిందాల్ నిలిచారు. భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల...

Read moreDetails

మోడీ-ట్రంప్ భేటీతోనే వాణిజ్య చర్చలు ప్రారంభమవుతాయా

ఇంటర్నెట్ డెస్క్:భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నాయి. ప్రతినిధులు అనేక సార్లు భేటీ అయినప్పటికీ, ఇప్పటివరకు ఏకాభిప్రాయం సాధించలేదు. అయితే, ఈ ఒప్పందం...

Read moreDetails

ఈ దేశాల్లో పర్యాటకులపై ప్రయాణ నిషేధాలు – ఎందుకంటే?

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పర్యాటకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రతా సమస్యలు, వలస నియంత్రణ, ఆరోగ్య కారణాల వల్ల అనేక దేశాలు పర్యాటకులు మరియు వలసదారులపై వీసా...

Read moreDetails

బాలయోగి చిత్రపటానికి తెదేపా నేతల నివాళులు

దిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా తెదేపా నేతలు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, ఎంపీ సానాసతీష్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌లు ఇక్కడి...

Read moreDetails

  ఆహారం కావాలంటే కోరిక తీర్చాల్సిందే: గాజాలో దయనీయస్థితి

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య నలిగిపోతున్న గాజా ప్రజలు అత్యంత దయనీయపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నిలువనీడ లేక తినడానికి తిండి దొరక్క మానవతాసహాయంపై ఆధారపడి బతుకీడ్చుతున్నారు. తమ పిల్లలకింత తిండిపెట్టాలని...

Read moreDetails

పాక్‌ బలగాల కాల్పులు.. పీవోకేలో 10 మంది మృతి

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK)లో జరుగుతోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పాక్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మరో ఇద్దరు...

Read moreDetails
Page 7 of 9 1 6 7 8 9

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist