Latest Post

కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి.. కిలో రూ.1కు ధర పతనం

రైతులు ఉల్లిపాయల ధరల బలహీనత కారణంగా ఆందోళనలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే పాత ఉల్లి నిల్వలు ఉండగా, కొత్త పంట మార్కెట్‌లోకి రావడంతో ధరలు గణనీయంగా పడిపోయాయి....

Read moreDetails

నిర్మలా సీతారామన్‌ సంతకం ఫోర్జరీ చేసి..రూ.99 లక్షలు బురిడీ

ఇంటర్నెట్ డెస్క్: “డిజిటల్ అరెస్ట్” (Digital Arrest) అనే కొత్త సైబర్ మోస పద్ధతి ఈ మధ్య నేరగాళ్లలో ప్రాచుర్యం పొందింది. కేసుల్లో ఇరుక్కున్నారంటూ వ్యక్తులను భయపెడుతూ,...

Read moreDetails

ఓపీటీ ప్రోగ్రామ్‌పై కీలక ప్రతిపాదన.. అమెరికాలో భారతీయ విద్యార్థులకు మరిన్ని అవస్థలు..!

ఇంటర్నెట్ డెస్క్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా విదేశీ విద్యార్థుల రాకపై కఠిన నియమాలను విధిస్తోంది. “సోషల్ వెట్టింగ్” వంటి పలు విధానాల...

Read moreDetails

జాతీయ రహదారి నుంచి సర్వీసు రోడ్డుపైకి కారు తవ్వక: నలుగురు యువకులు మృతి

మచిలీపట్నం- న్యూస్‌టుడే, ఉయ్యూరు, ఉయ్యూరు గ్రామీణం: పాతికేళ్లయినా నిండని నలుగురు యువకుల ప్రాణాలను అతివేగం బలిగొంది. ఆశలన్నీ వారిపైనే పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కృష్ణా...

Read moreDetails

అడానీ గ్రూప్: ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ ఏర్పాటు

దిల్లీ: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ (BESS) రంగంలో అడుగుపెడుతున్నట్లు అడానీ గ్రూప్‌ మంగళవారం ప్రకటించింది. గుజరాత్‌లోని ఖవ్దాలో 1,126 మెగావాట్‌/3,530 మెగావాట్‌ అవర్‌ సామర్థ్యంతో ఈ...

Read moreDetails
Page 1311 of 1565 1 1,310 1,311 1,312 1,565

Stay Connected

Recommended

Most Popular