Latest Post

కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టులో విచారణ.. జనవరికి వాయిదా

హైదరాబాద్‌: కాళేశ్వరం కమిషన్‌పై విచారణను హైకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్‌కు...

Read moreDetails

2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు: సీఎం చంద్రబాబు

చిన్నమండెం: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు  అన్నారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏపీలో 3...

Read moreDetails

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ఎచ్చెర్ల: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం...

Read moreDetails

‘కాంత’ వ్యవహారంలో దుల్కర్‌ సల్మాన్‌కు కోర్టు నోటీసులు

చెన్నై: దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తూ.. రానా దగ్గుబాటితో కలిసి స్వయంగా నిర్మించిన చిత్రం ‘కాంత’ . సెల్వమణి సెల్వరాజ్‌ తెరకెక్కించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సముద్రఖని,...

Read moreDetails

ట్రంప్‌: భారత్‌పై సుంకాలు తగ్గించనున్నాం

న్యూయార్క్‌: భారత్‌పై సుంకాలు తగ్గించనున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీతో తమకు అద్భుతమైన అనుబంధం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్‌...

Read moreDetails
Page 1312 of 1565 1 1,311 1,312 1,313 1,565

Stay Connected

Recommended

Most Popular